English | Telugu

ఎన్టీఆర్ నే నమ్ముకున్నాడు

పూరి జ‌గ‌న్నాథ్ సినిమా అంటే అందులో ఆలీ ఖచ్చితంగా వుండాల్సిందే. పూరి ప్రతి సినిమాలోనూ ఆలీకి ఓ సెప‌రేట్ ట్రాక్ ఉంటుంది. పూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఏ సినిమా అయినా తీసుకోండి ..ఇడియ‌ట్‌, అమ్మానాన్న ఓ త‌మిళ అమ్మాయి, పోకిరి, దేశ‌ముదురు, సూప‌ర్‌, చిరుత అన్ని సినిమాల్లో ఆలీ వుంటాడు. క‌థ‌లో అలీ పాత్ర‌కు ప్రాధాన్యం లేక‌పోయినా, ఏదోలా క‌థ‌లో దూర్చి వినోదం సృష్టిస్తాడు పూరి. అయితే ఈ అయితే, ఈసారి మాత్రం 'టెంపర్' లాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌లో పూరీజగన్నాథ్ ఈ ఇద్దరికీ ప్లేస్ ఇవ్వలేదట. దీనికి కారణం ఎన్టీఆరేనట. జూనియర్ ఎన్టీయార్‌లోని అన్ని యాంగిల్స్‌ను బయటకు తేవాలని కమెడియన్లను పక్కకు పెట్టాడట. అలాగే ఈ సినిమాలో హీరో, విల‌న్‌, ఆఖ‌రికి ఐటెమ్ కూడా ఎన్టీఆరే అని చెప్పిన పూరి..ఎన్టీయార్‌తోనే కామెడీ ట్రాక్ కూడా పండించేలా ప్లాన్ చేశాడట.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.