బిగ్ బాస్ అగ్ని పరీక్షలో బిందుమాధవికి వార్నింగ్ ఇచ్చిన మాస్క్ మ్యాన్!
బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఆగష్టు 22 నుంచి టెలికాస్ట్ కాబోతోంది. ఇక ఇప్పుడు ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఎంట్రీతోనే ట్విస్ట్ మొదలయ్యింది. జడ్జెస్ గా నవదీప్, బిందు మాధవి, అఖిల్ కూర్చున్నారు. హోస్ట్ గా శ్రీముఖి వచ్చేసింది. "నా లాంటి కంటెస్టెంట్ రాలేదు, రాడు అని విని విని అలిసిపోయి సరేరా భాయ్ ఆ పని నేనే చేసి పంపిస్తా అని చెప్పి వచ్చా ఇక్కడికి" అన్నాడు అభిజిత్ . ఇక స్టేజి మీద ఒక బ్లాక్ మాస్క్ మ్యాన్ వచ్చాడు...