English | Telugu

మంచు వారి భక్తకన్నప్ప లో మెగాస్టార్

మంచు మోహన్ బాబు..భక్తవత్సల నాయుడు నుంచి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గా ఆయన ఎదిగిన తీరు ఎంతో మందికి ఆదర్శం..మోహన్ బాబు డైలాగ్ చెప్తే థియేటర్స్ మొత్తం ఈలలు కేకలతో దద్దరిల్లి పోవలసిందే. తన 40 ఏళ్ళ సినీ చరిత్రలో ఆయన చూడని సినీ రికార్డు లేదు.ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి లక్షలాది అభిమానులని సంపాదించాడు.ఆ తర్వాత ఆయన వారసులు ఆయన లెగసి ని ముందుకు తీసుకెళ్లడంలో అంతగా విజయం సాధించలేక పోయారు.కానీ ఇప్పుడు ఆయన వారసుడు మంచు విష్ణు అత్యంత ప్రతిష్టాత్మకంగా భక్త కన్నప్ప అనే మూవీ ని పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్నాడు.తాజాగా ఈ ప్రాజెక్ట్ లో మెగాస్టార్ నటించబోతున్నారు అనే వార్త సినీ వర్గాల్లో సంచలనం సృష్టిస్తుంది.

మోహన్ బాబు నట వారసుడుగా చిత్ర రంగ ప్రవేశం చేసిన మంచు విష్ణు మంచి నటుడు అనే గుర్తింపుని తెచ్చుకున్నాడు.కెరియర్ ప్రారంభంలో హిట్లు కొట్టిన విష్ణు ఆ తర్వాత ప్లాపుల భారిన పడ్డాడు. తాజాగా కొన్ని సంవత్సరాల గ్యాప్ తర్వాత పరమేశ్వరుడి పరమ భక్తుడైన భక్త కన్నప్ప జీవిత కథ ఆధారంగా తెరకెక్కతున్న భక్త కన్నప్ప అనే సినిమా లో టైటిల్ రోల్ లో నటిస్తున్నాడు. మంచు మోహన్ బాబు ఈ సినిమాని స్వయంగా నిర్మిస్తున్నాడు.ఇప్పుడు ఈ సినిమా లో నటించే ఒక నటుడికి సంబంధించిన వార్త సినీ సర్కిల్స్ లో సంచలనం సృష్టిస్తుంది.మలయాళ చిత్ర సీమలో మెగా స్టార్ గా కీర్తించబడే మోహన్ లాల్ భక్త కన్నప్ప సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటించబోతున్నాడు .ఈ మేరకు మోహన్ లాల్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడని చిత్ర బృందం తెలిపింది.మోహన్ లాల్ కి బాష తో సంబంధం లేకుండా అన్ని లాంగ్వేజ్ ల్లో ను అభిమానులు ఉన్నారు.ఇప్పుడు మోహన్ లాల్ భక్త కన్నప్ప మూవీలో యాక్ట్ చెయ్యబోతున్నాడనే వార్తతో సినిమా లో ఇంక ఏ ఏ హీరోలు నటిస్తారో అని సినీ అభిమానులందరూ ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.