English | Telugu

చిలుకూరు బాలాజీ ని దర్శించుకున్న ప్రియాంక చోప్రా..ssmb 29కోసమేనా!


ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా(Priyanka chopra)కి భారతీయ సినీ ప్రేమికుల్లో ఉన్న క్రేజ్ గురించి అందరకి తెలిసిందే.ప్రపంచ సుందరి కిరీటాన్ని కూడా దక్కించుకున్న ప్రియాంక 'తమిళన్' అనే తమిళ చిత్రం ద్వారా సినీ అరంగ్రేటం చేసింది.ఆ తర్వాత హిందీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది.హాలీవుడ్ లో కూడా పలు చిత్రాలతో పాటు,పలు వెబ్ సిరీస్ లో చేసిన ప్రియాంక తెలుగులో కూడా రామ్ చరణ్ తో తుఫాన్ అనే మూవీలో చేసింది.

ఆమె నిన్న రంగారెడ్డి జిల్లాలో ఉన్న సుప్రసిద్ధ శ్రీ చిలుకూరు బాలాజీని దర్శించుకుంది. ఆలయ ప్రధాన అర్చకుడు సిఎస్ రంగరాజన్ ప్రియాంకకి దగ్గరుండి స్వామి వారి దర్శనం చేయించడంతో పాటు,ఆలయం యొక్క విశిష్టిత గురించి వివరించాడు.అనంతరం తీర్ధ ప్రసాదాలని అందించారు.ప్రియాంక ప్రస్తుతం మహేష్ బాబు(Mahesh Babu)రాజమౌళి(Rajamouli)కాంబోలో తెరకెక్కబోతున్న ssmb 29 లో హీరోయిన్ గా చేస్తుందనే వార్తలు వస్తున్నాయి.ఈ నేపథ్యంలో ఆమె స్వామి వారి ఆశీస్సులు తీసుకోవడానికే వచ్చినట్టుగా తెలుస్తుంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.