English | Telugu

డబుల్  మీనింగ్ డైలాగ్స్ తో రెచ్చిపోతున్న హీరో 

వరుస సినిమాలతో టాలీవుడ్ లో తన సత్తా చాటుతున్న నటుడు విశ్వేక్ సేన్ .అతి కొద్ది కాలంలోనే ఎన్నో చిత్రాల్లో నటించి ఎంతో మంది అభిమానులని సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఓటిటి వేదికగా కూడా తన సత్తా చాటుతున్నాడు. ప్రముఖ ఓటిటి సంస్థ ఆహా లో ప్రసారమయ్యే ఫ్యామిలీ ధమాకా షో కి విశ్వక్ సేన్ యాంకరింగ్ చేషున్నాడు. ఆల్రెడీ షో కూడా ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తుంది. ఇప్పుడు దసరా సందర్భంగా టెలి కాస్ట్ అయ్యే కంటెంట్ కి సంబంధించిన ప్రోమోని ఆహా వాళ్ళు రిలీజ్ చేసారు. ఆ ప్రోమో మాములుగా లేదు. డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో రచ్చ రచ్చ చేస్తుంది.

దసరా కి టెలికాస్ట్ అయ్యే ఈ షో లో యంగ్ హీరోయిన్లు చాందిని,సిమ్రాన్ చౌదరి, బిగ్ బాస్ తేజస్వి అనిషా,అనన్య లు ప్రేక్షకులని కనువిందు చెయ్యనున్నారు. తాజాగా రిలీజ్ అయిన ప్రోమోలో విశ్వక్ సేన్ తన పక్కనే ఉన్న అనన్య ని ఉద్దేశించి అనన్యకి నేనంటే చాలా కోపం ఎందుకంటే తను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు హోలీ పండగ వచ్చింది. ఆ రోజు తన మీద కలర్ కొట్టి వాటర్ కొట్టాను దాంతో అనన్య అలిగి వెళ్లిపోయింది అని అన్నాడు. అంతవరకు బాగానే ఉంది ఆ పై వెంటనే మరి నా మీద ఎప్పుడు కొడతావు అని తేజస్వి అడగగానే నువ్వెప్పుడు ప్రెగ్నెంట్ అయ్యావు అని విశ్వక్ సేన్ అన్నాడు. ఆ తర్వాత కూడా ఇద్దరి మధ్య చాలా డబుల్ మీనింగ్ డైలాగ్స్ జరిగాయి.

తేజు నువ్వు ముగ్గు ఎందుకు వేస్తావు ముగ్గులోకి దించుతావు కానీ అని విశ్వక్ సేన్ తేజస్విని అనడంతో పాటు నాకిప్పుడు నాలుగేళ్లు నువ్వు నా బామ్మవి అని కూడా విశ్వక్ సేన్ అనగానే తేజస్వి విశ్వక్ సేన్ ని చిన్నపిల్లవాడిలా భావించి ఏమైంది నాన్న ఎందుకు తినడంలేదు అని అంది.దానికి బదులుగా నేను ముద్ద తినను అని విశ్వక్ సేన్ అనగానే ముద్దు కావాలా అని తేజస్వి అనడంతో షో మొత్తం ఎంత బోల్డ్ గా ఉండబోతుందో అందరికి అర్ధం అయ్యింది. అలాగే మరో కంటెస్ట్ విశ్వక్ సేన్ ని సమోసా తింటావా విశ్వక్ అని అడగగానే నువ్వు ఉండగా సమోసా ఎందుకు అని విశ్వక్ సేన్ అన్నాడు. దీంతో ఈ దసరాకి ధమాకా షో లో ఫుల్ డబుల్ మీనింగ్ డైలాగ్స్ మోత మోగిపోవడం ఖాయమని ప్రోమో చూసిన వాళ్ళు చెప్తున్నారు.ప్రస్తుతం సోషల్ మీడియా లో ఈ ప్రోమో మోత మోగిపోతుంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.