ఒవేరియన్ క్యాన్సర్ ను ఎదుర్కోవడం కష్టమా -సులభమా?

  మీరూ ఒవేరియన్ క్యాన్సర్ తో ప్రమాదం లో ఉన్నారా ?57 అమెరికన్ స్త్రీలలో 1  మాత్రమే ఒవేరియన్ క్యాన్సర్ వృద్ది చెందుతున్నదని ఆందోళన వ్యక్తం చేసారు.ఈ సంఖ్య మరింత గణనీయంగా పెరగ వచ్చు.మీకు ఒవేరియన్ క్యాన్సర్ తో బాధ పడుతున్న  తల్లి,చెల్లి లేదా కూతురు ఉన్నారా ?.బి ఆర్ సి ఎ 1 బి ఆర్ సి ఏ 2 జెనిటిక్ పరీక్షలు వక్షోజాల క్యాన్సర్ కోసం చేయించరా అందులో పోజిటివ్ వచ్చిందా. అయితే మీరు మరింత ప్రమాదం లో ఉన్నట్లే. 16 నుండి 8౦ స్త్రీల లో పోజిటివ్ వచ్చిందని కారణం వారిలో జెనిటిక్ మ్యుటేషన్ వల్ల ఒవేరియన్ క్యాన్సర్ వృద్ది చెందు తుందని   చేసిన పరిశోదనలో వెల్లడించారు.మీకు మీ తల్లి గాని చెల్లి గాని లేదా కూతురు గాని బృస్ట్ క్యాన్సర్  ఉంటె. అయితే మీకు ఈ క్యాన్సర్ కూడా ఉన్నట్లే.ఒవేరియన్ క్యాన్సర్ కు బృస్ట్ క్యాన్సర్ కు పూర్తిగా అవగాహన కలిగి ఉండక పోవచ్చు కాని కేవలం సమస్యను హార్మోన్ సమస్య గానే భావిస్తారు. 5౦ సంవత్సరాలు పై బడ్డ వారి లో ఒవేరియన్ క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది. 65 సంవత్సరాల వారిలో పూర్తిగా క్యాన్సర్ విస్తరిస్తుంది... ఒవేరియన్  క్యాన్సర్ కు  సంబందించిన వాటి పై పూర్తిగా మదింపుచేయడం పై దృష్టి సారించారు. సి ఎ 125 అంటే క్యాన్సర్ సంబందిత ప్రోటీన్  ఒక సంవత్సరం లో ఇది దాదాపు ౩6 రెట్లు ఒవేరియన్ క్యాన్సర్ వరూధి చెందే అవకాశం ఉంది.ఇది నమదగ్గ రిమాఎకర్ కాదని సాధారణంగా ఎక్కువ కన్నా కాస్త తక్కువే స్థాయి లో పరిస్థితులు వస్తాయని అదీ గర్భిణి గా ఉన్నప్పుడు లేదా ఇతర క్యాన్సర్ లు ఆసమయంలో ప్రోటీన్  ను గుర్తించే టెస్ట్ కొందరు లేదా మూడింట రెండు వంతుల మంది స్త్రీలలో ఒవేరియన్ క్యాన్సర్ వ్యాధి ఉన్నట్లు తెలుసుకున్నారు. ఇటీవల చేసిన నూతన పరీక్షా విధానం వల్ల స్త్రీలలో వచ్చే ఒవేరియన్ క్యాన్సర్ ను సత్వరం  వ్యాధిని గుర్తించడం తద్వారా వ్యాధి నివారణకు సహకరిస్తుంది. క్యాన్సర్  క్రూరం అప్రజా స్వామికం.... కొన్ని కొన్ని రకాల పద్దతుల ను సులభంగా ఎదుర్కోవచ్చు. అలాగే ఇతర  ఏ షయాలలో సిగ్గు పడినా  ముఖ్యంగా స్త్రీల విషయం లో  అది మరణ శాసనమే అవుతుంది. ఒవేరియన్ క్యాన్సర్ అనేది కిల్లర్ క్యాట గిరి లోకి వస్తుంది. ఇప్పటికే నిపుణులు ఎలా ఎదుర్కోవా లి అంటే   వారు సత్వరం కనుగొంటే మంచిది. ఈ సమస్య కు చికిత్స చేయడగినదేనా -ఎదుర్కోగలిగినదేనా.  దీనిని ముందుగానే నిర్దారించడం అసాధ్యమా ? ఒక మార్పు కోసం ప్రయాత్నిస్తున్నారు. ఈ నూతన పరీక్ష చూపిన విషయంచేసిన వాగ్దానం ఏమిటి అంటే ఒవేరియన్ క్యాన్సర్ ను గుర్తించ వచ్చని. ఈ సంవత్సరం చివరి నాటికి నివారించే స్థాయి కి అందుబాటు లోకి తీసుకు రావాలన్నదే లక్ష్యంగా పని చేస్తున్నారని వివరించారు.   ఈ పరీక్ష వివరాలను  ను చూసినప్పుడు టెలిటేల్ ఫింగర్ ప్రింట్ లేదా మీ రక్తం లోని  ప్రోటీన్ పే ట్రన్ ఎఆధారామ్గా  సత్వరం కనుగొనడం ద్వారా అలా మీ ప్రా ణాలను కాపాడు తుందని.దానిని మీరు స్వీకరిస్తారా. లేదా అన్నదే మీవిచక్షణకే ఒదిలి పెడుతున్నామని అన్నారు.వారికి చాలా ప్రశాంతత తో కూడుకున్న మనశాంతి కావాలి ఒవేరియన్ క్యాన్సర్ వల్ల పెను ప్రమాదం లో ఉన్నారుఅని నిపుణులు చ్చరిస్తున్నారు.ఒవేరియన్ క్యాన్సర్ వల్ల చాలా ఎక్కువ స్థాయిలో యానక్జైటీ కి గురి అవుతారని ఏమ్మన్యుల్ పెట్రికిన్ ఎఫ్ డి ఎ లో పరిపాలనా కేంద్రం లో ఆమె పనిచేసారు.బిఒలోజిక్స్ ద్వారా మదింపు చేసి పరిశోధన  ఈ పరీక్ష శాస్త్రీ యంగా  పరీక్షను అభివ్రుది చేసామని ఆమె అన్నారు. ఈ పరీక్ష ద్వారా స్త్రీ యొక్క స్థితి సరిగానే ఉందా లేదా అన్న విషయం తెలుసుకుంటే వారికి పెద్ద ఉపసమనం కలిగించిన వారమౌతాము.ఎవరైతే పరీక్షలు చేయించు కున్నారో వారిలో ప్రమాదం బారిన పడిన వారి సంఖ్య తక్కువే అని 57 మందిలో ఒకరికి వారి కుటుంబంలో ఒవేరియన్ క్యాన్సర్ రోగులు ఉండవచ్చని వారు పరీక్షలు చేయించుకోవాలి ఎందుకంటే  ఇతర స్త్రీల కంటే వారిలో రిస్క్ శాతం మూడు రెట్లు ఉంటుంది.అని అంటునారు నిపుణులు. యాభై ఏళ్ళు పై బడ్డ వారు అత్యవసరంగా వారి కుటుంబా లలో వక్షోజాల క్యాన్సర్ విస్తరిస్తోంది. ఈ వ్యాధి  అత్యంత ప్రమాదకరమైన జబ్బులలో 5 వ వ్యాధి ప్రాణాలే హరిస్తోందని నిపుణుల పరిశీలనలో కనుగొన్నారు.దాదాపు 8౦% స్త్రీలలో వారి ప్రాణాలు హరించే క్యాన్సర్ తో ఇబ్బంది పడుతున్నట్లు కనుగొన్నారు. 8౦% అంటే 25౦౦౦ మంది లో ఒవేరియన్ క్యాన్సర్  ఉన్నట్లు గుర్తించారు. ఈ సంవత్సరానికి ఒవేరియన్ క్యాన్సర్ చివరి దశకు చేరుకుంటుందని అయితే వారిలో ౩5% బతికి బట్ట కట్టగలరని నిపుణులు తేల్చారు.నూతనంగా వచ్చిన ఈ పరీక్ష వారికి సహకరిస్తుందని ఆశా భావం వ్యక్తం చేసారు.అలాగే సాధారణ మహిళ లలో ఈ వ్యాధి గుర్తింప పడలేదో అంటే గుర్తించడం లో ఆలస్యమైన  వారికి  విజయ వంతంగా చికిత్స చేయడం కష్ట సాధ్య మౌతుంది. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే ఒవేరియన్ క్యాన్సర్ వల్ల వారి ఒవేరియన్ ను తొలగించాల్సి రావడాన్ని పూర్తిగా ఆపివేయాలి. అయితే వారికి ఒవేరియన్ క్యాన్సర్ బారిన పడకుండా ఉండే విధంగా వారికి భరోసా కల్పించాలి.పెట్రికాయిన్ అని పిలిచే పద్ధతి ద్వారా మెనోపాజ్ కు ముందు స్త్రీలలో వారి ఈ సర్జరీ చేస్తారు. ఈ సర్జరీ కారణం గా చాలా మంది స్త్రీలు ఇంఫెర్టి లిటి తో బాధ పడుతున్నారు.ఈ శస్త్ర చికిత్స కారణంగా ఆస్టియో ప్రోరో సిస్,గుండె సంబందిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించారు. కాగా తీవ్రమైన మేనోపాజల్ లక్షణాలు వస్తాయని తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించారు.ఈ సంవత్సరమైనా మీరు మీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. పరీక్షలు సత్వరం చేయించండి. ఇటీవల చేస్తున్న పరీక్షలలో ఒక కొత్త వైద్య శాస్త్రం ప్రకారం దీనిని ప్రోటేఒమిక్స్ స్టడీగా పేరు పెట్టారు. ఈ పరీక్షలో స్త్రీల ప్రోటీన్స్ పై పెట్రికాయిన్ పై నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కు చెందిన  లాన్స్ లిట్ట సంయుక్తంగా బయోటెక్ కంపెనీ కి చెందిన కర్రే లాజిక్ సిస్టమ్స్ దీనిని సంయుక్తంగా అభివృద్ధి చేసాయి. ఈ పరీక్షల కోసం ఉత్తమ మైన సంకేతిక పరిజ్ఞానం తో ఆధునిక ల్యాబ్ లను  లైసెన్స్ పొందిన ల్యాబులను లాబొరేటరీ లను నివహిస్తున్నారు.ఈ ల్యాబులను ల్యబోరేట రీ  కార్పోరేషన్, అఫ్ అమెరికా, క్వెస్ట్ డయాగ్నోసిస్ జాతీయ స్థాయిలో వనరులు సమకూరుస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా క్లినికల్ ట్రైల్స్ పూర్తి చేసామని. ఇప్పటికే 216 మంది మహిళల వద్ద రక్త నమూనాల నుఒవేరియన్ ఉన్న వారిని ఒవేరియన్ క్యాన్సర్  లేనివారి రక్త నమూనాలు   సేక్జరించారు వీటిని పూర్తిగా పరిశీలించాల్సి ఉందని. ఈ కొత్త పద్ధతి వరూధి చేయడం ద్వారా వ్యాధి లో ప్రతి బిందువును పూర్తిగా పరిశీలించాల్సి ఉందని పేర్కొన్నారు.చిన్న పరీక్షల కోసం 1౦ 9 నమూనాలు ప్రధామిక స్థాయిలో  క్యాన్సర్ ను గుర్తించి ప్రత్యేకంగా వారిలో  తప్పుడు పోజిటివ్ ను నమూనాలలో గుర్తించలేదని పేర్కొన్నారు.ఈ పరిశోదన రానున్న మరో ఐదు ఏళ్ళు క్యాన్సర్ రహిత సమాజంగా చూడాలన్నదే మా అభిమతం.  వీటిని పరిశీలించేందుకు ఇతర పరీక్షలు ఉన్న వస్తిలో ఫోనీ ఫింగర్ ప్రింట్స్ ద్వారా క్యాన్సర్ ముందుగా పసిగట్ట వచ్చు నని. గతంలో తక్కువ ప్రభావం తో కూడిన యంత్రాలని వినియోగించి చేసిన పరీక్షలు తప్పుడు పోజిటివ్ శాతం 5%.  

మహిళల్లో ఋతు చక్రం మరియు గుండె జబ్బులు!

4౦ సంవత్సరాల కన్నా ముందే మేనోపాజ్  వస్తే హార్ట్ ఫెయిల్యూర్ వచ్చే ప్రమాదం నిపుణులు హెచ్చరిక! ఒక పరిశోదనలో 4౦ సంవత్సరాల కన్నా ముందే మెనోపాజ్ వస్తే హార్ట్ ఫెయిల్యుర్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఒక అధ్యయనం లో 4౦ సంవత్సరాల వయస్సు కు ముందే మెనోపాజ్ హార్ట్ ఫెయిల్యూర్ తో పాటు ఆర్టి యల్ ఫెబిలేషణ్ వచ్చే ప్రమాదం పెరిగే అవకాశం ఆర్టి యల్ ఫెబిలేషన్ లో గుండె వేగంగా కొట్టు కుంటుందని నియంత్రించడం అసాధ్యమని తెలిపారు. బ్రసెల్ ఏజెన్సీ వివరాలు... ఆసంస్థ అందించిన వివరాల ప్రకారం స్త్రీలలో వచ్చే నెలసరి ఒక్కోసారి తీవ్రంగా పరిణమిస్తాయని చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఒకఆధ్యయనం లో తేలిందని వెల్లడించారు. ఒక వేళా 4౦ సంవత్సరాల కన్నాముందే మెనోపాజ్ తెల్లబట్ట హార్ట్ ఫెయిల్యుర్ వస్తుందని ఆర్టియాల్ ఫెబ్రిలేషన్ వల్ల గుంబ్దే వేగం చాలా తీవ్రంగా ఉంటుందని దానిని నియంత్రించడం కష్టమని అది రక్తం గడ్డ కట్టడం వల్ల స్ట్రోక్, లేదా హార్ట్ ఫెయిల్యుర్ అయ్యే ప్రమాదం పెరిగిపోతుంది అని ఆ అధ్యయనం వెల్లడించింది. దాదాపు 14 లక్షల మహిళల పై చేసిన అధ్యయనం వివరాలను యురోపియన్ హార్ట్ జర్నల్ లో ప్రచురించారు. సియోల్ లో స్థాపించిన కొరియా విశ్వవిద్యాలయం యునివర్సిటీ కళాశాలలో పరిశోదకులు ఈ అధ్యయనం చేసిన రచయితలు డాక్టర్ గయునామో మాట్లాడుతూ చాలా చిన్నవయస్సులోనే రసజ్వల కావడం ప్రిమెచ్యూర్ కావడం జరిగితే మహిళలు అప్రమత్తంగా ఉండాలని సాధారణ మహిళలతో పోల్చినప్పుడు ప్రిమేచ్యుర్ సమస్యున్నవారు అదే సమాన వయస్సులో ఉన్నప్పుడు సాధారణ మహిళల తో పోలిస్తే వారిజీవితపు అలవాట్లు వేరుగా ఉండి ఉండవచ్చని హార్ట్ ఫెయిల్యుర్ లేదా ఆర్టియల్ ఫిబ్రిలేషణ్ ప్రమాదం చాలా ఎక్కువే అని నిపుణులు స్పష్టం చేసారు. ఈ స్థితిని గుండె సంబంధిత వ్యాధులతో వారి జీవితపు అలవాట్లు వేరుగా ఉండి ఉండవచ్చని పొగతాగడం మానెయ్యాలని వ్యాయామం చేయాలని అప్పుడే వారిలో పరివర్తన మార్పుకు దోహదం చేస్తుందని నిపుణులు సూచించారు. మహిళలలో కార్డియో వ్యాస్కులర్ వ్యాధులు పురుషులతో పోలిస్తే 1౦ సంవత్చరాల  తరువాత వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని ఆ అధ్యయనం లో కనుగొన్నట్లు  పేర్కొన్నారు.ప్రే మేచ్యురిటీ త్వరగా రసజ్వల కావడం వల్ల వారు వయస్సుకంటే ముందుగా వచ్చే తెల్ల బట్ట మెనోపాజ్ సమస్యకూడా త్వరగా వచ్చే అవకాశం ఉంది. సహజంగా వారిలో బహిస్టు సమయం లో వారు పడే ఇబ్బందులు ఒకవైపు మరిఇన్ని ఇతర అనారోగ్య సమస్యలకారణంగా కార్డియో వ్యాస్క్యులర్ సమస్య ఒకరకంగా రాక్షనాత్నకంగా లాభం చేకురినట్లే అయితే స్త్రీలలో వచ్చే నెలసరి సమస్యలు సహజంగానే ఉండేందుకు ఈస్టోజన్ స్థాయి తగ్గిపోతు ఉండడాన్ని పరిశోదనలో కనుగొన్నట్లు పేర్కొన్నారు.ఈ కారణంగా మహిళల లో  కార్డియో వ్యాస్క్యులర్ తీవ్రత మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.శాస్త్రజ్ఞులుపరిశోదన వివరాలలో పేర్కొన్నారు. ఒకశాతం మహిళల లో మాత్రమే రసజ్వల అవుతున్నారని 4౦ సంవత్చరాల కన్నా తక్కువ వయస్సులో 1%మహిళలు త్వరగా రసజ్వల కవాదం కార్డియో వ్యాస్క్యులర్ డిసీజ్ ద్వారా హార్ట్ ఫెయిల్యుర్ ఫిబ్రిలేషణ్ సమస్య మధ్య ఉన్న సంబంధాన్ని గ్రహించారు. దాటా కారియన్ ఎన్ హెచ్ ఐ ఎస్ నషనల్ హెల్త్ ఇష్యు రెన్స్ సిస్టం నుండి సేకరించారు. దీ ని ఆధారం గా రెండేళ్లలో సంవత్సరానికి ఒక్కసారైనా పరీక్షలు నిర్వహించాలి. దీనిలో దాదాపు 97% జనాభాను ఈ పరిధిలోకి తీసుకు రావచ్చు. లక్షకు పైగా ఎక్కువమంది మహిళల పై పరిశోదనలు... ఈ అధ్యయనం లో 1,4౦1, 175 వివిధ సమస్యలు ఎదుర్కొంటున్న ముందుగా రసజ్వల ఐ న ఇతర అనారోగ్య సమస్యలు ఉన్న వారిని చేర్చారు. వారి వయస్సు ౩౦ సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ రోజు లు లేదా మున్డుడుగా రసజ్వల ఐన వారు లేదా సరిగా కానివారు 4౦ సంవత్సరాల కన్నా తక్కువ వయస్సు ఉన్నవారే. 4౦ -44 సంవత్సరాలు, 45 -49 సంవత్సరాలు 5౦ సంవత్చారాలు అంతకన్నా ఎక్కువ వయస్సు ఉన్నవారు గా విభజించారు. ప్రేమేచ్యుర్ అంటే ముందుగానే రసజ్వల అయిన వారు కాగా 4౦ సం వత్సరాల కన్నా తక్కువ చివరి నెలసరి వచ్చినప్పుడు. వారిని రెండిటిగా వర్గీకరించారు. ఆద్య యనం లో పాల్గొన్నవారిలో 28,111 అంటే 2%ప్రిమేచ్యుర్ ముందుగా రసజ్వల అయిన వారు కాగా తెల్లబట్ట అంటే మెనోపాజ్ సమస్య ఉన్నవారి వయస్సు ౩6.7%అంటే గతం లో జరిగిన అధ్యయనం లో నియమ నిబంధనలకు అనుగుణంగా ప్రే మేచ్యుర్ కాక ముందే లేదా మెనోపాజ్ సమస్యతో ఇబ్బంది పడుతున్న మహిళల వయస్సు 61.5 %పైగా ఉన్నవారే అంటే వీరి శాతాన్ని 9% గా కాగా ఫాలో అప్ 42,699 అంటే ౩౦% మహిళల లో హార్ట్ ఫెయిల్యుర్ మరియు 44 ,8౩4 అంటే ౩.2%ఆర్తియల్ ఫిబ్రేలిఎషన్ సమస్యలో బాధ పడుతున్నట్లు గుర్తించారు. దీనికి గల కారణాలు... పరిశోధకులు సమయానికి కి ముందేప్రి మెచ్యూర్ అంటే ముందుగానే రసజ్వల కావడం వల్లే హార్ట్ ఫెయిల్యూర్ ఆర్టిరియల్ ఫిబ్రిలేషణ్ సంబంధాల మధ్య విశ్లేషణ చేసినట్లు వివరించారు. అందులో వయస్సు పొగతాగడం మధ్యం సేవించడం శరీర వ్యాయామం లేకపోవడం వల్ల బోడి మాస్ ఇండెక్స్ ప్రకారం హై బిపి,డయాబెటిస్, దీర్ఘకాలిక కిడ్నీ గుండె వ్యాధులు వంటి కారణాలు చేర్చారు. ఏ మహిళ లైతే ప్రిమేచ్యుర్ అంటే సమయానికి ముందుగా మెనో పాజ్ వంటి సమస్యలను అధిగమించాలో వారిలో హార్ట్ ఫేయి ల్యుర్ వల్ల ప్రమాదం ౩౩% ఉందని అర్టియాల్ ఫిబ్రిలేషణ్ ప్రమాదం కేవలం కేవలం 9%ఎక్కువే అని మెనోపాజ్ సమస్యకు కారణం వయస్సు తగ్గిపోవడమే హార్ట్ ఫెయిల్యూర్ సమస్యలు మరింత పెరగడం గమనించమని తక్కువ పేర్కొన్నారు. అర్టియాల్ ఫిబ్రిలేషణ్ ప్రమాదం... స్త్రీలలో వచ్చే మెనోపాజ్ కు కారణం వారి వయస్సు 5౦ సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ ఉన్నవారు. 45  నుండి 49 సంవత్సరాలు లేదా44 నుండి 4౦ కన్నా తక్కువ ఉన్నవారు ఆకలిగా వచ్చే నెలసరి సమస్యలు కాక పోవడం మహిళలలో హార్ట్ ఫెయిల్యూర్ ప్రమాదం ఉందని ఆర్టి యల్ ఫిబ్ర లేషన్ ప్రమాదం వయస్సుతో నిమిత్తం లేకుండా 49 %నుండి1౦% ఎక్కువగా ఉందని నిపుణులు వెల్లడించారు.  

మనం డిపెండెంటా? ఇండిపెండెంటా?

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు గడుస్తున్నాయి! ఒక్క ప్రశ్న మనం నిజంగానే అన్నిట్లో స్వేచ్చగా స్వతంత్రంగా ఆలోచిస్తున్నామా? దేశం పార్ల మెంట్ లో చర్చకు అవకాశం లేకుండా చేస్తున్న చట్టాల పై చర్చ లేకుండా చట్టాలను అమలు చేస్తున్న మన ప్రభుత్వాలు ప్రాజాస్వామ్య యుతంగా వ్యహరిస్తున్నాయా. ప్రజా అభిప్రాయానికి ఏ మాత్రం ప్రాధాన్యత లేకుండా. ప్రజా భి ష్టానికి భిన్నంగా వ్యవహరిస్తున్న తీరుకు సిగ్గుపడాలి. స్వతంత్ర భారతావనిలో మనరాజ్యాంగం బ్రిటీష్,అమెరికాల రాజ్యాంగాల పై ఆధార పడ్డాము. ఎన్నికలు వ్యవస్థ మరొకరిపై ఆధారపడ్డా ము.ఇప్పటికీ మన చట్టాలు బ్రిటీష్ పోలీసు వ్యవస్థలోని చట్టాలను అమలు చేస్తున్నాము. అంటే చట్టాలు కూడా ఇంకొకరి నుండి అరువు తెచ్చుకున్నవే. అక్కడా మనం డిపెండెన్సీ యే. ప్రస్తుతుం మన విద్య విధానం సైతం మెకాలే విధానమే అక్కడా మనం డిపెండెంట్.మనకంటూ ఒక ఆరోగ్య విధానం లేదు.ఇంకా వైద్య విధానంలోనూ విదేశాలనుండి తెచ్చుకున్నది అంటే ఇక్కడా మనం డిపెండెంట్.వన్ చైనా అని వాళ్ళు అంటే వన్ ఇండియా వన్ నేషన్, వన్ రేషన్ అని అక్కడా మనం డిపెండెంట్. దేశంలో దేశభక్తికి మేమే పేటెంట్ అంటూ బోరవిరుచుకు తిరుగుతున్న మనం పెట్టుబడులకోసం విదేశాల పై డిపెండెంట్.ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముకుంటూ.దేశ సంపద పెంచమంటే సంపదనే వేరొకరికి ఇచ్చి వేరొకరి పైన డిపెండెంట్.ఆఖరికి సినిమా కధలు పాటలు,సంగీతం సైతం వేరేదేశపు కధలు అంటే అక్కడా మనం డిపెండెంట్. ఇక ఎన్నికల సమయానికి అక్కడ ఈ వి ఎం లు ఉంటె అక్కడా మనం డిపెండెంట్. ఇందుగలదు అందులేదు సందేహము వలదు డిపెండెన్సీ అన్నిటా ఉందనేది వాస్తవం.ఇక దేశం లో అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే మనకంటూ ఒక ఆరోగ్య విధానం అవసరం.    దేశంలో అందరూ ఆరోగ్యంగా ఉండాలి అదే మన పాలనా విదానం కావాలి... 2౦19 లో కోవిడ్ వచ్చిన తరువాత కూడా మనదేశ ప్రజలకి ఇది మనదేశం లో సమగ్ర ఆరోగ్యవిధనమంటూ ప్రకటించిన దాఖలాలు లేవు అనే చెప్పాలి.2౦ 19 లో వచ్చిన ఉపద్రవం నుంచి మనం నేర్చుకున్న గుణపా టాలు ఏమిటి ? తీవ్రంగా తరుముకొస్తున్న వైరస్ ను గుర్తించడం వాటికి తగ్గట్టుగా మనం యుద్ధానికి ఎలా సన్నద్ధం కాగలం ఎక్కడ నుంచి వచ్చిన్నా యుద్ధం చేయాలంటే మనకంటూ యుద్ధనీతి ఉండాలి కదా?అసలు  ఏ పద్దతిలో ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలనే ప్రయత్నం చేస్తున్నారో అర్ధం కాని ప్రభుత్వాలు పాలించడం గమనార్హం. ప్రజా ఆరోగ్యానికి పెద్ద పీట వేశామన్న ప్రకటన లు తప్ప ఆచరణ సాధ్యం కాలేదు. నేటికీ సగటు గ్రామీణ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు, ఆర్ధికంగా వెనక పడ్డ జిల్లాలు రాష్ట్రాలలో ప్రస్తుతం ప్రజల ఆరోగ్య ఎలా ఉంది వాళ్ళ అవసరాలు, నిధుల కేటాయింపు జరిగిన దాఖలాలు ఎక్కడా లేదు. పట్టణ ప్రాంతాలలో  కార్పోరేట్ ఆసుపత్రుల లో వైద్యం పేదలకి అందని ద్రాక్ష,  ప్రభుత్వ ఆసుపత్రుల లో సౌకర్యాలు లేక రోగిని వెక్కి రిస్తాయి.  రోగికి వైద్యుడికి సంబంధం లేనట్టుగా ఉంటుంది. తాను చెప్పిదే వేదం అన్నట్లుగా తాను చేసిందే వైద్యం అన్న చందం గా సాగిపోతోంది.అసలు రోగి సమస్య ఏమిటి ఏ వైద్యం చేస్తున్నారు, చికిత్స తరువాత రోగి స్థితి ఏ మిటి అన్నదే ప్రశ్న?నిండు గర్భిణి వచ్చినా నొప్పులు పడుతున్న తమకు పట్ట దన్నట్లు జిల్లా ఆసుపత్రి కి తీసుకు పోవాలని సూచిస్తారు, జిల్లా ఆసుపత్రికి వెళితే బెడ్లు లేవని వేరే ఆసుపత్రికి తీసుకు పోవాలని సూచిస్తారు. అలా నొప్పులు పడుతున్న సగటు గర్భిణి అన్నీ తిరిగే లోపు  పిల్లాడిని కానీ చనిపోతుంది. లేదా పుట్టిన పిల్లవాడు పిల్ల చనిపోతుంది లోపం ఎక్కడా ఉంది సమస్యలు వచ్చినా తెలిసినా ప్రతినిధులు ఆరోగ్యా అధికారులు చర్యలు చేపట్టరు.  అక్కడ వైద్యుల దారి వారిదే రోగుల దారి వారిదే అన్నట్లు ఉంటుంది.గ్రామీణ అజెన్సీ లలో పరిస్థితి మరీ దారుణం. సమయానికి వైద్యులు రారు మందులూ ఉండవు. ముఖ్యంగా సీజన్ వస్తున్న దోమతెరలు ఇవ్వరు. మందులూ ఉండవు. గట్టిగా  రోడ్డు ప్రమాదాలు జరిగిన అత్యవసర వైద్యం లేదా శస్త్ర చికిత్స చేయడానికి వైద్యులు ఉండరు. కనీసం పురుడు పోయడానికి డాక్టర్స్ ఉండరు.అక్కడ ఆరోగ్య కేంద్రాలలో  కనీస సౌకర్యాలు లేవని ఒక ఆరోగ్య కేంద్రానికి ఒకే డాక్టర్ ఉన్నాడని. కనీసం మందులు కూడా లేవని కేంద్రానికి నివేదిక ఇచ్చినా చేసింది లేదు.  ప్యాం డమిక్ తరువాత అయినా కనీస సౌకర్యాలు కల్పించక పోవడం పై సర్వాత్రా విమర్శలు వస్తున్నాయి.కార్పోరేట్ కు దీటుగా ప్రభుత్వ  ఆరోగ్య సేవలు మాటలకే పరిమిత మయ్యాయి.అటు ప్రభుత్వ ఆసుపత్రికి పోలేక ఇటు ప్రైవేట్ ఆసుపత్రులకు పోలేక సగటు మధ్య తరగతి ప్రజలకు మీరు చేసింది ఏమిటి? చేస్తున్నది ఏమిటి? చేయాలనీ అనుకున్నది ఏమిటి?అన్న ప్రశ్నలు అడిగితే ప్రభుత్వం దగ్గర  సమాధానాలు లేవు ఇతరులతో పోలిస్తే మేము చేసిందే కరెక్ట్ అని చెప్పుకుంటూ వేరొకరితో పోల్చుకుంటూ బతికేస్తారు.మీ సమర్ధతకు నిదర్శనాలు ఇవే వీటి గురించి ఒక్కసారి చూద్దాం.దేశంలో కోవిడ్ కేసులు త్వరిత గతిన పెరుగుతున్నాయి. వీటి విస్తరణను నియంత్రించడానికి మీ ప్రణాళిక ఏమిటి కేవలం కొన్ని నిబందనలు అమలు చేస్తే చాలా? ఒమేక్రాన్ నియంత్రించే యాంటి బాడీలు లను శాస్త్రజ్ఞులు గుర్తించారు అవి వాటి ఫలితాలు ఎప్పటికి అందేను. ఎప్పటికి అందుబాటులోకి వస్తాయి అన్నది ఇంకా పూర్త్జిగా చెప్పలేని స్థితి.కోవిడ్ ను నియంత్రించడానికి మేమే  వ్యాక్సిన్ కనుక్కోనాం అని చెప్పుకున్నాం ఎనిమిది వ్యాక్సిన్లు నాలుగు చికిత్సలు గా సాగుతుంది. మహారాష్ట్రా, దిల్లో లో అప్పుడు కోవిడ్ ఇప్పుడు ఓమిక్రాన్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి మరి ఎక్కడ లోపాలు ఉన్నాయి ఎప్పుడు ముందుగా నమోదు అయ్యేది పెద్దసంఖ్యలో బాదితులు ఉండేది పెద్దనగారాల లోనేనా అంటే ఆర్ధికంగా దేబ్బతీయడానికి ఏదైనా కుట్ర లేదుకదా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారా అన్న అనుమానం వస్తోంది.  నియంత్రణ లోపమ నిఘా లోపమా చెప్పాలి.పోస్ట్ కోవిడ్ తరువాత అనారోగ్యాన్ని నియంత్రించడం కష్టంగా ఒక సవాల్ గా మారింది. అసలు ఈ సమస్యకు ఇదే చికిత్స అని నిర్దిష్టంగా చెప్పలేని వైద్యులు శాస్త్రజ్ఞులు ఉన్నారు. 695 ఆసుపత్రులు క్లినిక్లు రైల్వే స్ కు సాఫ్ట్ వేర్ ను అనుసంధానం చేసారు. అక్కడితో ఆపని పూర్తి అయిపొయింది. కోవిడ్ చికిత్సకు నాట్కో ఫార్మా మోలో ను పిరావిడ్ క్యాప్సుల్ ను సిద్ధం చేసేసమాన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ 16. 67 కోట్లు వినియోగించని వ్యక్సిన్ల నేటికీ అందుబాటులో ఉన్నాయి వీటిని వినియోగించే విషయంలో ప్రభుత్వం ఏమిచేయాలని అనుకుంటుంది.కోవ్యాక్సిన్ తీసుకున్న వారు కోవి షీల్డ్ బెటర్ బూస్టర్ గా పేర్కొన్నారు డాక్టర్ షాహీద్ జమీల్ వైరాలజిస్ట్ టెక్నాలజీ వృద్ధి సాధించారు. గుర్గాం ఆసుపత్రిలో కోవిడ్ రోగులకి 25% బెడ్స్ కావాలంటూ డిమాండ్ చేసారు. మీరట్ లో సర్జరీ తరువాత 27 మందికి కంటి చూపు కోల్పోయారు.అంటే చికిత్స లో లోపమా అంత పెద్దమోతం లో కంటి చూపు పోయిన వారికి అంధత్వం ప్రసాదించిన ఘనకర్యానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటి. ఫార్మా రంగం... కార్చి వ్యాక్స్ బూస్టర్ గా క్లినికల్ ట్రైల్స్ నడుస్తున్నాయి.అసలు ఒమేక్రాన్ ను ఎదుర్కోగలిగిన సమార్ధవంత మైన వ్యాక్సిన్లు లేవాకోవేక్సిన్ కు ప్రత్యామ్నాయం లేదా లేదా ఇతర కంపెనీలు ఉత్పత్తి చేయడం సాధ్యం కావడం లేదా.కోవిడ్  వ్యాక్సిన్ విధానం డోసుల విషయం లో జాగ్రత లేదా సంరక్షణ బద్రత అవసరం లేదని ప్రభుత్వం భావిస్తోందా.యు ఎస్ భారత్  సంయుక్తంగా ఆరోగ్య రంగం లో కృషి చేయాల్సి ఉంది.డొమెస్టిక్ ఫార్మా కంపెనీలు మేర్క్స్ కోవిడ్ పిల్ ఉత్పత్తి కి సిద్ధమయ్యాయి.కోవిడ్ తో మనం కలిసి సహజీవనం చేయాల్సిందే. అని డబ్ల్యు హెచ్ ఓ చేసిన ప్రకటన వాస్తవనేనా.కోవిడ్ 19 మిగిల్చిన భయంకరమైన అనుభవం తో నైనా మనం ప్రజా ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వక తప్పదు.కోవిడ్ ను ఎదుర్కోడానికి మరిన్ని వ్యక్సిన్ల పై పరిశోదనలు సాగాలని త్వరిత గతిన వైరస్ అంతానికి పరిశోదనలు  సాగించాల్సిన అవసరం ఉంది.ఆదిశగా ప్రయాత్నం సాగిస్తారని ఆశిద్దాం. న్యూట్రిషియన్, సంబందిత అనారోగ్యం, కిడ్నీ రోగులకు, ఫ్రీ కాప్సియా,గర్భిణీ స్త్రీలు ఇతర హైపర్ టేన్సివ్ డిజాస్టర్. వంటి సమస్యలు. ఇతర దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, శస్త్ర  చికిత్స సమస్య కు సరైన నూతన విధానం ప్రజలకు చౌకైన మెరుగైన ఉచిత వైద్య విధానం అందుబాటులోకి రావాలని ఆశిద్దాం. అందుకే ఎ ప్రభుత్వమైనా రానున్న కాలాన్ని దృష్టిలో పెట్టుకుని సామాగ్ర ఆరోగ్య విధానం తో ప్రజలముందుకు రావాలని ఆశిద్దాం.                                     

ఆహారం తీసుకుంటే వయస్సు పెరుగుతుందా..తగ్గుతుందా ?

కొన్ని రకాల ఆహారాల వల్ల లాభము నష్టము ఉందన్న విషయం మీకు తెలుసా? ఇది నిజం అనికొన్ని పరి శోదనలు నిరూపించాయి.అసలు మానవులు దీర్ఘకాలం ఎలా జీవించాలి? ప్రతిఒక్కరు వారు దీర్ఘకాలం పాటు జీవించాలని కోరుకుంటారు. వరల్డ్ లైఫ్ ఎక్స్ పెక్టేన్సీ ఇచ్చిన సమాచారం ప్రకారం భారత్ పురుషులు 69.5 సంవత్సచ్చరాలు మహిళల వయస్సు 72.2 సంవత్చరాలు జీవిస్తున్నారు.గుండె సంబందిత రోగాలు, ఊపిరి తిత్తుల వ్యాధులు, వివిధరకాల స్ట్రోక్లు,డయాబెటిస్ తోపాటు దాదాపు దాదాపు 5౦ రకాల వ్యాధుల వల్ల మానవుల ఆయుహ్ ప్రమాణం తగ్గిపోతోంది. చిన్న వయస్సులో మరణాలు సంభవిస్తున్నాయి. సైన్స్ ఏమంటోంది అంటే ఎవరైతే మంచి ఆహారం తీసుకుంటారో వారి వయస్సు పెరుగుతుందని.ఎవరైతే సరైన పోషక ఆహారం తీసుకోరో వారివయస్సు తగ్గిపోతుందని మీరు దీర్ఘకాలం పాటు జీవించాలంటే ఇది  చదవండి.ఈ ఆహారం తీసుకుంటే వయస్సు తగ్గిపోతుంది వివిదరకాల కద నాల ప్రకారం నిపుణులు ఏమని అంటున్నారంటే కొన్నిరకాల ఆహారాలు వారి ఆరోగ్యం పై ప్రభావం చూపిస్తుందని. ఒకపరిశోదనలో తేలిందని అన్నారు. కొన్నిరకాల ఆహారాలు ఎలాఉంటాయంటే మీవయస్సు 2 నిమిషాలపాటు పెరిగిపోతుంది. కొన్ని ఆహారాల వల్ల మీ వయస్సు తగ్గిపోతుంది అని నిపుణులు సూచిస్తున్నారు.ఉదాహరణకు నట్రాస్ సర్వింగ్ వల్ల 26 నిమిషాలపాటు పెరిగిపోతుంది.కాని హాట్ -టాంగ్ సర్వింగ్  తీసుకుంటే వారి వయస్సు ౩6 నిమిషాలు మీవయస్సు తగ్గిపోతుంది.దీంతోపాటు పీనట్ బట్టర్ జాం సాండ్ విచ్ వంటివి మీ వయస్సును అరగంటలో పెంచేస్తాయి. 1౦౦౦ రకాల ఆహారాల పై పరిశోదన... సహజమైన ఆహారం అంశం పై చేసిన పరిశోదనల ప్రకారం వ్యక్తి జీవన స్తితిగతిలో మంచిగుణాలు అలవాట్లు పై ఆధారపడి ఉందని.పరిశోదనలో శాస్త్రజ్ఞులు దాదాపు 6,౦౦౦రకాల వేరు వేరు అంశాలు అంటే అల్పాహారం మధ్యాహ్న భోజనం,ఇతర పానీయాలపై పరిశోదనలు చేసారు.ఎవరైనా ఒక వ్యక్తి ప్రాసెస్ చేసిన మాంసం తీసుకుంటారో వారు ప్రతిరోజూ వారు 48  అదనపు సెకండ్లు వారు బరువు పెరుగుతుంది. ఇది తింటే తప్పనిసరిగా మీ వయస్సు తగ్గుతుంది... ఈ పదార్ధాలు తింటే తప్పనిసరిగా తింటే మీ వయస్సు తగ్గుతుంది.అందులో ఒకటి డాంట్ -డాంగ్...మీజీవితాన్ని ౩6 నిమిషాలు తగ్గిస్తుంది. ప్రాసెస్ చేసిన మాంసం జీవితాన్ని 26 నిమిషాలు తగ్గిస్తుంది.  చీజ్ - బర్గర్...మీ వయస్సు 8.8 నిమిషాలు తగ్గిస్తుంది సాఫ్ట్ డ్రింక్స్...మీజీవితాన్ని 12.4 నిమిషాలు తగ్గిస్తుంది. పిజ్జా...మీ వయస్సును 7.8 నిమిషాలు తగ్గిస్తుంది. ఈ పదార్ధాలు తింటే మీ వయస్సు పెరుగుతుంది... కొన్ని పదార్ధాలు తీసుకుంటే వయస్సు పెరుగుతుంది అలాగే మరికొన్ని పదార్ధాలు తింటే వయస్సు పెరుగుతుంది.  పీనట్ బట్టర్ జామ్,సాండ్ విచ్...మీ వయస్సు ౩౩.1 నిమిషం పెరుతుంది. ఉడికించిన సాల్మన్ చేపలు...1౩.5 నిమిషాల వయస్సు పెంచుతుంది. అరటి పండు...మీ వయస్సును 1౩.5 నిమిషాలు పెంచుతుంది. టమాటా...మీ వయస్సు ౩.8 నిమిషాలు పెంచుతుంది. అవకాడో...మీ వయస్సును 1.5 నిమిషాలు పెంచుతుంది. మీఆరోగ్యం సరిగా ఉండాలంటే మీ ఆహారంలో మార్పులు చేయాలి. పరిశోదనా ఉద్దేశ్యం... ఆరోగ్యం,పార్యవరణ ప్రభావం ,భోజన ప్రభావం రెండింటిని చూడాలి. నిపుణుల సూచనల ప్రకారం సాల్మన్ చేపలలో కొన్నిరకాల పోషకాల న్యుట్రీ షియన్ విలువలు ఉన్నందున జీవితం 16 నిమిషాలు పెరగ వచ్చు. పరిశోదనల సభ్యుల బృందం లో ఒలేవియర్ జూలియట్ మాట్లాడుతూ పరిశోదనల ఫలితాలు ముందుకు వచ్చాయని.ప్రజలు వారి వారి ఆరోగ్యం పర్యావరణం అద్భుతంగా నిర్మాణం చేసుకోవచ్చని. దాని ద్వారా సహకారం లభిస్తుందని మానవ ఆరోగ్యం పర్యావరణం మధ్య సమతౌల్యం సాధించేందుకు మన ఆహారం లో మార్పులు చేయాలని సూచించారు.  

శరీరం లో ప్లేటిలెట్స్ పెరగాలంటే ఏం చెయ్యాలి ?

శరీరం లో రక్తానికి సంబందించిన అన్నిరేపెర్లు చేసేది ప్లేటిలేట్లే. అలాంటిది డెంగు మలేరియా వచ్చిందో రోగికి శరీరం లో ప్లేటిలెట్స్ సమర్ధవంతంగా చేస్తాయి.ప్లేతిలేట్స్ సంఖ్య తగ్గిపోయినప్పుడు మనిషి ప్రాణాలకే ప్రమాదం ఉంటుంది. మనం తినే ఆహారం లో నే ప్లేటిలేట్స్ సంఖ్య పెంచాలంటే అసలు మన శరీరానికి ప్లేటిలెట్స్ అందించాలంటే సహకరించే ఆహార పదార్ధాలు ఏమిటి?అసలు మనరక్తం లో ఎన్ని ప్లేటిలేట్స్ ఉండాలి అన్నవిష్యం మీకు తెలుసా ఆవిషయాలు తెలుసుకుందాం.ప్లేటిలేట్స్ సంఖ్య ఎంతఉండాలి?--మనశరీరంలో ప్లేటిలేట్స్ 1,5౦,౦౦౦ నుండి 4,5౦,౦౦౦ ప్లేటిలేట్స్ ఉంటాయి.శరీరంలో గాయాలు అయినప్పుడు.రక్తం గడ్డకట్టడానికి గాయాలు త్వరగా మానడానికి ప్లేటిలెట్స్ సహాయ పడతాయి. ప్లేటిలెట్స్ సంఖ్య తగ్గిపోకుండా చూసుకోవాలి. ప్లేటిలేట్స్ తగ్గాయా తీవ్ర జ్వరం,బిపి, హార్ట్ ఎట్టాక్ నీరసం వచ్చే ప్రమాదం ఉంది.ఎప్పటికప్పుడు ప్లేటిలెట్స్ సంఖ్య తగ్గిపోకుండా చూసుకోవాలి. రక్త పరీక్ష చేయించుకుంటే మనరక్తంలో ఎన్ని ప్లేటిలెట్స్ ఉన్నాయో తెలుస్తుంది.మనం తీసుకునే ఆహారం పైనే ప్లేటిలేట్స్ సంఖ్య ఆధార పడి ఉంటుంది.ప్లేటిలేట్స్ వృద్ది చెందేందుకు ఏఏ ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం. 1) బొప్పాయి... బొప్పాయి ఆకులను శుభ్రంగా కడిగి జ్యూస్ చేసుకుని తాగడం.లేదా బొప్పాయి ఆకులను బాగా ఉడకపెట్టి వడపోసిన కషాయాన్ని రోజుకు రెండుసార్లు తాగడం వల్ల ప్లేటిలెట్స్ పెరుగుతాయి. అలాగే బొప్పాయి వల్ల రక్త్గం వృద్ధిచెందుతుంది.రక్త హీనత సమస్య రాకుండా ఉంటుంది. 2)బీట్ రూట్... బీట్ రూట్ వల్ల రక్తం వల్ల ప్లేటిలెట్స్ పెరగడానికి బీట్ రూట్ మంచిది. అనిమియాతో బాధపడే వారు తప్పకుండా బీట్ రూట్ ను తీసుకోవాలి. ౩) క్యారెట్... క్యారెట్ వల్ల రక్తం వృద్ధిచెంది ప్లేటిలేట్స్ పెరుగుతాయి. కనీసం వారానికి మూడుసార్లు అయినా క్యారెట్ తినాలి. 4)వెల్లుల్లి... శరీరంలో సహజంగా ప్లేటిలేట్స్ పెంచుకోవాలంటే వెల్లుల్లి మంచిది. అని నిపుణులు సూచిస్తున్నారు .కాగా కొందరు ఉదయం వేళల్లో పరగడుపునే కొన్ని వెల్లుల్లి రెబ్బలు తీసుకుంటే గుండే సంబందిత సమస్యలు రాకుండా కాపాడుతుంది. 5)ఆకుకూరలు... శరీరంలో ప్లేటిలేట్స్ తక్కువగా ఉన్నప్పుడు విటమిన్ కే పుష్కలంగా ఉన్న ఆకుకూరలు తీసుకోవడం మంచిది.కాగా శరీరంలో రక్త్ఘహీనత అనీమియా ఉన్న వారికి తోటకూరను తినిపించడం ద్వారా రక్తం పుష్కలంగా లభిస్తుంది.అందుకే ఆకుకూరాలు తీసుకోవడం మంచిది. 6)దానిమ్మ.. శరీరం లో ప్లేటిలెట్స్ కౌంట్ పెరగాలంటే దానిమ్మ ఉపయోగ పడుతుంది.దీనిలో విటమిన్లు పోషకాలు అధికంగా ఉంటాయి. 7)ఎండు ద్రాక్ష... ప్లేటి లెట్స్ కౌంట్ పెంచడానికి సహజంగా పెరగాలంటే ఎందుద్రాక్షను తీసుకోవాలి.లేదా రాత్రి నీళ్ళలో నానపెట్టి ఉదయాన్నే పరగడుపునే ఎండుద్రాక్ష ను తీసుకుంటే మచిదని నిపుణులు సూచిస్తున్నారు.కాగా వేదినీళ్ళ లో ఎందుద్రాక్షను నానపెట్టి తీసుకుంటే మలబద్దకం వంటి సమస్యనుండి బయపదవచ్చని నిపుణులు పేర్కొన్నారు. 8) ఖర్జూరం... ఖర్జూరం పండ్లలో ఐరన్,కాల్షియం,రక్తహీనత,ఇతర న్యుత్రీశియన్స్ అధికంగా లభిస్తాయి.ఎప్పటికప్పుడ్డు రక్త్ఘ పరీక్షలు చేయిస్తూ ఉంటె శరీరంలో ప్లేటిలేట్స్ సంఖ్య ఎంత ఉందొ తెలుసుకుంటూ ప్లేటిలెట్స్ సంఖ్య   తగ్గకుండా చూసుకోవాలి. మనం తీసుకునే ఆహారం పైనే ప్లేటి లెట్స్ సంఖ్య ఆధార పడిఉంటాయి.పైన పేర్కొన్న ఆహారం తీసుకోవడం వల్ల మీ ప్లేటిలేట్స్ పెరుగుతాయి. కీప్ యువర్ సెల్ఫ్హేల్తీ

భోజనం తరువాత నీరు తాగితే ?

భోజనం తరువాత నీరు తాగితే 1౦౩ రోగాలు వస్తాయి జాగ్రత్త.!    ఏమిటి ఆశ్చర్యం గా ఉందా ఇది నిజం.  భోజనం తరువాత నీళ్ళు తాగడం విషంతో సమానం.సహజంగా భోజనం చేసిన తరువాత నీరు తాగడం సర్వసాధారణం. అయితే భోజనం తరువాత నీరు తాగడం విషం తోసమానం అని అంటున్నారు నిపుణులు.ఆ సలు ఆమాటల్లో ఏది నిజమో తెలుసుకుందాం. భోజనం చేసినతరువాత చివరన నీళ్ళు తాగడం చెస్తూ ఉండడం సహజం కొంతమంది భోజనం చేస్తున్న సమయం లో లేదా భోజనం చేసిన తరువాత చివరన నీరు తాగడం విషం తోసమానం అని అంటున్నారు సనాతన సాంప్రదాయ వైద్య విధానం అని అంటున్నారు ప్రముఖ నాడీ పతి వైద్యులు డాక్టర్ కృష్ణం రాజు.మరి నీళ్ళు ఎప్పుడుతాగాలి ఎలా తాగాలి అన్న విషయం గురించి అయన మాటల్లో తెలుసుకుందాం.భోజనం తిన్న వెంటనే నీళ్ళు తాగడం మనశరీరం లో జరిజే అనర్ధాలు అన్ని ఇన్ని కావు. భోజనం చేసిన తరువాత నీరు తాగడం విషం తోసమానం.ఆకలి వేసింది అంటే అగ్ని మాంద్యం ఏర్పడింది అని అర్ధం. మనము తీసుకునే ఆహారం జటరాగ్ని కి చేరి ఆతరువాత అక్కడ అగ్ని ప్రాదీప్త మై భోజనం అరుగుతుంది.అలా మొదటి ముద్ద నోటిలోకి వెళ్లి లాలాజలం తో కలిసి భోజనాన్ని రాసంగా మారుస్తుంది. ఆలారసంగా మారి ఆరసం నుండి మిగిలినవి తయారయ్యి శరీరానికి మనకు కావాల్సిన పోశాకాలుగా మారుస్తాయి.భోజనం తిన్న వెంటనే నీళ్ళు తాగడం వల్ల జటరాజ్ఞి ఆగిపోతుంది ఈకారణంగానే భోజనం అరగదు. మండుతున్న పొయ్యిమీద నీళ్ళు చల్లితే ఎలాఉంటుందో ఎలా ఆరిపోతుందో అగ్ని,నీళ్ళు మధ్య వైరం ఉన్నదని నిపుణులు పేర్కొన్నారు.అగ్ని చల్లబడితే భోజనం అరగదు.అది కుళ్ళి పోతుంది. భోజనం కుళ్ళితే గ్యాస్ గా మారుతుంది.ఆ వాయువు తీవ్రత పెరిగితే గొంతులోమంట చతీలోమంట కడుపుమంట గా మారి శరీరంలో ఇతర భాగాలకు చేరుతుంది శరీరంలో ఎక్కడ ఖాళీ ఉంటె అక్కడకి గ్యాస్ చేరుతుంది. ఇలా గ్యాస్ చేరితే  దాదాపు 1౦౩ రోగాలు వస్తాయి వాటిలో మొదటిది అసిడిటి అల్సర్ గ్యాస్టిక్ సమస్యలు వస్తాయి. 1) అందుకే తిన్న తరువాత భోజనానికి ముందు ఆతరువాత 45 నిమిషాలు వరకు నీరు తాగకూడదు. 2)చల్లటి కూలింగ్ నీళ్ళు అంటే ఐస్ చిల్ద్ వాటర్ తాగకూడదు. ౩) నీళ్ళు కొద్ది కొద్దిగా సిప్ చేస్తూతాగాలి. 4) సూర్యో దయానికి రెండు గడియల తరువాత నీరు తాగకూడదు సాయంత్రం ౩ నుండి 5 గంటల సమయంలో ఎక్కువనీరు తాగాలి  ఉన్న విషయం చెప్పిన తరువాత కూడా మీరు నీళ్ళు తాగుతాము అంటే 1౦౩ రోగాలు కొనితేచ్చుకున్నట్టే ఆలోచించండి.   

నాడీ పతితో ఫ్యాటీ లివర్ ను తగ్గించవచ్చా ?

ఆశలు ఈ మధ్యకాలం లో అందరినీ వేదిస్తున్న మరో పెద్ద సమస్య ఫ్యాటీ లివర్ అసలు ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి? ఫ్యాటీ లివర్ ను ఏ విధంగా తగ్గించుకోవచ్చు.ఫ్యాటీ లివర్ ప్రమాదకరమా అన్న సందేహాలు నేడు వస్తున్నాయి,అసలు ఫ్యాటీ లివర్ నియంత్రణ కు చర్యలు ఏమిటి?ఎలా తగ్గించుకోవచ్చు?ఫ్యాటీ లివర్ లక్షణాలు ఏమిటి? ఫ్యాటీ లివర్ వల్ల వచ్చే ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయా? నాడీ పతిలో ఏవిధమైన ట్రీట్మెంట్ ఉంది. ఇలాంటి సమస్యలకు నాడీ పతిలో ఎలాంటి చికిత్చ ఉందొ ప్రముఖ నాడీ పతి వైద్యులు డాక్టర్ కృష్ణం రాజు తెలుగు వన్ కు వివరించారు.ఫ్యాటీ లివర్ అంటే శరీరంలోని కాలేయానికి సంబందించిన సమస్య. హెపటైటిస్ కు సంబందించిన వ్యాధి. కాలేయం లో కొద్దిగా కొవ్వు అనేది సహజం.అయితే కొవ్వు 5 నుండి1౦ శాతం పెరిగిందో ప్రమాదమే, కాలేయపు బరువు పెరిగి ఫ్యాటీ లివర్ కు కారణం అవుతుంది. అది ప్రమాదకర స్థితికి దారి తీస్తుంది.మనం తీసుకునే ఆహారాలు,పానీయాలను జీర్ణం చేసి,ప్రోటీనులు విటమిన్లను గ్లూకోజ్ గా మార్వ్హడం తో పాటు రక్తం లోని మలినాలను తొలగిస్తుంది.  అలాగే హేమగ్లోబిన్ ఉత్పత్తికి సహాయ పడుతుంది.ఫ్యాటీ లివర్ సమస్య రావడానికి వివిధ కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా మధ్య పానం ఎక్కువ చేసే వారిలో ఫ్యాటీ లివర్ సమస్యలు ఏర్పడతాయి.అయితే కొన్ని సందర్భాలలో మధ్యం తాగని వారిలో ఊబకాయం మరియు చక్కెర వ్యాధితో ఉన్న వారిలో ఫ్యాటీ లివర్ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఫ్యాతిలివేర్ వ్యాధి ఉన్న వారిలో ఆకలిలేకపోవడం వాంతులు,వికారం,పోట్టలోనొప్పి వంటి సాధారణ లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని సందర్భాలలో కామెర్లు వ్యాధి కూడా ఫ్యాటిలివర్ కు కారణం అవుతుంది. ఫ్యాటీ లివర్ ను నిర్లక్ష్యం చేయడం వల్ల పేగుల్లో రక్త శ్రావం లివర్ క్యాన్సర్ మానసికంగా మార్పులు లివర్ ఫేయిల్యూర్ అయ్యే ప్రమాదం కూడా ఉంది.శరీరక పరీక్ష రక్త పరీక్ష లు, అల్ట్రాసౌండ్,స్కాన్ వంటి పరీక్షలు చేయడం ద్వారా ఫ్యాటీ లివర్ సమస్యను గుర్తించవచ్చు. ఫ్యాటీ లివర్ సమస్యకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి... ఫ్యాటీ లివర్ సమస్యకు కొలస్ట్రాల్ అధిక బరువును తగ్గించుకోవడం షుగర్ లెవెల్స్ నియంత్రణ లో ఉంచుకోవడం ముఖ్యం.శరీరం లోని కొవ్వు శాతాన్ని తగ్గించుకోవడం మధ్యపానాన్ని వదిలివేయడం లేదా తగ్గించుకు కోవడం ధాన్యాలు,తాజా పళ్ళు ఎక్కువగా శాఖాహారం తీసుకోవడం ముఖ్యం.ప్రత్ర్హిరోజూ కనీసం ముప్ఫై నిమిషాలు వ్యాయామం చేయడం ,లేదా నిపుణులు సూచనల ప్రకారం వేడి నీళ్ళు తాగితే ఫ్యాతీలివేర్ అనేది సహజంగానే తగ్గవచ్చు. ఫ్యాటీ లివర్ కు అక్యు ప్రెషర్ పాయింట్స్ వచ్చి మన చేతుల్లో ఉన్న ఈ పాయింట్స్ ఎక్కువగా ప్రెజర్ చేయడం వల్ల కూడా ఈ సమస్యనుండి మనం కొంతమేర బయట పడి తగ్గించు కునే  అవకాసంఉందని నాడీ పతి వైద్యులు డాక్టర్ కృష్ణం రాజు స్పష్టం చేసారు.నాడీ పతి ద్ఫారా ఫ్యాటీ లివర్ సమస్యకు అద్భుతమైన ట్రీట్మెంట్ విధానం ఉందని ఇందుకోసం ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని మందులు అతి ప్రాచీన మైన తెరఫీ విధానాల ద్వారా అతి తక్కువ రోజుల్లోనే పూర్తిగా ఫ్యాటీ లివర్ ను తగ్గించవచ్చని ఈ చికిత్చద్వారా భవిష్యత్తులో వచ్చే లివర్ సమస్యలకు పూర్తిగా అరికట్ట వచ్చు అని కృష్ణం రాజు.పేర్కొన్నారు.  

వరల్డ్ బోన్ అండ్ జాయింట్ డే...

వర్షా కాలం లో మీ కాళ్ళు కీళ్ళు జాగ్రత్త మరి.. వర్షాకాలం అయితే ఏమిటి మాకాళ్ళకి కీళ్ళకి  వచ్చినసమస్య ఏమిటి అనిమాత్రం అనకండి. ముఖ్యంగా వయస్సు మళ్ళిన వాళ్ళలో వృద్ధులు పడిపోతూ ఉంటారు.లేదా దెబ్బలు తగలడం వంటి సమస్యలు ఎలా తగ్గించాలి?  బోన్ అండ్ జాయింట్ డే... వయస్సు మళ్ళిన వాళ్ళలో కంటికి సంబంధించి లేదా ఒక్కోసారి బలహీన పడడం వంటి సమస్యలు వస్తాయి.ఒక్కోసారి ఈ కారణంగానే వారు పడిపోవడం సంభవిస్తుంది. అదే ఒక్కోసారి ప్రాణాంతకం అవుతుంది.జారిపడడం సంభవిస్తుంది వయస్సు పెరగడం వల్ల ఎముకలు బలహీన పడతాయి ఈ కారణం గానే ఆస్టియో ప్రోసిస్ లేదా అర్తరైటిస్ వస్తుంది.గ్లోబల్ ఆసుపత్రి కి చెందిన ముంబై లో అర్తోపెటిక్ కన్సల్టేంట్ డాక్టర్ అనూప్ ఖతీర్ మాట్లాడుతూ అస్త్రియో ప్రోరోసిస్ కారణంగా మాములుగా పడినా ఎముకలు విరిగి ఫ్రాక్చర్ కు దారి తీస్తుందని హెచ్చరించారు. వాస్తవానికి సహజంగా మోకాళ్ళ మధ్యలో కీళ్ళ లో వేన్నెముక,లేదా భుజాలు జాయింట్స్ లో నడుములో ఫ్రాక్చర్స్ విరిగి ఉండడం గమనించవచ్చు. కీళ్ళు కాళ్ళు భుజాల జాయింట్స్ లో అరగడం జారడం ఎముకలు బలహీనంగా ఉండడం వల్ల పడిపోతూ ఉంటారు.ఒక్కోసారి పడిపోయినప్పుడు మెడలో ,గుండెలోని, లేదా ఊపిరి తిత్తులలో ఉన్న ఎముకలకు దెబ్బలు తగులు తూఉంటాయి.అస్త్రియో ప్రోరొసిస్ వల్ల ఎముకలలో వచ్చే ఫ్రాక్చర్స్ సరి చేయాలంటే కొంత సమయం పడుతుంది.దీనివల్ల దీర్ఘకాలం పాటు బెడ్ రెస్ట్ అవసరం రావచ్చని అనూప్ హెచ్చరించారు. ఒక్కోసారి తీవ్రతను బట్టి ఆస్టియో ప్రోరోటిక్ సర్జరీ కి దారి తీయవచ్చు ఎముకల సర్జరీలో  పలు సవాళ్ళు ఎదుర్కోవడం అవి సంపూర్ణ మవ్వడం జరుగుతుంది. ఈ సమస్యల నుండి రక్షింప బడాలంటే వయస్సుపెరిగే కొద్ది పడిపోకుండా పట్టుకోల్పోకుండా సంరక్షింప బడాలి పూర్తిగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వర్షాకాలం లోనే దెబ్బలు ప్రమాదకరం... ముంబై కిచెండిన మసీన్ ఆసుపత్రికి చెందిన జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ చిరాగ్ బోరానా మాట్లాడుతూ వర్షాకాలం సమయం లో వయస్సు రీత్యా దెబ్బలు తగిలే ప్రమాదం ఉందని వర్షాల వల్ల బురద పాకుడు కారణంగా దుర్ఘటన జరిగే అవకాసం ఉంటుంది. సాధారణ మైన రోడ్ల పై ఏమాత్రం నీరు నిలిచినా బురదకరణంగా కాలు జారినా శరీరం అలసటకు పట్టుకోల్పో యారో వృద్ధులు కుప్పకూలిపోవడం అసందర్భంగా పడిపోవడం ప్రమాదానికి గురికావడం సహజంగా కనిపిస్తుంది.6౦ సంవత్సరాలు పై బడిన అధిక ఆయుష్టు కల వారిలో రోగులలో ఆస్టియో ప్రోరొసిస్ ఉండే అవకాసం ఉంది. పురుషులతో పోలిస్తే మహిళలలో ఎక్కువగా ఆస్టియో ప్రోరోసిస్ బారిన పడటాన్ని గమనించ వచ్చు. ఇందులో కీళ్లలో సమస్యలు జాయింట్లు అరగడం భుజాలు ఫ్రాక్చర్స్ కావడం సహజం.  ఈ సమస్యల నుండి రక్షించ వచ్చా... ఈ అంశం పై డాక్టర్ కత్రీ మాట్లాడుతూ వయస్సు మళ్ళిన వృద్ధులు జారకుండా ఉండే చెప్పులు తోడుక్కోవాలి.అవి జారి పోకుండా ఉండాలి అలాగే పట్టుకోల్పోకుండా ఉండాలి వాకింగ్ స్టిక్ వినియోగించడం మంచిది.అలాగే మీకంటిని పరీక్షించుకోవడం అవసరం.రాత్రి పూట ఏదైనా టార్చ్ లైట్ వెలిగించి ఉంచండి.ఇంటి దరిదాపుల్లో వీధిదీపాలు స్ట్రీట్ లైట్ వీధి దీపాలు ఉండే టట్లు చూసుకోండి. ఇంటిలోపల చిన్న చిన్న కార్పెట్ లేదా మ్యాట్ ను ఉంచండి దీనివల్ల కాళ్ళు జారి పడే ప్రమాదం ఉంది. దెబ్బల నుండి రక్షించుకోవాలంటే ఏమి చేయాలి... డాక్టర్ చిరాగ్ బోరోనా సూచనల మేరకు సీనియర్ సిటిజన్స్ వయస్సు మళ్ళిన వాళ్ళు వృద్ధులు వర్షాకాలం లో వాతావరణం సరైన ఫుట్ వేర్ ధరించాలి దీనివల్ల వారు జారి పడకుండా రక్షింప బడతారు.శరీరం పై పట్టు పటుత్వం కోల్పోకుండా సరిగా ఉంటుంది.>ప్రతిరోజూ మీరు ఫిట్ గా ఉండేందుకు వ్యాయామం తప్పనిసరిగా చేయండి. రోజూ వర్క్ అవుట్ చేయడం ద్వారా మీ శరీరంలోని కండరాలు బలంగా ఉంటాయి. మీ ఎముకలు గట్టిగా బలంగా ఉంటాయి.శక్తి నిస్తాయి.>ఆస్టియో ప్రోరొసిస్ కేవలం పెద్దలకు వచ్చే అడల్ట్ రోగంగా నిర్ధారించారు.దీనిని సత్వరం గుర్తించడం అవసరం.శరీరం పట్టుకోల్పోయినప్పుడు వచ్చే చిన్న చిన్న దెబ్బలుకూడా పెద్ద పెద్ద ప్రమాదాలకు దారితీయవచ్చు సరైన సమయంలో సత్వర చికిత్చ చేయడం అత్యవసరం. అని నిపుణులు సూచిస్తున్నారు.                                            

మంకీ పాక్స్ పై అపోహలు వాస్తవాలు...

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక ప్రకటనలో మంకీ పాక్స్ పై గ్లోబల్ హెల్త్ ఎమెర్జెన్సీ గా ప్రకటిస్తూ  ప్రపంచాన్ని అప్రమత్తం చేసింది. అప్పటినుండి వ్యాధి విస్తరణ విషయం లో ఏది నిజం ఏది అబద్దం అన్న సందేహాలు అనుమానాలు  ఇన్ఫెక్షన్ కు గల కారణాల పై భిన్నమైన కధనాలు మరింత సందేహాలు పెంచేస్తున్నాయి.అసలు డబ్ల్యు హెచ్ ఓ చేసిన హెచ్చరిక నేపధ్యం లో ఆయా అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన అవసరం తో పాటు విచారణ జరపాలి  అనంతరంనిజాన్ని మాత్రమే విస్వసించాలి. సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్న సమాచారం లో ఏది వాస్తవం ఏది అవాస్తవం ఏది సరైనది ఏది సరైనది కాదు గుర్తించడం గా మారింది ఈ సందర్భంగా మంకీ పాక్స్ పై వస్తున్న 5 రాకాల అపోహలు నిజాల గురించి తెలుసుకుందాం. మంకీ పాక్స్ ఆఫ్రికా దేశాల్ నుంచి వ్యాపించింది... మనలో ఉన్న ద్వేష పూరిత మైన ఆలోచనల మూలంగా ప్రత్యేకంగా ఒకదేశం లేదా జాతిపై మనం నిందలు మోపడం వంటి నైతిక తప్పిదం చేయడం అసమంజసం.వాస్తవానికి నిజం మాట్లాడితే మంకీ పాక్స్ వల్ల చాలా పశ్చిమ ఆఫ్రికా దేశాలలో మహమ్మారి సోకినట్లుగా ప్రకటించారు. ఈ సంవత్సరం ఆ దేశాల ద్వారా విస్తరించలేదని 2౦22 సంవత్సరం లో మంకీ పాక్స్ వెలుగు చూసింది.పశ్చిమ ఆఫ్రికా దేశాలలో ఎలాంటి లింక్ లేదని తేలింది. ఈ కారణంగానే మంకీ పాక్స్ తీవ్రరూపం దల్చిందని ప్రచారం చేయడం దురదృష్ట కరం. 2)స్వలింగ సంపర్కులు ముఖ్యంగా పురుషుల వల్లే వ్యాధి విస్తరిస్తోందా? అన్నది సందేహం. దీని వ్యాప్తి ఒకరినుండి ఒకరికి పరిమితమైందా?మనం అందరం కోరోనా వైరస్ మహమ్మారి అత్యంత కష్టకాలాన్ని ఒకేసారి అనుభవించాము. ఈ సందర్భంగా ఇలాంటి ఆలోచన చేయడం అంటే అవమానించి నట్లే మంకీపాక్స్ తీవ్రంగా ప్రబలిన వేళ తీవ్రరూపం దాలిస్తే ఆ తరువాత స్వలింగ సంపర్కం జరిపే వారు వీటి మాధ్యమం ద్వారా పురుషుల నుండి పురుషులకు సంక్రమిస్తోందని.వారిని దోషులుగా నిలబెట్టె ప్రయత్నం చేయడం దురదృష్ట కరం. బాధ్యులను చేయడం వాస్తవానికి యోని సంక్రమణమె కేవలం విస్తరించదు.అమెరికాకు చెందిన సిడిసి కూడా మంకీ పాక్స్ యోని సంక్రమిత విస్తరణ రోగంగా ప్రకటన చేయలేదు. మంకీ పాక్స్ ఎప్పుడు ఎప్పుడు వస్తుంది అంటే ఒక ఆరోగ్యంగా ఉన్నవ్యక్తి సంక్రమించిన వ్యాధి సోకిన వ్యక్తి దగ్గరకు వచ్చినప్పుడు కౌగాలించుకున్నప్పుడు యోని సంక్రమణ జరిగినప్పుడు మాత్రమే వస్తుంది. ౩) మంకీ పాక్స్ ప్రాణాలు పోతాయా? ఇన్ఫెక్షన్ లకు సంబంధించి ప్రజలు భయపడుతున్నారు. అయితే మంకీపాక్స్ ప్రాణాంతకం అని అంటున్నారు. సి డి సి అందించిన వివరాల ప్రకారం అయితే మంకీపాక్స్ వల్ల మరణం సంభవించదని దీనిలక్షణాలు నొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. 4)చేచక్ కు సమాన మైనది లేదా? ఇదివరలో భారత  దేశంలో మసూచి, ఆటలమ్మ, చికన్ పాక్స్, లాంటిదని అనడం సరికాదని అది తప్పుడు ప్రచారం అని అంటున్నారు నిపుణులు. మంకీ పాక్స్ ఇన్ఫెక్షన్ స్మాల్ పాక్స్ చేచక్ ఇన్ఫెక్షన్ వేరు వేరుగా ఉంటుందని దీనిలక్షణం కాస్త నొప్పితో కూడుకున్నదిగా ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.        5 ) మంకీ పాక్స్ కు వ్యాక్సున్ లేదా? మంకీ పాక్స్ కు ఎలాంటి వ్యాక్సిన్ లేదు. అసలు మంకీ లాంటి వాటికి వ్యాక్సిన్లు ఉన్నాయా లేదా?అన్నది నెటిజన్లు తీవ్రంగా వెతుకు తున్నారు.సి డి సి వివరాల ప్రకారం మంకీ పాక్స్ మసూచికి మరోరూపమని కొందరు లేదా అసలు చికన్ పాక్స్ స్మాల్ పాక్స్ లాగానే ఉంటుందని చేస్తున్న ప్రకటనలు ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారు. అయితే స్మాల్ పాక్స్ కు ఇచ్చే వ్యాక్సిన్ ను వినియోగించ వచ్చని కొందరు చేస్తున్న ప్రతనల ను తీవ్రంగా తప్పుపడుతున్నారు.ఈమేరకు కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనలో మంకీ పాక్స్ కు సంబంధించి న వ్యాక్సిన్ ను విడుదల చేసేందుకు సిద్దంగా ఉన్నామని. మంకీ పాక్స్ పోజిటివ్ సోకిన ప్రజలకు వ్యాక్సిన్ ను త్వరలో పంపిణీ చేసే యోచనలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా కొందరిలో లక్షణాలు ఏ మాత్రం లేకుండానే వచ్చే ఎంసఫ్లియి టేస్ లాంటి వ్యాధుల వల్ల కూడా మంకీ పాక్స్ సోకే అవకాశాలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే భారత్ లి మంకీ పాక్స్ సోకిన వారి సాంఖ్య 9  కి చేరింది.  మంకీపాక్స్ కు సంబంధించి మరిన్ని అంశాలు ---- * మంకీ పాక్స్ అంతరా ఫ్రాక్స్ వైరస్ దీనిసహాజ లక్షణం. * మంకీ పాక్స్ సోకిన వ్యక్తి ఊపిరి పీల్చుకోలేకపోవడం. చర్మం పైగాయాలు,కాలుష్యం ఆవ్యక్తి వాడిన వస్తువులు వాడడం ద్వారా విస్తరిస్తుంది. * మంకీ పాక్స్ ఏ వ్యక్తికైనా 5 రోజులనుండి 21 రోజుల వరకు ఉంటుంది. * మంకీ పాక్స్ కు సంబంధించి భ్రమలు అపోహలు ప్రజలో ఉన్నాయి.ప్రజలు నమ్ముతున్నారు అసలు వాస్తవాలు తెలియదు. అయితే ఏ వైరస్ విషయం లో నైనా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం ఈ మేరకు రాష్ట్రాల ను హెచ్చరించింది.

తల్లిపాలే చిన్న పిల్లలకు సంపూర్ణ ఆహారం...

ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ప్రతి ఏటా ఆగష్టు నెలలో  వారం రోజుల పాటు నిర్వహిస్తారు. బిడ్డకు తల్లిపాలు ఇవ్వడం పిల్లవాదికే కాదు తల్లికీ లభామే అని అంటున్నారు ఆరోగ్యనిపుణులు. 21 వ శతాబ్దం లో ఆధునికంగా అభివృద్ది సాధించినా, ఆధునిక యువతులు మాత్రం అమ్మతనానికి దూరమౌతున్నారు. ఆధునిక పోకడలతో తల్లి కాని వారుకొందరైతే తల్లికవడం అదృష్టంగా వరంగా భావించినా ఒక చిత్రంలో తల్లిఅయి ఒక పాపకు జన్మనిచ్చి తల్లిపాలు ఇమ్మని అంటే తాను మిస్ యూనివర్స్,కావాలన్న కల నేరవేరదని పుట్టిన అబిడ్డకు తల్లిపాలు ఇవ్వడానికి నిరాకరిస్తుంది. స్త్రీకి పుట్టినబిడ్డకు తల్లి స్తన్యం చనుబాలు ఇవ్వడంలో పొందే అనుభూతి వేరుగా ఉంటుంది.అది తల్లి అయినవారికే తెలుస్తుంది.అయితే కొందరు మాత్రం తాము అందంగా ఉండాలంటే తల్లిపాలు ఇవ్వకపోవడం బిడ్డకు అన్యాయం చేసునట్లే అని నిపుణులు భావిస్తున్నారు. ప్రపంచ తల్లిపాల దినోత్సవం యొక్క లక్ష్యం తల్లిపాలను ఇవ్వడం ద్వారా వచ్చే లాభాలను తెలిపేందుకే అని తల్లిపాలు కేవలం పిల్లలకే కాదు తల్లికీ లాభమే అన్నది తల్లులకు అవగాహన కల్పించడం లక్ష్యంగా పేర్కొన్నారు. తల్లిపాల వారోత్సవాల నిర్వహణ అసలు రహాస్యం మహిళలలో తల్లిపాల ను ప్రోత్చాహించడమే లక్ష్యమని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.తల్లిపాలను బిడ్డకు ఇవ్వడం వల్ల తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉండడం ముఖ్యం.వచ్చే ఇతర అనారోగ్య సమస్యల నుండి రక్షణ కల్పిస్తుంది.తల్లి పాల వల్ల వచ్చే లాభాల ను అవగాహన కల్పించడం ముఖ్యం. తల్లిపాలలో పిల్ల వాడికి అన్నిరకాల పోషక తత్వాలు అందుతాయని తల్లికి చనుబాలు ఇవ్వడం అనేది ఒక అనుభూతి మాత్రమే కాదు మంచి లాభాలు కూడా ఉన్నాయి. అన్న విషయాన్ని బాలింతలు తెలుసుకోవాలని డబ్ల్యు హెచ్ ఓ సూచించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్న ప్రకటనలో తల్లిపాలు చిన్న పిల్లలకు సంపూర్ణ ఆహారమని దీనిద్వారా పిల్లల ఆరోగ్యం సంరక్షింప  బడుతుంది.పిల్లల వృద్ధికి అన్నిరకాల పోషకతత్వాలు లభిస్తాయి బాల్యం లో వచ్చే అనారోగ్య సమస్యల నుండి కాపాడుతుంది సంరక్షిస్తుంది.తల్లిపాలు శిశువుకు ప్రధమ ఆహారంగా ప్రాముఖ్యత కల్పించాలి అన్నిరకాల పోషక తత్వాలు ప్రాధానం చేస్తుంది.ప్రపంచ తల్లిపాల వారోత్స వాలను మరింత ప్రోత్సహించాలి. తల్లి పాల సర్వోతమం. రెండు సంవత్సరాల వయసు వరకు తల్లి పాలు ఇవ్వడం ఉత్తమం. తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లికి ఎన్నిలాభాలో... 1)తల్లిపాలు ఇవ్వడం ద్వారా అతిపెద్ద లాభం తల్లి గర్భస్థ సమయం లో పెరిగిన బరువు తగ్గించ వచ్చు. 2)పిల్ల వాడు పుట్టిన సమయం లో తల్లి శరీరం లో చాలా రకాల గాయాలు ఏర్పడతాయి వీటిని పూడ్చే పని తల్లిపాలు సహకరిస్తుంది. ౩)తల్లిపాలు ఆస్టియో ప్రోరొసిస్ ఎముకలు బలహీన పడడం, లేదా కార్డియో వాస్క్యులర్ వంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాసం ఉన్నప్పటికీ తగ్గిస్తుంది. 4)తల్లిపాలు ఇచ్చే మహిళలు టైపు2 డయాబెటిస్ బ్రెస్ట్ క్యాన్సర్ ఒవేరియన్ క్యాన్సర్ వచ్చె ప్రమాదం తగ్గిస్తుంది. 5)తల్లిపాలు మీరు మీ పిల్ల మధ్య ఉన్న ప్రేమ అనుబంధాన్ని సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది.జన్మనిచ్చిన తరువాత వచ్చే ఒత్తిడి నుండి బయట పాడేందుకు సహకరిస్తుంది. 6)తల్లిపాలు ఇవ్వడం ద్వారా తల్లికి వచ్చే హార్మోన్లు నియంత్రణ లో ఉంటాయి.శరీరంలో వచ్చే సమస్యలు రాకుండా రక్షిస్తుంది. 7) తల్లిపాలు ఇవ్వడం ద్వారా నుద్ర బాగా పడుతుంది చాలా ఘాడమైన నిద్ర వస్తుంది. అనిరాకాలుగా తల్లి బిడ్డ ఆరోగ్యానికి తోడ్పడే తల్లిపాల వారోత్సవాలను నిర్వహించడం అభినందనీయం. తల్లిపాలలో ఉన్న మమకారానికి వెలకట్టలేము దానిని కొనలేము తల్లిపాలను మించిపోష కాలు మరి ఎందులోనూ ఉండవు. ఈ విషయాన్ని ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ద్వార్రా తెలిపే ప్రయత్నం చేయడం అభినందనీయం.

ఇంటి చిట్కాతో దోమలు పరార్...

అవునా నిజమా అనిమాత్రం ఆశ్చర్యం వ్యక్తం చేయకండి. అసలే వేసవి కాలం సూర్యాస్తమయం కాగానే గాలి కావాలి అంటూ తలుపులు కిటికీలు బార్లా తెరిచిపెడతారు.అంతే ఇంకేముంది జుమ్మంటూ దోమలు చెవిలో రొదపెడుతూ ఉంటాయి.దోమలు దూరాయో అంతే సంగతులు  ఎన్ని మస్కిటో కాయిల్స్ వాడినా,మస్కిటో బాటిల్స్ పెట్టినా దోమలు స్వైరవిహారం చేస్తాయి. దోమకాటు వల్ల  ఎక్కడ పడితే అక్కడ కుట్టి చంపుతాయి.వాటి ఫలితంగా ఎర్రటి మచ్చలు,దద్దుర్లు ,మంట,నొప్పి  దురద తో తీవ్ర ఇబ్బందులు పడతాడు.వేసవి కాలం లో దోమల ను తరిమికోట్టా లంటే ఏమి చేయాలి.? ఏమిచేయగలం మీరు దోమల నుండి విముక్తి పొందే ఉపాయం వెతుకుతున్నారా అయితే ఈ ఇదు రకాల ఉపాయాలు మీకోసం. వేసవి కాలం లో దోమలు లేని ఇల్లు ఉండాలని కోరుకోవడం పెద్ద సహాసమే అవుతుంది. మనలో చాలా మంది దోమలు లేకుండా ఉండేందుకు స్ప్రే లు, కాయిల్స్ లిక్విడ్స్, వాడతారు. ఇంటిలోపల దోమల నుండి విముక్తి కల్పించడం లో చాలా చాలా ప్రాచుర్యం ఉంది. అయితే ఇందులో రసాయనాలు నిండి ఉంటాయి.అవి ఊపిరి పీల్చుకోవడం లో తీవ్ర ఇబ్బందులు కలిగిస్థాయి . వేసవి రాగానే పెరుగు తున్న ఉష్ణోగ్రతల కు తగ్గట్టుగా సహజమైన పద్దతులు ఉపాయాల కోసం వెతుకుతూ ఉంటారు.దోమ కాటు వల్ల మలేరియా,డెంగ్యు, పచ్చకామెర్లు వంటి అత్యంత ప్రమాదకరమైన అనారోగ్య సమస్యలుతీసుకు వస్తాయి. కుట్టిన ప్రదేశంలో దురద వస్తుంది. నిద్ర పోనివ్వదు.వేసవి కాలం లో దోమలను తరిమి కొట్టాలంటే పద్దతులు ఏమిటి?మీరు కూడా దోమల బారినుండి విముక్తి పొందడానికి ఉపాయాలు వెతుకుతున్నారా అయితే ఇవి మీకోసం. ఇంటి బయట దోమలు రాకుండా ఉండాలంటే... మీ ఇంటిని దోమలు లేని ఇంటిగా మార్చాలని అనుకుంటే అందరూ అనుసరించే పద్ధతి ఇది. ఇందుకోసం కొన్ని నిమ్మకాయలు లవంగాలు ఇంటి దగ్గరలో ఉంచండి. ఈ పద్దతిలో నిమ్మపండును రెండు భాగాలు చేయండి. కోసిన నిమ్మకాయాలో లవంగాలు గుచ్చి పెట్టండి.  ఇది తక్కువ ఖర్చు తో కూడుకున్న పద్ధతి ఎందుకంటే దోమలకు పులుపు పదార్ధాల వాసనను అసహ్యించు కుంటాయి.దోమలకు ఆవాసన పడదు.నిమ్మకాయాలు లవంగాలు ఉన్న ప్లేట్ ను పెట్టండి.ఇది ప్రాకృతికమైన రసాయనం హానికరం కానిది.ఇంట్లో మాత్రమే వాడే  బెస్ట్ మస్కిటో రేపెలేంట్ మరి. దోమల నివారణకు తులసి మొక్కలు... సహజంగా ప్రకృతి నుంచి లభించే అత్యంత పవిత్రమైన మొక్క తులసి . తులసిలో అనేక రకాల ఔషద గుణాలు ఉన్నాయన్న విషయం మీకు తెలిసిందే తులసి మొక్కలు ఉండడం వల్ల దోమలు ఇంట్లోకి రాకుండా ఉంచుతుంది. తులసి రసం శరీరం పై రాసుకోవడం ద్వారా ఒడోమాస్ లా పనిచేస్తుంది దోమలు మీశరీరాన్ని తాకలేవు అంటున్నారు నిపుణులు. లెమన్ గ్రాస్ ... ప్రతి ఇంలో లెమన్ గ్రాస్ వాడకుండా ఉండరు. లెమన్ గ్రాస్ సువాసన కారణం గా దీని తాజా తనం మరింత ఆకర్షిస్తుంది. ఈ సువాసన దోమలను తరిమేస్తుంది అలాగే మీ మూడ్ ను పెంచుతుంది.  బంతి పువ్వు/లేదా సువాసన నిచ్చే పువ్వులు... ఎపువ్వుఆయినా ముఖ్యంగా బంతి పువ్వు కేవలం మీ ఇంటి అలంకరణకు మాత్రమే కాదు ఆపూల సువాసన దోమలను తరిమేస్తుంది. అసువాసన దోమలను తరమడమే కాదు. ఇతర క్రిమికీట కాలాను తరిమేస్తుంది.అందుకే దశరా దీపావళి రోజుల్లో దోమలు రాకుండా బంతిపువుల్లు కట్టడం లో రహాస్యం తెలిసిందిగా బంతిపువ్వు లో రహాస్యం అమలు చేయండి ఫలితం చూడండి.  కర్పూరం... కర్పూరం ఈ పేరు తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. కర్పూరం సహజంగా భారతీయ సంప్రదాయం తో ముడిపడింది. అటు బక్తి కి ఇటు ఆరోగ్యానికి,లేదా నర ఘోష పోవాలన్నా కర్పూరం శ్రేష్టం అని అంటునారు. ముఖ్యమైన విషయం మీరు కర్పూరం వెలిగించి నప్పుడు మీ ఇంటి కిటికీ లు,తలుపులు మూసి వేయండి. కొంత సేపటి తరువాత తలుపులు తెరవండి అలా చేస్తే మీఇంట్లో ఉండే దోమలు పరార్. పరిశుభ్రత పాటించండి... దోమలను తరమాలంటే మస్కిటో రేపలేంట్లు వాడతారు. అందులో లేవేండర్ ఆయిల్ కలుపుతారు లేవేందర్ ఆయిల్ వాడడం వల్ల సువాసన మాత్రమే కాదు దోమలను తరిమేస్తుంది.సో మీఇట్లో దోమలు పోవాలంటే ఖర్చేలేకుండా పద్దతిగా చేసెయ్యండి.                                                         

మీ లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చేయండి!

మీలివర్ ను సురక్షితంగా ఆరోగ్యంగా తయారు చేయాలంటే 5 రకాల ఆహారం తీసుకోవాల్సిందే.ప్రతిఏటా జులై నెలలో ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం నిర్వహిస్తారు. ప్రాణాంతక మైన హేపటై టిస్ పై ప్రజలకు అవగాహన కల్పించడం హెపటైటిస్ దినోత్సవం సందర్భంగా మీలివర్ ను ఆరోగ్యంగా ఉంచేందుకు 5 రకాల ఆహార పదార్దాలు వినియోగించడం ద్వారా దీర్ఘ కాలిక హేప టైటిస్ నుండి రక్షణ పొందవచ్చు అన్నది కీలకం. లివర్ మనశరీరం లో ప్రాధాన అంగం అయితే ఎవరైతే ఎక్కువ మోతాదులో మధ్యం తీసుకుంటారో. మధ్య పానం తీసుకోవడం వల్ల లేదా జంగ్ ఫుడ్ తీసుకోవడం వల్ల మల్టి టాస్కింగ్ ఉండడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. మరోమాట లేకుండానే సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి. మీ శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు దోహదం చేస్తుంది. అయితే మీశరీరం లో లివర్ ఒక చిన్నఅంగం చిన్నదైన అవయవం ఏమిచేస్తుంది. ఎలా పనిచేస్తుందో తెలిస్తే ఆశ్చర్య పోతారు.బాయిల్ ప్రోటీన్ల ఉత్పత్తిని చేయడం మొదలు ఆహారం మధ్యపానం,మందులు కార్బో హైడ్రేడ్స్ గా మార్చడానికి ప్రయత్నిస్తుంది. అందుకు శరీరం లో ఈ అవయవం సంరక్షించడం అత్యవసరం. దీనివల్ల ఎలాంటి ఆహారం తీసుకోవాలో వాటిగురించి లివర్ ను ఆరోగ్యంగా ఉంచేందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలో చూద్దాం. టీ... అవును టీ తాగడం వల్ల లివర్ పనితీరు ప్రాభావ వంతంగా పనిచేస్తుంది.సెల్ రీ జనరేషన్ ను పెంచుతుంది.ప్రత్యేకంగా ప్రతిరోజూ బ్లాక్ టీ లేదా గ్రీన్ టీ తాగడం వల్ల లివర్ ఎంజైముల గ్రాఫ్ పెరగవచ్చు. లివర్ లో వీటి స్థాయి తగ్గించవచ్చు. ద్రాక్ష పండు.... ద్రాక్ష పండ్లలో యాంటి ఆక్సిడెంట్స్ సంపూర్ణంగా ఉండడం వల్ల ద్రాక్ష సహజ పద్దతిలోనే లివర్ ను రక్షిస్తుంది. ఇతర భాగాలను మరమ్మత్తులు చేస్తుంది. తిరిగి పునరిజ్జీవింప  చేయడం లో సహకరిస్తుంది. అధ్యయనాల ఆధారంగా ద్రాక్ష పండులో యాంటి ఆక్సిడేన్ట్స్ హెపటిక్ ఫైబ్రోసిస్ వృద్దిచెందే అవకాశం తగ్గిస్తుంది. అందుకు సహకరిస్తుంది అది లివర్ కు హానికారకం గా ఉండే ఉత్పత్తులను నిర్మితం కావడం వల్ల పాత కాలం నాటి వాపులు దురద కారణంగా పేర్కొన్నారు. ఫ్యాటి ఫిష్... ఒమేగా ౩ ఫ్యాటి యాసిడ్ సంపూర్ణంగా ఉంటుంది. ఫ్యాటి ఫిష్ వాపును తగ్గించి లివర్ పై పేరుకు పోయిన కొవ్వును తగ్గించేందుకు కృషిచేస్తుంది. అయితే ప్రస్తుత పరిస్థితులలో అవసరానికి మించి సేవించడం మూలంగా అనారోగ్యానికి దారితీయవచ్చు. చుకందర్ కా జ్యూస్... లివర్ ఆరోగ్యాన్ని పెంచేందుకు ఒక సులువైన పద్ధతి చకుందర్ జ్యూస్ లివర్ మరియు గుండె ఆరోగ్యంగా ఉండేందుకు చుకుందర్ జ్యూస్ చాలా బాగా పనిచేస్తుంది.ఇంతే కాదు చుకుందర్ లివర్ పని తీరును మెరుగు పరుస్తుంది ఫ్యాటి లివర్ కు కారణ మైన వాపులను తగ్గిస్తుంది. బెర్రీ జ్యూస్... తాజా లేదా ఎందు బెర్రీస్ ఎం యో సయనిన్ పేరుతో యాంటి ఆక్సిడెంట్ తో నిండి ఉంటుంది.ముఖ్యంగా బ్లూ బెర్రిస్ లేదా కల బెర్రిస్ వంటి వాటిని మన ఆహారం లో చేర్చడం ద్వారా సంరక్షణ విభాగాల్లో పనితీరు మెరుగు పడుతుంది. ఆక్సిడెన్ టివ్ కారణంగా వచ్చే ఒత్తిడి వల్ల కలిగే నష్టాన్ని కొంత మేర తగ్గించ వచ్చు.అదీకాక యాంటి ఆక్సిడెంట్ కారణంగా వచ్చే ఒత్తిడి కారణంగా వాచ్చే ఒత్తిడి కారణంగా వచ్చే నష్టం కొంతమేర తగ్గించవచ్చని నిపుణులు పేర్కొన్నారు. ఇదీకాక యాంటి ఆక్సిడెంట్ తో కూడిన బెర్రీస్ ను తీసుకోవడం ద్వారా ట్యూమర్లు ఫైబ్రోసిస్ వృ ద్ది  చెందకుండా తగ్గించేందుకు సహకరిస్తుంది. 

బ్రెయిన్ క్యాన్సర్ కు నూతన చికిత్స!

బ్రెయిన్ క్యాన్సర్ కు నూతన చికిత్చ చేయవచ్చని పరిశోదన వెల్లడించింది. దర్జన్ మె లనోమా సేగియో మెటాస్టేటిక్ ట్యూమర్ తో పాటు ఇజార్ మరయు వారిసలహా బృందం1౦,౦౦౦౦ నుండి అధికంగా వ్యక్తిగత భాగాలలో జీన్స్ విశ్లేషించారు. విశ్లేషణ లో మెదడులో మేలనోమా శరీరంలోని ఇతర అవయవాలలో మేలనోమా మెటా స్టేట్ తో పోల్చినప్పుడు స్థిరంగా ఉండదు. క్యాన్సర్ ప్రాణాంతక రోగాలలో ఒకటి దీనికి సులభంగా చికిత్చ కోసం నూతన పరిశోదనలు చేస్తున్నారు.ఇప్పుడు ఉన్న పరిస్థితులలో పరిశోధకులు మెదడులో క్యాన్సర్ పై పూర్తి పరిశోదనలు చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థిలో పరిశోధకులు శాస్త్రజ్ఞులు క్యాన్సర్ ప్రభావిత ప్రాంతాలనుండి విస్తరించకుండా ఒకనిగూడ అధయనం చేసారు. వాస్తవానికి కొలంబియాకు చెందిన శాస్త్రజ్ఞులు మెలనోమా మెదడులోని మెటాస్టేటస్ లోపల వివిధభాగాలు ముందుగా విస్తరించే అంశం పై అధ్యయనం చేసారు. ఈ అధ్యయనం ద్వారా క్యాన్సర్ కు ఉపసమనం కలిగించే వీలున్న సహాయం లభించినట్లయ్యింది. ఎం డి పి హెచ్ డి కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందినా గెలేన్స్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్, సర్జన్లు, కొంతమంది చికిత్చ నిర్వాహకులు ప్రొఫెసర్ బెంజిమేన్ ఇజర్ మాట్లాడుతూ బ్రెయిన్ మేటాస్టెస్ మెలనోమా వచ్చిన రోగులలో సహజంగానే తేడాలు ఉంటాయని అయితే బెంజిమేన్ ఇజర్ నేతృత్వం లోని శాస్త్రజ్ఞుల బృందం కేవలం జీవన విజ్ఞానానికి మాత్రమే విషయ అవగాహన కోసం ప్రాధాన్యత అర్ధం చేసుకోగలిగా మని అన్నారు. మాఆధ్యయనం ట్యూమర్లు జీనోమిక్స్ ఇమ్యునోలజీ బ్రెయిన్ లో జరిగే ఘటనల పై పరిపుష్టిని కలిగించాయి.ముందు ముందు నిర్వహించే పరిశోదనలో చికిత్చ పద్ధతులపై పరి శోదనలు చేస్తామని ఈ అంశాలకు సంబంధించి కొన్ని అంశాలను ఆన్ లైన్ లో ప్రచురించారని బెంజిమేన్ వెల్లడించారు. మెలనోమా మెదడుకు సంబంధించి మేటాస్టేటస్ ప్రస్తుత పరిస్థితులలో ఎందుకు రక్షించబడాలి అన్న అంశం పై బెంజిమేన్ ఇజర్ అతని బృందం మెదడులో పేరుకున్న నమూనాలను ఒకభాగాన్ని మెదసులోని పలు భాగాలలో ఈ సమస్యకు ప్రాధమిక కారణాలలో అనువంశికంగా లేదా క్యాన్సర్ వంశ పారంపర్యంగా వచ్చే అంశాల పై విశ్లేషణ చేసేందుకు నూతన సాంకేతికతను అవిష్కరించాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయ పడ్డారు. ఈ అధ్యయనం వల్ల సహజంగా ప్రస్తుతం మెదడు నమూనా పై పరిశోదనలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రత్యేకంగా ఉన్న ట్యూమర్లు సంఖ్యను నియంత్రించడం దీని తీవ్రత ను తెలిపే మరిన్ని నమూనాలను మా పరిశోదనా సాల ల్యాబొరేటరీ లో మేలనోమా నమూనాలు ఉన్నాయని బెంజిమేన్ తెలిపారు. నమూనాలను విశ్లేషించే అనుమతి పొందినట్లు వాటికి చికిత్చ చేయలేని వాటిని సైతం జీవన విజ్ఞానం  వీటి సూక్ష్మ వాతావరణ చికిత్చ ద్వారా వాటిని మార్పిడికి ముందే  పరిశీలించే అనుమతి లభించిందని తెలిపారు. అసలు మెలనొమా బ్రెయిన్ మెటాస్టేసిస్... బ్రెయిన్ మెటా స్టేటిస్ క్యాన్సర్ సెల్  బ్రెయిన్ మెటా స్టేటస్ ఎప్పుడు వస్తుంది.అంటే క్యాన్సర్ వచ్చిన భాగం లో అంటే ప్రాధాన భాగం నుండి మెదడువరకూ విస్తరిస్తుంది.వాస్తవానికి ఏ క్యాన్సర్ అయినా మెదడుకు విస్తరించవచ్చు. మెదడులో మెటా స్టేటిస్ సోకే అవకాసం అధికంగా ఊపిరితిత్తులలో లేదా వక్షోజాలలో,పళ్ళు,గుదములలో మేలనోమా ఉండవచ్చు.బ్రెయిన్ మెటాస్టేటిస్ మెదడులో ఒక గడ్డ లేదా ట్యూమర్ లేదా చాలా కణితలు ఏర్పడవచ్చు.బ్రెయిన్ మెటా స్టేటిస్ బ్రెయిన్ ట్యూమర్ పెరుగుతుందో వాటిపై ఒత్తిడి పెరుగుతుంది.మెదడులో దగ్గర దగ్గరగా ఉన్న అవయవాలపై పని తీరు లో మార్పులు వస్తాయి. అందులో భాగంగా తీవ్రమైన తలనొప్పి వ్యక్తిత్వంలో  ప్రవర్తనలో  మార్పులు జ్ఞాపక శక్తి కోల్పోవడం లేదా ఫిట్స్ మూర్చవంటి లక్షణాలు కారణంగా చెప్పవచ్చు.ఈ కారణాలు అత్యంత ప్రమాదకరమైనవిగా గుర్తించినట్లు తెలిపారు.  లక్షణాలను బట్టి చికిత్చ... ఇజార్ ల్యాబ్ చేసిన తొలి అధయనం లో పోస్ట్ దాక్టరేట్ ఫెల్లోతో పాటు గ్రంధ కర్తలు క్రోమోసోమల్ ముక్కలను స్థాయిని బట్టి లాభము,లేదా నష్టము కలుగుతుందని ఈ ప్రక్రియ సిగ్నలింగ్ మార్గాన్ని ట్రిగ్గర్ చేయవచ్చు వివిధ మార్గాలు తెరుచుకునేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని.శరీరాన్ని రక్షించే ప్రక్రియ నొక్కిపెట్టడం లేదా ఒత్తిడి చేయడం లో అవకాశాలు ఉన్నాయి. అయామార్గాలలో ఆయా మార్గాల లక్ష్యంగా ప్రక్రియా పద్దతులు మారవచ్చు.ఇందుకోసం ప్రయోగాత్మకంగా చేసిన మందులు అస్థిరతను తగ్గిస్తుంది.అంటే వచ్చే మార్పులు ఒకేరకంగా ఉండవని ఒక్కోసారి ఒక్కోరూపం లోకి మారుతూ ఉంటుందని గుర్తించినట్లు స్పష్టం చేసారు. ఇక మెదడులోని మైలోమా మెటస్టేటస్ వచ్చినరోగులకు ఈమందు లపై గణన చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు పేర్కొన్నారు. పరిరక్షణా ప్రణాళిక బహిర్గతం చేయడం... మెలనోమామెటాస్టేటస్ పై శాస్త్రజ్ఞులు చేస్తున్న  పరిశోదనల ను ఇతర విశేషాలను వెల్లడించారు.రోగిని సంరక్షించే ప్రణాళికలో భాగంగా మేటా స్టేటస్ ట్యూమర్ లేదా కణితి మైక్రో ఇన్విరాన్మేంట్ పూర్తిగా రక్షింపబడడం ముఖ్యం.మెదడులోని భాగాలు ప్రత్యేకంగా మేక్రో ఫేజ్ టి ఆకారం లో ఉన్న భాగాలలో మారుస్తాయని క్యాన్సర్ పెరుగుదలకు కారణం అవుతుందని మెదడులో వివిధభాగాల లోపల న్యురోనల్ లాంటి వ్యవస్థను అనుసరించాల్సి ఉందని తెలిపారు.

కండ్లకలక వస్తుంది జాగ్రత్త...

వర్షాకాలం లో కళ్ళకలక ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.దీని బారినుండి రక్షించ బడాలంటే 7 అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి. వర్షాలు కురవడం తో వాతావరణం అద్భుతంగా ఉంటుంది.అలాగే రోగాలు వచ్చి పడతాయి.చాలా సహజమైన రోగాలలో కళ్ళకలక ఒకటి.దీనిలక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. కళ్ళకలక ను సామాన్య పరిభాష లో పింక్ ఐస్ అనికూడా అంటారు. కళ్ళు ఎర్రబడడం వంటి లక్షణాలు ఉంటాయి.వైద్య పరిభాష లో కన్జేక్టి వైటిస్ అంటే కంటిలో ఇన్ఫెక్షన్ వైరస్ లేదా బ్యాక్టీరియా కారణంగా రావచ్చు.ఇది వర్షాకాలం లో చాలా సహజంగా వచ్చే సాధారణ ఇన్ఫెక్షన్. వర్షాకాలం లో వాతావరణం తడిగా ఉండడం వల్ల కళ్ళకలక వస్తుంది.కళ్ళ కలక అదే కంజక్టి వైటిస్ ఒకరినుండి మరొకరికి సోకేఅవకాసం ఉంది. కంజక్టివైటిస్ ఎలర్జీ లేదా రాసాయనాల రియాక్షన్ కారణంగా వస్తుంది. కంజక్టి వైటిస్ లక్షణాలు ----- * కళ్ళు ఎర్రబడడం. * కంటి చుట్టుపక్కల దురద. * కంటి నుండి నీరు కరడం. * కంట్లో పుసులు కట్టడం. * కంట్లో గుచ్చుకున్నట్లు,నొప్పి కలగడం వంటి లక్షణాలు ఉంటాయి. కళ్ళకలక సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి... 1)మీచేతులను రోజులో చాలాసార్లు కడగండి... అన్నిరకాల వైరస్ లు బ్యాక్టీరియా నుండి మనల్ని మనం రక్షించుకోవాలంటే ఎక్కువసార్లు కడగాలి. 2)చేతితో కంటిని తాకకండి---- బ్యాక్టీరియా లేదా వైరస్ మీ చేతికి ఉండవచ్చు. చేతి ద్వారా మనకంటికి ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్ చేరే అవకాసం ఉంది. చాలా సులభం కూడా కావాలంటే ప్రతిరోజూ మీ ముఖాన్ని చేతిని ఎన్నిసార్లు కడుగుతారు.అయినాసరే మీచేతిని మీకంట్లో చేయి పెట్టకుండా.మీ కంటిని రక్షించుకోండి. మీ చేయి ముఖాన్ని తాకడం వల్ల కంజేక్టివైటిస్ తో పాటు ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం ఉంది. ౩)ముఖం పరిశుభ్రంగా ఉంచేందుకు మెత్తటి టవల్స్ తీసుకోండి... మీకంటి లోపలికి బ్యాక్టీరియా వైరస్ సులభంగా ప్రవేశిస్తుంది.మన ముఖాన్ని తుడిచినప్పుడు మనకంటిని మెత్తగా ఉన్న టవల్ తువ్వాలు లేదా న్యాప్కీన్ తో శుభ్రంగా తుడవాలి. వర్షాకాలం లో తువ్వాళ్ళు టవల్స్ తడిగా ఉంటాయి.అందులో బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంది.ఈ సమయంలో ప్రతిరెండు రోజుల కు ఒకసారి టవల్స్ మార్చాలి.  4)మీ టవల్ ను మరొకరితో పంచుకోకండి.... మీ టవల్ ను లేదా వేరొకరి టవల్ ను వేరొకరు వాడి ఒదిలేసిన టవల్ ను ఎప్పుడు వాడకండి.దీనివల్ల వేరొకరికి సోకినకళ్ళ కలక మరొకరికి సోకుతుంది.మీటవల్ ను వేరొకరికి దూరంగా ఉంచండి. 5) కాలం చెల్లిన మేకప్ సామాగ్రి ని వాడకండి... చాలామంది మహిళలు అందంగా కనపడడానికి తెగ తాపత్రయ పడుతూఉంటారు.ఈ క్రమంలో కాలం చెల్లిన మేకప్ సామగ్రిని వాడతారు.ఇలా చేయడం వల్ల కళ్ళకలక సోకే అవకాసం ఉందని వీటిపట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. 6) కంటి పరీక్షలు చేయించండి... సహజంగా చాలామంది కళ్ళు ఎర్రబడగానే కంటి డాక్టర్ వద్ద పరీక్షలు చేయించకుండా సమీపం లో ఉన్న మందుల దుకాణం వారు ఇచ్చిన కొన్నిరకాల డ్రాప్స్ ను వెసెస్థూన్తారు. మేక్అప్ లాగానే కంట్లో వేసే మందుల విషయం లో ఆమందులుకాలం చెల్లిందా కదా ఎన్నిరోజులు సమయం వరకు ఉంది అన్న విషయం  తెలుసుకోకుండా ముఖ్యంగా కంటి లో వచ్చిన ఇన్ఫెక్షన్ కు కారణం ఏమిటి,బ్యాక్టీరియా వల్ల వచ్చిందా లేక ఇన్ఫెక్షన్ కు కారణం అయిన అంశాలు తెలుసుకున్నకే కంట్లో చుక్కలు వేసుకోవాలని అలాకాకుండా డాక్టర్ సలహా లేకుండా ఆకురసాలు లేదా ఇతర చుక్కలు వాడరాదని పరీక్షించకుండా చుక్కలు వేయడం వల్ల చర్మాసంబంద మైన రక్షణ కోసం వాడే ఉత్పత్తులపై అవగాహన అవసరం.మనం వాడే చుక్కల మందుల వల్ల ఇతర ఇన్ఫెక్షన్లు రావచ్చు లేదా ఒక్కోసారి కళ్ళే పోవచ్చు అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 7)తలగడ కవర్లు మార్చడం అవసరం... మనం పడుకోవాలంటే తలకింద తలగడ అవసరం కొన్ని ప్రాంతాలాలో దిండు అని తకియా అని అంటారు తలకింద దిండు తలగడ లేనిదే కొందరికి నిద్రకూడా పట్టదు.ఇక్కడ కళ్ళ కలక వచ్చిన వ్యక్తి ముఖాన్ని తలగడ పైనే ఉంటుంది.సహజంగా చాలామంది ఇళ్ళలో వారానికి పైగానే తమ దిండు మీద తలగడ మీద కవర్ ను మారుస్తారు కొనరు నెలల తరబడి దిండు కవర్లు మార్చారు. ఈ కారణంగా బ్యాక్టీరియా ఏర్పడి వైరల్ ఇన్ఫెక్షన్ సోకవచ్చు కంటితోపాటు ముక్కు,ముఖం పై ప్రాభావం చూపుతుంది. ఇలా కళ్ళ కలక వచ్చిన వారు జాగ్రత్తలు పాటిస్తే కొంతమేర ఇతరులకు సోకకుండా జాగ్రత్త పడవచ్చు.

యువర్ అటెన్షన్ ప్లీజ్...

భారీ వర్షాలు,వరదలు ప్రభావిత ప్రాంతాలలో లేప్టోస్పయరో సిస్ వస్తుందా? ఈ సమయంలో వరద ప్రభావిత ప్రాంతాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. వరద ప్రభావిత ప్రాంతాలు,లేదా భారీ వర్షం వల్ల ప్రభావితమైన ప్రాంతాలలో వచ్చే సమస్యల గురించి వివరంగా తెలుసుకుందాం. దేశం లోని చాలా ప్రాంతాలలో మాన్ సూన్ ప్రభావం చూపిస్తోంది. మహారాష్ట్ర, గుజరాత్,అస్సాం,రాష్ట్రాలలో భారీ వర్షాల కారణంగా వరదలు ముంచెత్తాయి, దీనిప్రభావంతో వాగులు వంకలు నదులు మహోగ్ర రూపం దాల్చాయి ప్రకృతి ప్రకోపానికి కొందరి ఇళ్ళు కొట్టుకు పోయాయి. కొందరి గొడ్ల చావిళ్ళ లోని గొడ్డు గోదాపిల్ల తల్లి  ప్రవాహానికి కొట్టుకు పోయాయి. కాగాసమీపంలోని ఇళ్ళు పొలాలు ఆలయాలలోకి అసుపత్రులలోకి  బురదతో నిండిపోయింది. వరద ప్రభావిత ప్రాంతాలలో నివసిస్తున్న వారి ఆరోగ్యంపట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేసాయి. వర్షాలు,వరదలు మధ్య ముంబాయి మహానగర పాలక సంస్థ పట్టణం లో లేపో స్పయరోసిస్ సంక్రమించే ప్రమాదం ఉందని హాలియా రిపోర్టర్స్ ఇచ్చిన వివరాల ప్రకారం జూన్ తరువాత రాష్ట్రం లో లెప్టో స్పయిరోసిస్ సమస్యలు ఉన్నవారు వస్తు న్నారని జులై నాటికి 7 కు పైగా ప్రజలు దీని బారినపడినట్లు వివరించారు. లేప్టో స్పయిరోసిస్ జీవ రేణువు జనిత రోగమని మనుష్యులు జంతువులపై తీవ్ర ప్రభావం చూపుతుందని.ఇది జీన్స్ లెప్టో స్పయిరో బ్యాక్టీరియా కారణంగా వస్తుందని నిర్ధారించారు. భారీ వర్షాలు,లేదా వరదలు వచ్చిన తరువాత ఇది సంక్రమించే అవకాసం ఎక్కువగా ఉంటుంది.నిపుణులు శాస్త్రజ్ఞులు చేస్తున్న విస్లేషనల ప్రకారం నీరు లేదా మట్టి లెప్రో స్పయిరోసిస్ వృద్ధి చెందుతుందని లెప్టో స్పయిరోసిస్ ను వృద్ది చేసే   బ్య్సాక్టీ రియావల్ల పూర్తిగా కలుషితమై పోతుంది.బ్యాక్టీరియా సంక్రమించిన వ్యక్తిలో రోగ లక్షణం బయటపడే ప్రామడం ఉంది. లెప్టో స్పెయిరోసిస్ వ్యాధి యొక్క తీవ్రత వల్ల మరణించే అవకాసం ఉంది.1౦ -15% మధ్య ఉంటుంది.దీనిప్రభావాన్ని,ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని ఆరోగ్యనిపుణులు దీని నుండి తమని తాము రక్షించు కోవాలని సూచించారు. లెప్టో స్పయిరోసిస్ గురించి తెలుసుకోండి... సి డిసి సెంటర్ ఫర్ డిసీజ్ అండ్ కంట్రోల్ అందించిన నివేదిక ప్రకారం లెప్టో స్పయిరోసిస్ ఒక జనటిక్ గా వచ్చే వ్యాధి.అంటే దీనిఆర్ధం ఇది మనుషులలో పసువులలో రెండిటికి సోకే అవకాసం ఉందని.ఈ వ్యాధి ముఖ్యంగా వ్యాధి సోకిన జంతువు మూత్రం లో సోకడం వల్ల విస్తరిస్తుంది.మనుషులలో జంతువు లలో మూత్రం లేదా కలుషిత మైన మట్టి నీరు ద్వారా సంక్రమిస్తుందని తెలిపారు. అత్యధిక వర్షం లేదా అత్యంత భారీ వర్షాలు వచ్చినప్పుడు ఇది సాధారణ సమస్య అని అందుకే మానవులు వారికి సోకినప్పుడు అనుమానం పెరిగిపోతుంది.లెప్టో స్పయిరొ సిస్ కారణంగా తీవ్రంగా ఉండవచ్చునని అత్యంత ప్రమాద కారిగా మారచ్చు అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. లెప్టో స్టయిరోసిస్ లక్షణాలు... దీని తీవ్రత పై ఆధార పడిఉంటుంది.ఒక్కొక్కరి లో ఒక్కొరకం గా ఉండచ్చు.ఏ వ్యక్తికైనా కలుషితమై బ్యాక్టీరియా సోకిన వ్యక్తితో కలిసి ఉన్నప్పుడు ఆతరువాత మాత్రమే రోగ లక్షణం  బయట పడుతుంది. వ్యాధి తీవ్ర రూపం దాల్చేందుకు 2 లేదా 4 రోజులు పట్టవచ్చు.వ్యాధి ముందుగా వస్తుందని అనుకుంటే సోకేది కాదు.అనుకోకుండా వ్యాధి బారిన పడినవారు మెల్లమెల్ల గా వ్యాధి లక్షణాలు పెరిగిపోతాయి.సాధారణంగా వీరిలో ఈ లక్షణాలు గమనించ వచ్చు. *జ్వరం తో పాటు దగ్గు. *తలనొప్పి తో పాటు ఒళ్ళు నొప్పులు లేదా కండరాల నొప్పులు. *ముఖ్యంగా వెన్నునొప్పి. *దురద లేకుండానే దద్దుర్లు. *వాంతులు, అతిసారం, చలి. *కళ్ళు ఎర్రబడడం. ఎవరిలో లెప్టో స్పయిరాన్ తీవ్రత ఎక్కువగా ఉంటుంది... లెప్టో స్పయిరాన్ ప్రమాదం కొందరిలో ఎక్కువగా ఉంటుంది.తీవ్రతను దృష్టిలో ఉంచుకుని వీరిని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. వర్షం కురిసే సమయం లో అదీ అత్యధిక వర్షం లేదా వరద ప్రాంతం లో ప్రమాదం పొంచిఉంది.పశువుల శాలలో పనిచేసే వారు డైరీ లో పనిచేసేవారు.వ్యవసాయ దారులు. పశువుల డాక్టర్లు వివిదరాల శిబిరాలలో పనిచేసే వారు ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంటుంది.ముఖ్యంగా నీటిలో ఈదేవాళ్ళు  ఈతగాళ్ళు నావలు నడిపే వాళ్ళు నావికులకు సోకే అవకాసం ఉంది. ఉద్యాన వనాలు పెంచేవారు చెట్ల పెంపకం.పార్కులలో పనిచేసే వారు.వీరు పని చేసే ప్రాంతాలలో కలుషిత మైన మట్టిలో పనిచేసే వారు వ్యాదితీవ్రత ఎక్కువగా ఉంటుంది. లెప్టో స్పయిరోసిస్ కు చికిత్చ... లేప్టో స్పయిరోసిస్ రోగుల స్థితి లక్షణాల ఆధారంగా దీనికి చికిత్చ చేస్తారు లేప్టో స్పయిరోసిస్ యొక్క స్వల్ప లక్షణాలు ఇంట్లో అందుబాటులో ఉండే మూలికలు అధికంగా సేవించడం. విశ్రాంతి తీసుకోవడం నొప్పినివరణ మందులు వాడడంలో తగ్గిపోవచ్చు.బ్యాక్టీరియా వల్ల వచ్చే ప్రమాదాన్ని తగ్గించేందుకు యాంటి బాయిటిక్స్ ను ప్రయోగిస్తారు. సకాలంలో వ్యాధి తీవ్ర రూపం దాల్చకుండా సకాలంలో చికిత్చ చేస్తే వ్యాధి తీవ్రత నుండి బయట పడవచ్చు. 

వర్షా కాలంలో ఇమ్యునిటి పెంచుకోవడం ఎలా?

వర్షా కాలం లో ఎలాంటి ఆహారం తీసుకోవాలన్నది పెద్ద ప్రశ్న? ఇమ్యునిటి పెంచుకోడానికి కింద పేర్కొన్న 5 రకాల వస్తువులు తీసుకుంటే అనారోగ్యం పాలు కాకుండా ఉంటారు. సహజంగా అందరికీ వర్షాకాలం అందరికీ ఆనందాన్ని ఇస్తుంది.ఇదే సమయం లో అనారోగ్య సమస్యలు మరిన్ని చుట్టూ ముడతాయి.సరిగ్గా ఈ సమయం లోనే మీరు మీఆహారం పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.ఈ కారణంగా మీకు ఇమ్యునిటీ బూస్ట్ లభిస్తే అనారోగ్యం పాలు కాకుండా ఉంటారు. వేసవి కాలంలో అధిక వేడిమి తాపం నుండి మనకు ఉపసమనం కలగాలంటే వర్షం ఆనందాన్ని ఇస్తుంది. వర్షా కాలం లో రోగాలు పెరిగే అవకాశం ఉంటుంది.ఈ వాతావరణం లో జలుబు,దగ్గు,నీరసం చర్మసంబంధమైన సమస్యలు వస్తాయి.ఈ సందర్భం లోనే ఇమ్యునిటీ  బలోపేతం చేయడం అత్యవసరం. ఉత్తమమైన పద్ధతి ఏమిటి అంటే... వర్షాకాలం లో అనిఇరకాల పళ్ళు,కూరగాయలు,తీసుకోవాలి.మరి అయిదు రకాల పళ్ళు ఏమిటో తెలుసుకుందామా మరి. తక్కువ ఫ్యాట్ ఉన్న పెరుగు... మీకు ఆశ్చర్యం కలిగించి ఉండచ్చు.ఇమ్యునిటీ ని పెంచేందుకు పెరుగులో లభించే ప్రోయోయిటిక్స్ జలుబు,నీరసం,వంటి సమస్యలకు కొంత ఉపసమనం కలిగిస్తుంది. శరీరంలో ఉన్న పంచేంద్రియాలు ఆరోగ్యంగా ఉంచేందుకు పెరుగు ఉపయోగ పడుతుంది. మష్రూమ్... మష్రూమ్ పుట్టగోడుగులో ఫైబర్ పీచు పదార్ధంప్రోటీన్,యాంటి ఆక్సిడెంట్ వంటివి సమృద్ధిగా లభిస్తాయి. రోగ నిరోధక శక్తిని బూస్ట్ చేసేందుకు బాగా ఉపయోగ పడుతుంది. క్యాలరీలు తక్కువగా ఉంటాయి.బరువు అంటే ఊబ కాయాన్ని తగ్గించడం లో సహాయ పడుతుంది. మాంసం... మనము తీసుకునే  మాంసాహారాము లో ప్రోటీన్లతో నిండి ఉంటుంది.కణాలను రిపేర్ చేయడం నుండి విటమిన్ బి,జింక్,ఐరన్ ఒమేగా౩ పుష్కలంగా లభిస్తుంది. నట్స్... శరీరంలో ఇమ్యునిటీ పెంచేందుకు విటమిన్స్ ఖనిజాలు కీలక పాత్ర పోషిస్తాయి.ఇమ్యునిటీని పెంచుతుంది.విటమిన్ ఇ నియాసిన్ రేబఫ్లోబిన్ వంటివి ఉంటాయి. టీ... టీ మీ ఇమ్యునిటీని పెంచడం లో సహాయపడుతుందన్న విషయం మీకు తెలుసా.అన్నిరకాల  టీ లు ఫలిపినోల్స్,ఫెలేవోనోయిడ్స్ యాంటి ఆక్సిడే న్ట్స్ ఉంటాయి. అది గ్రీన్ టీ లేదా బ్లాక్ టీ కావచ్చు.                                            

ఆలయ దర్సనం- ఆరోగ్య రహస్యం

మనం ఉదయాన్నే స్నాన పానాదులు చేసి సాంప్రదాయ బద్దంగా పంచె కట్టి ఆలయానికి వెళ్ళడం కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న ప్రక్రియ. ఎందుకంటే ఆలాయాల దర్శనం ద్వారా ఆ ఆలయ వైభవం,చరిత్ర,ఆలయ సిల్పాలలో దాగిన  సాంప్రదాయాలు, ఆలయ దర్స ణానికి ముందు దర్శించే ధ్వజ స్థంభం,ఆలయ గోపురాల ప్రాముఖ్యత, ఆలయం పై ఉన్న గోపురాలు వాటి  చక్రాలు ఉత్తేజి త మౌతయాని.అలాగే మనం ఆలయం లో చేసే దర్సనం,ఘంటా నాదం,పొర్లు దండాలు వాటి విశిష్టత గురించి తెలుసుకుందాం. ప్రపంచం లో ఎక్కడా లేని సంస్కృతి సంప్రదాయాలకు భారాత దేశం లోనే కనిపిస్తాయి. ఆలయాల వెనుక ఉన్న రహాస్యాలు అలాగే ఆలయ సందర్శనం వెనుక ఉన్న ఆరోగ్య రహాస్యాలు తెలిస్తే మీరు ఆశ్చర్య పోక తప్పదు. భారత దేశం లో ప్రజలు ప్రతి రోజూ వేకువజామున లేదా బ్రహ్మ ముహూర్తం లో ఆలయాలకు వెళ్ళడం సాధారణంగా కనిపించే దృశ్యం దీనికి గల కారణం రోజంతా మనఃపూర్వకంగా చేసే దండం,దస్కం,పొర్లు దండాలు, ప్రదక్షిణం కొబ్బరి కాయ కొట్టడం వెనుక మిమ్మల్ని సమర్పించుకునే తత్వం ఉండేందుకు ఈ పద్దతులు ప్రవేశ పెట్టారని శాస్త్రం చెపుతోంది.   ఫలం పుష్పం తోయం అన్నట్లు ఎవరికీ తోచింది వారు భగవంతుడికి సమర్పిస్తారు. ఈ ప్రక్రియ కేవలం మనకు రోజంతా పోజిటివ్ ఎనర్జీ లభిస్తుందని వైద్యులు తమ పరిశోదనలో వెల్లడించారు. ముఖ్యంగా నార్త్ సౌత్ పోల్స్ పీడనం కారణంగా వచ్చే మ్యాగ్నటిక్ ఎలక్ట్రికల్ వేవ్స్ ఎక్కడైతే పంపిణీ జరుగుతుందో.ఆ ప్రదేశం లో పోజిటివ్ ఎనర్జీ ఎక్కువగా  లభ్యం కావడం గమనించామని శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు. కొన్ని ప్రత్యేక ప్రదేశాలలో ఆలయాల నిర్మాణం జరగడం గమనించ వచ్చు.ఆలయ గర్భగుడిలో మూల విగ్రహాన్ని ప్రతిష్టిస్తారు. ఆ ప్రదేశాన్ని గర్భాగ్రుహం లేదా మూలస్తానమని అంటారు. గర్భ స్థానం లేదా మూల స్థానం మనవ శరీరం లో సోలార్ చక్రాన్ని ఉత్తేజ పరుస్తుంది.ఈ విధంగా ప్రతిగుడిలోనూ 7 శిఖర స్థానాలు ఉండడం గమనించవచ్చని పండితులు పేర్కొన్నారు.అయితే ఏడు శిఖరాలు మానవ శరీరంలో ఏడు చక్రాలను ఉత్తేజ పరుస్తాయి. భగవంతుడి విగ్రహం దేముడి ప్రతిరూపంగా భావిస్తారు.దివ్యశక్తికి బౌతిక రూపమే విగ్రహం.విగ్రహానికి మానవ శరీరానికి ఏకాగ్రతను పెంచడానికి శక్తి ని కేంద్రీకృతం చేయడానికి విగ్రహం తోడ్పడుతుంది.   ప్రదక్షిణం... ఆలయాన్ని సందర్శించిన ప్రతిసారి గర్భగుడి చుట్టూ   మూడు సార్లు  ప్రదక్షిణం చేయడం అనే పద్ధతి ని ప్రదక్షణ చేయడం అంటారు.ప్రదక్షిణం చేయడం ద్వారా శారీరకంగా  ఏకాగ్రత తతో కూడుకున్న వ్యాయామం భక్తి ప్రపత్తులతో కూడుకున్నసంకల్పం నెరవేరేందుకు  ప్రదక్షిణం గా పండి తులులు చెపుతారు భగవంతునికి మనసు తనువు మనస  వాచ కర్మేణా సమర్పితం అని దాని ఆర్ధం. అయితే ఏ అలయం లో ఎలా ప్రదక్షిణ చేయాలి అన్నది ప్రశ్న... శైవ క్షేత్రాలలోచేసే ప్రదక్షిణ మరోరకంగా ఉంటుంది శివాలయం లో చేసే ప్రదక్షిణ నందికి శివుడికి మధ్య చేయరాదని ప్రదక్షిణ మధ్యలో ప్రారంభించి చండీ శ్వరుడి వరకూ వెళ్లి మరల వెనక్కి రావాలని అందుకు కారణం ఉందని చండీశ్వరుడికి వినికిడి సమస్య ఉన్నందున చిటికే వేయడం లేదా చప్పట్లు కొట్టడం పద్దతిగా కొనసాగుతుందని ఇక విష్ణు ఆలయం లో యధాతధంగా ప్రదక్షిణలు చేయవచ్చని నిపుణులు పేర్కొన్నారు. కొన్ని ఆలయాలలో ముఖ్యంగా అన్నవరం, సింహాచలం. వంటి అరుణాచల క్షేత్రాలలో కొండచుట్టూ ప్రదక్షణ చేయడం గమనించవచ్చు దీనిని గిరి ప్రదక్షిణంగా పేర్కొన్నారు. కాగా ప్రదక్షిణం వల్ల లాభాలు ఏమిటో చూద్దాం.... ప్రదాక్షిణా లు క్లోక్ వైజ్,చేయడం వల్ల మనకు పోజిటివ్ శక్తి మానవ శరీరానికి అందిస్తుంది.శక్తి పూర్తిగా నిడుతుంది.ఈ కారణంగానే శరీరంలో చక్రాలు అన్నీ యాక్టివ్ అవుతాయి. ప్రదక్షిణ ద్వారా ఎన్నోరకాల రుగ్మతలు దూరం అవుతాయని మనం ఆరోగ్యంగా ఉండేందుకు సూర్యారస్మి లభిస్తుంది.మనస్సుకు ఉత్సాహం కలుగుతుంది. అని నిపుణులు అభిప్రాయ పడ్డారు. కాళ్ళకు చెప్పులు లేకుండా ప్రదక్షిణ... అలాయంలో చెప్పులు వేసుకుని ప్రదక్షిణ చేయడం అనర్ధ దాయక మని దానివల్ల ఫలితాలు ఉండబోవని విశ్లేషిస్తున్నారు. కాళ్ళకు చెప్పులు లేకుండా ప్రదక్షిణ చేయడం వల్ల అరికాళ్ళ లో అక్యుప్రేషర్ అయి మీశారీరంలో వచ్చే మోకాళ నొప్పుల బాధ తగ్గుతాయి.భావానతో చేసే ప్రయత్నం కొంత మేర సత్ఫలితాలు ఇస్తుంది. దేముడికి రెండు చేతులతో నమాస్కారం... మన శక్తి మనదగ్గరే ఉంటుంది.అనే ఉద్దేశం తో మన రెండు చేతులను కలపడం వల్ల పోజిటివ్ ఎనర్జీ మొత్తం మన శరీరం లోకి ప్రవేశిస్తుంది. సాష్టాంగ నమస్కారం... సాష్టాంగ నమస్కారం లేదా బోర్లా పడుకుని సాష్టాంగ నమస్కారం చేయడం వల్ల భూమికి ఉన్న మ్యాగ్నేట్ ఫీల్డ్ మన శరీరంలో నాడులకు తగులు తాయనే సాష్టాంగ నమస్కారం దేముడికి చెయ్యమని అంటారు అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఒకరకంగా మనశరీరం లో పేరుకున్న కొవ్వు కరగాదానికి యోగ శాస్త్రం లో పేర్కొన్నారు. పొర్లు దండాలు... భగవంతుడిని కరుణించమంటూ కోరిన కోర్కెలు తీరాక మొక్కుబడులుగా భక్తులు రకరకాల పద్దతులు ఎంచుకుంటారు అలా   పెట్టె దండాలాలో మరొకటి పొర్లు దండాలు చెయ్యమని ముఖ్యంగా స్త్రీలకు పిల్లలు పుట్టక పోవడానికి చలారకాల కారణాలు ఉండవచ్చు వాటిలో గర్భాశయం లో రక రకాల సమస్యలు ఉండ వచ్చు.అయితే వారిని బోర్లా పడుకుని పొర్లుతూ కుచ్చిళ్ళ చీర దోపుకుని దొర్లడం వల్ల గర్భాశయం లో ఉన్న గడ్డలు వాపులు వత్తుకుని కరిగి వారికి గర్భాశయ సమస్యల తగ్గుతాయి. అందుకే ఒక్కోసమస్యకు ఒక్కోపరిష్కరాం మన సాంప్రదాయం లో ఉన్నాయన్న సంగతి గమనించాలి. ఇక అలయాలలో ఉండే గోపురాలు వాటి మూలాధార చక్రాలకు సంబంధం ఏమిటో చూద్దాం... మొదటి గోపురం-మనశరీర అవయవానికి నికి ఉన్నసంబంధం... మనశరీరానికి గోపురానికి ఉన్నసంబంధం చూసినప్పుడు మొదటి గోపురం మూలాధార చక్రం అంటే ఓవరి /టెస్టిస్ ను ఉత్తేగాపరుస్తుందని అలాగే కిడ్నీ/ ఓబీ ఎనేర్జీ ని పెంచుతుందని అలాగే పైకి కనిపించే చెవి చిఇనపడం లో కాస్మిక్ ఎనేర్గీ మూలాధార చక్రం నుండే వస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.కాగా మొదటి గోపురం ప్రతిష్టించే సమయం లో మనవ శరీరం లో చెప్పిన అవయవాలను ఎనేర్జీ ని ప్రతిష్టిస్తారని నిపుణులు విశ్లేషించారు. రెండవ గోపురం-మనశరీర అవయవానికిఉన్న సంబంధం... రెండవ గోపురం స్వాదిష్టాన చరమని ఇది పైకి కనిపించే ముక్కు ఎడర్నల్ గ్లాండ్,ఊపిరి తిత్తులు,చేతి బొటనివేలు ద్వారా కాస్మిక్ ఎనేర్జీ లభిస్తుంది అని నిపుణులు పేర్కొన్నారు. మూడవ గోపురం-మనశరీర అవయానికి ఉన్నసంబంధం... మూడవ గోపురం మణిపూరక చక్రం గా చెపుతున్నారు ఇది పాంక్రియాస్,స్ప్లీన్ ,పొట్ట,కాళ్ళ లో ఎడమకాలు,బోటన వేలు,పెదాల కు  కాస్మిక్ ఎనేర్జీ ని ఇస్తుంది. అని నిపుణులు విశ్లేషించారు. నాల్గవ గోపురం -మన శరీర అవయవానికి ఉన్న సంబంధం -- నాల్గాగోపురం హృద్య చక్రం గా పేర్కొన్నారు. శరీరంలో థై మస్ గ్లాండ్,ఇందులో లివర్,/గాల్ బ్లాడర్,కుడి కాలు బొటన వేలు లో శక్తి ఉంటుంది.దీనికి అదనంగా కళ్ళు ఉంటాయి. ఐదవ గోపురం -మనశరీరానికి ఉన్న సంబంధం... ఐదవ గోపురం విషుతి చక్ర మని   అంటారని ఇది శరీరం లో థైరాయిడ్ గ్రంధికి,గుండెకు చేతిలో చిటికెన వేలు అదనపు అవయవంగా నాలుక గా విశ్లేషించారు.  అరవ గోపురం మనశరీరానికి ఉన్నసంబంధం... ఆరవ గోపురం అజ్ఞా చక్రం అని అంటారు.ఇది శరీరం లో పిట్యు టరీగ్రంధి/పినా గ్లాండ్స్,ఈ చక్రం ప్రభావితం చేస్తుంది అజ్ఞా చక్రం ద్వారా ఉన్నతమైన తెలివి తేటలు.పెంచుతాయి. శరీరం యొక్క ముందు వెనుక భాగాలలో శక్తికి ఆజ్ఞా చక్రం ద్వారా లభిస్తుంది.మధ్య వేలు ద్వారా లేదా రింగ్ ఫింగర్ ద్వారా శక్తి లభిస్తుందని దీనికి అదనపు అవయవం నాలుక గా పేర్కొన్నారు. ఏ డవ గోపురం మనశరీర అవయవానికి ఉన్నసంబంధం... ఏడవ గోపురాన్ని ఆలయ శిఖరం పై ఉండే కలశం  గా పేర్కొన్నారు .ఇది వ్యక్తి యొక్క సహస్ర చక్రమనిఅంటారు ఇలా మానవ శరీరానికి ఆలయ గోపురాలకు శరీర చక్రాలకు వాటిలో ఉండే అవయవాల పనుతీరు వాటిద్వారా మనకు లభించే శక్తి తదితర వివరాలు ఇవి.కొన్ని సందర్భాలలో మన శరీరంలో వచ్చిన అనారోగ్య సమస్యకు శరీరం లోని ఏ చక్రం  కారణమో దానికి కాస్మిక్ ఎనర్జీ ద్వారా పునరుత్తేజం చేసి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఆలయంలో గంట కొట్టడం లో ఆరోగ్య రహాస్యం ---- సాధారణంగా గంటను సప్త ధాతువులతో తయారు చేస్తారని జింక్,సీసం,రాగి ,నికిల్,క్రోమియం, మాంగనీస్ అనే 7 రకాల లోహాలు,శరీరం లో ఉండే 7 చక్రాలకు సంబంధించినవే,గంట కొట్టినప్పుడు వచ్చే శబ్దం చాలా పదునుగా ఉంటుంది.దాదాపు ఏడూ సెకండ్ల పాటు వినిపిస్తుంది. అంతేకాక మరి ముఖ్యంగా శరీరంలో ఉన్న ఏదు ముఖ్యమైన చక్రాలు గంట కొట్టిన తరువాత నుండి కొన్నికణాలు మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది.దీనిప్రభావాం వల్ల ఒకరకమైన ట్రాన్స్ లోకి వెళ్ళడం జరుగుతుంది. ఈకారణంగా మెదడు సానుకూల శక్తితో నిండి ఉండడాన్ని గమనించవచ్చని నిపుణులు పేర్కొన్నారు. అభిషేఖం ఆరోగ్య రహాస్యం... ముఖ్యంగా భగవంతుడి మనం లేదా మీరు చేసే అభిషేఖం లో వాడే తులసి, కుంకుమ, పూవులు, కర్పూరం, ఆవు పాలు,పటిక,ఏలకులు,లవంగాలు,కొబ్బరి నీళ్ళు కలిపిన మిశ్రమం తోకూడిన జలాని అభిషేకానికి వినియోగిస్తారు.వీటిలో అన్నిరకాల ఔషద గుణాలు కలిసి ఉన్నాయని భక్తులందరికీ ఈ పవిత్రజలాన్ని ౩ చెంచాలు గా తీర్ధం రూపం లో భక్తులకు ఇస్తూ తీసుకుంటారు. బొట్టు... హిందూ సామ్రాదాయం లో బొట్టుకున్న స్థానం వేరుగా ఉంటుందని చెప్పాలి.బొట్టు అజ్ఞా చక్రాన్ని యాక్టి వేట చేస్తుందని చెప్పవచ్చు. భగవంతుడి వద్దకు వెళ్ళిన ప్రతివారు తప్పుచేసినవారు క్షమాపణ కోరుతూ  లెంపలు వేసుకోవడం లేదా గుంజీలు తీయడం కొన్ని తరాలుగా వస్తున్న సాంప్రదాయం.లెంపలు వెనుక ఉన్న ఆరోగ్య రహాస్యం బ్రెయిన్ యాక్టివేట్ చెయ్యడం కోసం ఒక్కోసారి ఎవరైనా నిద్రావస్థ లోకి వెళుతున్నప్పుడు లేదా కోమాలోకి వేల్లెవాళ్ళను లెంపల మీద కొడుతూ నిద్రపోనివాకుండా చేయడం అంటే వారికి మెలుకువగా ఉంచడమే. గుంజీలు తీసినప్పుడు మన చెవి నాడులను తాకడం వల్ల మనకు ఒత్తిడి తగ్గి.మెదడుకు ఆక్సిజన్ అందం పెరుగుతుంది.మెదడు చాలా చురుకుగా పనిచేయడమే కాక మంచి ఆలోచనా శక్తితో ఉంటారు.అందుకే అలయాలాలో గుంజీలు తీయమని అందం లోని రహాస్యం. మనసంప్రదాయం లో దాగిన ఎన్నో రహాస్యలు మన ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి.ఇది అలయఫర్శనం లో ఆరోగ్య రహస్యాలు. 

విటమిన్ లోపిస్తే అందత్వమేనా?

ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలంటే పోషాకఆహారం ప్రాధాన భూమిక పోషిస్తుంది. మనం తీసుకునే పోషక ఆహారం లో ఏ విటమిన్ లోపించినా శరీరంలో చాలా మార్పులు వస్తాయి. కంటి ఆరోగ్యానికి ఏ విటమిన్ అవసరమో తెలుసుకుందాం. మన శరీరం లో ప్రతి ఒక్క అంగం ఒకదానితో ఒకటి ముడి పది ఉంటుంది.సమతుల పోషక ఆహారం తీసుకోవడం వల్ల జీవితాన్ని ఆరోగ్యంగా ఉత్స్చాహాం గా ఉల్లాసంగా ఉంచుతుంది. అపరిమిత ఆహారం లో చాలా పోషక తాత్వాల లోపం కారణం గా మన శరీరం పై తీవ్రప్రభావం చూపుతుంది. విటమిన్లు ఖనిజాలు ఇతర పోషక తత్వాలు తక్కువగా ఉండడం వల్ల  మీ ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రాభావితం చేస్తాయి. మీరు బహుశా అలోచించి ఉండకపోవచ్చు. ప్రస్తుత పరిస్థితులలో ఇంగ్లాండ్ కు చెందిన జాతీయ ఆరోగ్య సేవల విభాగం సమర్పించిన రిపోర్ట్ ఆధారంగా శరీరం లో చాలా పోషక తత్వాలు తక్కువగా ఉండడం వల్ల అందత్వానికి దారి తీయ వచ్చని ఆరేపోర్ట్ లో వెల్లడించారు. పోషకాలు హాస్టి హనీకి ఉన్న సంబంధం ఏమిటి? నిపుణులు చెపుతున్న దానిప్రకారం మానవ శరీరానికి 1౩ అత్యవసర మైన విటమిన్ల అవసరం ఉంటుందని ఎక్కడైతే బలహీనత ఉంటుందో అక్కడ అలసట,తల తిరగడం,వంటి సమస్యల నుండి బయట పడాలంటే మనశరీరంలో ఉన్న ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే మీమెదడు ఆరోగ్యంగా ఉంచుకుంటే నే మంచిది.ఇక కంటి విషయానికి వస్తే కంటి చూపు కు సంబంధించి రెండురకాల పోషకతాత్వాలు కీలక పాత్ర పోషిస్తాయి. కంటి కోసం విటమిన్ బి 12 విటమిన్ బి12 ఆప్టిక్ న్యురోపతి ని నివారించేందుకు కంటి నరాలు ఆరోగ్యంగా ఉంచేందుకు కార్యప్రాణా ళిక  సిద్ధం చేస్తుంది. పాట శాల,కళాశాల, యాజామాన్యం,ఆప్టో మెట్రిక్ రిపోర్ట్ ప్రకారం బి 12 లోపం దీర్ఘ కాలం పాటు ఉంటె ఆప్టిక్ నర్వ్ పై తీవ్ర ప్రభావం చూపుతుందని తేల్చి చెప్పారు. విటమిన్ బి 12 లోపిస్తే ఉండే లక్షణాలు ఏమిటి? *కంటిలో చిట చిట గా ఉండడం. *ఒత్తిడికి గురికావడం. *జ్ఞాపక శక్తి కోల్పోవడం. *కళ్ళు తిరగడం. *చర్మం కొంచం పసుపు రంగుకు మారడం. *ఏకాగ్రత కోల్పోవడం. *ఆలోచన వ్యబహారాలలో విచక్షణ కోల్పోవడం. *నాలుక ఎర్రబడడం. *కాళ్ళు,చేతులలో తిమ్మిర్లు రావడం విటమిన్ బి లోపమే. అని వైద్యులు పేర్కొన్నారు. *విటమిన్ ఏ ఏ వస్తువులలో లభిస్తుంది? *గుడ్డు,ఆయిల్ ఫిష్,పాలు,వెన్న,పన్నీర్ లలో విటమిన్ ఏ లభిస్తుంది. *విటమిన్ లోపంతో కన్ను పోవచ్చు. vitamin diffishiyanci may lead to blindness                                                  

ఎలక్ట్రో మాగ్నెటిక్ థెరఫీ

నాడీ పతిలో ప్రత్యేక మెషీన్ ద్వారా మన పల్స్ రివర్స్ ఉన్న చోట   ఎలక్ట్రో మాగ్నెటిక్ ఎనర్జి ద్వారా శరీరంలో ఏర్పడిన ఎముకలు విరిగిన ఎలక్ట్రో మాగ్నెటిక్ సిగ్నల్స్ ద్వారా రసాయనాల వల్ల  ఏర్పడిన స్థితి నుండి పాడై పోయిన కణాలు సరిచేయవచ్చు.   కప్పింగ్ థెరఫీ.. కప్పింగ్ థెరఫీ సంప్రదాయ వైద్య పద్దతిలో ఒకటి గా చెప్పబడే యునానీ వైద్యంలో ఉన్నట్లు తెలిపారు. కప్పింగ్ పద్దతిలో చేసే చికిత్స శరీరంలో ఎక్కడైతే వాపు ఉంటుందో అప్రాంతం లో శరీరానికి అవసరం లేని వాటిని తీసివేసేందుకు ప్రయత్నం చేయవచ్చు .నాడీ పతి వైద్యం లో కప్పింగ్ థెరఫీ అలిమెంట్స్ కప్పింగ్ థెరఫీ ద్వారా రక్తప్రవాహాన్ని సులువుగా ప్రవహింప చేస్తుంది.  కప్పింగ్ థెరఫీ లాభాలు... మీశరీరంలో నొప్పిని తగ్గించడం ఇన్ఫ్లా మేషన్ . మీశరీరంలో నరాలు కండరాలు సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. చర్మం పై ఏర్పడిన మృదువైన కణాలు కదిలే విధంగా సహాయ పడుతుంది. ఊపిరి తిత్తులు చెస్ట్ లో సమస్యలు ఏర్పడినప్పుడు అటు ఊపిరి ఇటు రక్త ప్రవాహాము ఏర్పడుతుంది. లింఫ్ లో ఉండే రసాయానాల ను ప్రవహించేందుకు రసాన్ని ఫిల్టర్ చేస్తుంది. నారాల పని తీరును మత్తులో ఉంచుతుంది శరీరం లో శక్తి వంతం చేసేందుకు శక్తిని ప్రవహించే విధంగా కప్పింగ్ థెరఫీ సహాయ పడుతుంది. సుజోక్ థెరఫీ... ప్రొఫెసర్ పార్క్ జే వూ సుజోక్ కు ఆధ్యుడు  ప్రాత్యామ్నాయ వైద్య చికిత్సలో భాగంగా అత్యంత పురాతన వైద్య ప్రక్రియ  ను భరాత్ లో దీనిపై పరిశోదన లు నూతన పద్దతికి సుజోక్ నేడు ప్రపంచ వ్యాప్ర్హంగా పేరుగాంచింది. సుజోక్ అంటే సు --అంటే చేతులు ,జోక్ --ఫూట్ అని ఆర్ధము నాడీ పతిలో ఇది చాలా ప్రాచుర్యం పొందింది. ఈ పద్దతిద్వారా వివిదారకాల వ్యాధులకు ఎలాంటి సైడ్ ఎఫ్ఫెక్ట్స్ లేని చికిత్చ గా చెప్పవచ్చు. సుజోక్ ఒక సులభమైన ఏమాత్రం సమస్యలు లేని సైడ్ ఎఫ్ఫెట్స్ లేని చికిత్స గా పేర్కొన వచ్చు శరీరంలో సుజోక్ పాయింట్స్ అవసరమైన పక్షం లో కొన్నిసార్లు రంగులు, విత్తనాలతో చికిత్చ తో సుజోక్ థెరఫీ లో వినియోగిస్తారు.