స్ట్రొక్ సిండ్రోం తో జాగ్రత్త సుమా!

సెలూన్ లో హెయిర్ వాష్ తరువాత మహిళకు స్ట్రోక్ వచ్చిన ఘటన దిగ్బ్రాంతికి గురిచేసింది. హైదరాబాద్ లో జరిగిన ఈఘటన మనకు ఆశ్చర్యాన్ని కలిగించక మానదు. ఆమె 5౦ సంవత్చరాల మహిళ ఆశ్చర్యం కలిగించే అంశం ఏమిటి అంటే స్థానికంగా ఉన్న బ్యూటీ పార్లర్ లో జుట్టు ను వాష్ చేసుకునేందుకు వెళ్ళింది. అమహిలకు బ్యూటి పార్లర్ లోనే స్ట్రోక్ సిండ్రోం కు గురి కావడం తీవ్ర కలకలం రేపింది  అసలు ఎం జరిగింది అని తెలుసుకుంటే వివరాల లోకి వెళ్తే.. సెలూన్ లో ఘుమఘుమ లాడే షాంపూ తో జుట్టు వాష్ చేయించుకుంటే సుఖంగా ఉండగలమా అయితే జుట్టును వాష్ చేయడం లేదా శుభ్రం చేయడం ద్వారా కాస్త ఉపసమనం లభిస్తుంది.కాని చాలా మందికి మెడనొప్పి కూడా వస్తుంది. బేసిన్ పైన మెడను కొద్ది సేపు అలా గే ఉంచడం ద్వారా సమస్యలు ఎదుర్కుంటు న్నట్లు  తెలుస్తోంది చాలామంది వైద్యనిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ విధంగా మెడను వేలాడదీయడం లేదా జుట్టును లాగిపెట్టి ఉంచడం వల్ల లేదా మెడను బేసిన్ లో ఎక్కువసేపు పెట్టి ఉంచడం వల్ల మెడనరాలు ఒత్తిడి గురికావడం అక్కడ రక్త ప్రసారం నిలిచిపోవడం లేదా అక్కడ  మెదడు కు ఆక్సిజన్ అందించే రక్త నాళాల ద్వారా ఆక్సిజన్ రక్త ప్రసారం అందకపోవడం వల్లే స్ట్రోక్ వచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు.దీనిని పార్లర్స్ట్రోక్ సిండ్రోం అని అంటారు ఇది అత్యంత తీవ్రంగా ఉంటె ప్రమాదమే అని అంటున్నారు.ప్రస్తుతం హైద్రాబాద్ లో జరిగిన ఘటన వివరాలు అపోలో ఆసుపత్రికి చెందినా సీనియర్ న్యురాలజిస్ట్ డాక్టర్ సుదీర్ కుమార్ ఈ  ఘటన పై ట్వీట్ చేసారు. యాభై సంవత్చారాల మహిళ పార్లర్ లో ఆమెజుట్టును వాష్ చేయించుకునేందుకు వచ్చిన సమయం లో స్ట్రోక్ వచ్చింది.లక్షణాలలో భాగంగా కళ్ళు తిరగడం, అలసట, వాంతులు వంటి లక్షణాలు ఉన్నాయి.ఇలాంటి ఘటనల పై కేలిఫోర్నియా ప్రోతిడెన్ సెంట్ జోన్స్ హెల్త్ సెంటర్ లోని న్యూరోలజిస్ట్ క్లిఫోర్ట్ సేగిల్ సి ఓ సెల్ఫ్ పత్రికతో మాట్లాడుతూ బ్యూటీ పార్లర్ సిండ్రోం ప్రారంభం లోనే అప్రమత్తంగా  ఉండాలని సాధారణ స్ట్రోక్ కంటే భిన్నంగా వేరుగా ఉంటుందని దీనిలక్షణాలలో భాగం గా సంకేతంగా మీచేతులు అస్థిరంగా ఉంటాయని మైగ్రేయిన్ మస్దిరిగా తలనొప్పి రెండుగా కనపడడం.మేడపై వాపులు రుచిలో మార్పులు ఉంటాయి. సాధారణ స్ట్రోక్ లక్షణాలను పోలి ఉంటుంది.అందులో తిమ్మిరిగా ఉండడం నియంత్రణ కోల్పోవడం . మాటల తడబాటు మాట మాట్లాడడం కష్టం గా ఉండడం నీరసం కుప్పకూలి కూలిపోవడం అనుకోకుండా వ్యహరాలలో మార్పు రావడం గమనించవచ్చు. పార్లర్ తో పాటు ఏ ఏ ప్రాంతాలలో స్ట్రోక్ వస్తుంది? సెల్ఫ్ మ్యాగ్ జైన్ తో మాట్లాడుతూ హార్వార్డ్ మెడికల్ స్కూల్ లో న్యురాలజి అసోసియేషన్ ప్రొఫెసర్ అనీష్ సింఘాల్ మాట్లాడుతూ డెంటిస్ట్ దగ్గర చికిత్చకు వెళ్ళినప్పుడు స్ట్రోక్ సిండ్రోం రావచ్చు అని టెన్నిస్ ఆడే వారికి కైరో సాధన చేసే వారికి,యోగాసాధన చేసేవారికి స్ట్రోక్ సిండ్రోం రావచ్చు అని నిర్ధారించారు. అయితే సిండ్రోం సాధారణం కాదని కనేక్టివ్ టిష్యుల అనారోగ్యం తో పాటు బాధపడే వారికి బలహీనతలు తెలియని వారికి స్ట్రోక్ రావచ్చు.అయితే పార్లర్ లో హెడ్ వాష్ చేయించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. వైద్యుల అభిప్రాయం ప్రకారం ఈ రకమైన స్ట్రొక్ సాధారణ ఘటన కాదని దీనిని నుండి రక్షింప బడాలంటే మీరు పార్లర్ కు దూరంగా ఉండాలి. మీ మెడను 1౦ నుండి 15 నిమిషాలు కన్నా ఎక్కువసేపు సరైన భంగిమలో లేకుండా చూసుకోండి. పార్లర్ లో హెయిర్ వాష్ చేసే సమయం లో మేడపైన సపోర్ట్ ఉంచండి.మెడను గట్టిగా ఒత్త్జి పట్టి ఉంచడం జుట్టుగాట్టిగా పట్టి లాగడం వంటి వి చేయవద్దని. సెలూన్ లో మేడపైన మెత్తటి కుషాన్ లేదా తలగడ ను అమర్చే విధంగా చర్యలు తీసుకోవాలి.         

మయోసైటిస్ ప్రమాదం నుండి కోలుకోవచ్చా!

ఇతీవలి కాలం లో ప్రముఖ సినీ నటి సామంత ప్రభురుత్ తనకు మయోసైటిస్ వచ్చిందంటూ చేసిన ప్రకటన సినీ వర్గాలలో తీవ్ర కలకలం రేపింది. ఏకంగా ఆమె త్వరగా కోలుకోవాలంటూ ఆమె అభిమానులు ట్వీట్లు చేసారు. అయితే మయోసైటిస్ పై నగరంలోని పలువురు ప్రముఖ వైద్యులు మయోసైటిస్ పై తమఆభిప్రాయం వ్యక్తం చేసారు.అసలు మయోసైటిస్ కు చికిత్చ ఉందా?లక్షణాలు ఏమిటి? ఎలానిర్దారిస్తారు?అన్న ప్రశ్నల కు ప్రముఖ ఎండోక్రనాలజిస్ట్ డాక్టర్ వై కిరణ్ కుమార్,ఆర్తోసర్జన్ డాక్టర్ చక్రధర్ రెడ్డి,కొన్ని అంశాలు విశ్లేషించారు.మయోసైటిస్ ప్రమాదకరమైనది కాదని అది కొంతమేర ఒత్తిడికి గురి చేస్తుందని అన్నారు. అయితే మయోసైటిస్ కు మందులు ఉన్నాయని మందులతో పాటు శారీరక వ్యాయామం చేయాలని. ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా శరీరాన్ని స్ట్రెచ్ చేయడం. యోగా ఆసనాలు సాధన చేయడం ద్వారా శరీర కండరాలు బలోపేతం అవుతాయాని శరీర కండరాలు బలహీన పడకుండా ఉంటాయి.మయోసైటిస్ ఆటో ఇమ్యూన్ కండీషన్ గా పేర్కొన్నారు.కొన్ని కేసులు కండరాల పై తీవ్ర ప్రభావం చూపుతాయి. కొన్ని కేసులలో తీవ్రమైన వీక్నేస్స్ ఉంటుంది.ఈ సమస్యపై చికిత్చ పొందుతున్న సమంత కు వచ్చిన సమస్య మయోసైటిస్ ప్రమాదకరం కాదని కొంతమెర నిలువరించవచ్చు లేదా రేసిషణ్ కల్పించ వచ్చని.కొన్నిసందర్భాలలో మయోసైటిస్ తగ్గినట్టే తగ్గి మరలా వస్తుందని ఎమాత్రం అజాగ్రత్తగా ఉన్న గుండె కండరాలు లేదా శ్వాస కండరాలు తుంటి కండరాలుజాయింట్లలో సమస్య వస్తే ప్రమాదం ఉండవచ్చని హెచ్చరిస్తున్నారు.సరైన సమయంలో చికిత్చ తీసుకుంటే మందులు వాడాలని వ్యాయామం సమతుల ఆహారం తీసుకుంటే సాధారణ జీవితం లభిస్తుందని తెలిపారు.ప్రముఖ రోమాటాలజిస్ట్ డాక్టర్ శరత్ చంద్ర మౌళి మాట్లాడుతూ వ్యాయామం మాత్రమేమయోసైటిస్ లో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. వ్యాయామం నీరసం తగ్గించి శక్తినిస్తుందని అన్నారు. వ్యాయామం ఫిజియో తెరఫీ కి అత్యంత కీలక మని కండరాలు చాలా సున్నితమైన కదలికల ద్వారా పనిచేస్తాయని మయోసైటిస్ వచ్చినప్పుడు కండరాలజాయింట్లు కదలికల వల్ల పట్టుకుపోకుండా ఉంటాయి.  మైయోసైటిస్ సహజంగా ప్రోక్రియాల్ మజిల్ అంటారని దీనివల కూర్చున్న వాళ్ళు లేవలేకపోవడం లేదా ఏదైనా వస్తువు భుజాల పై వరకు ఎత్తలేకపోవడం వంటివి మనం గమనించవచ్చు. ఈ స్థితి స్త్రీలలో సహజమైనవి అని అన్నారు. ఈ సమస్య అన్నివయసులవారిని వేదిస్తుందని మాయోసైటిస్ ఒక ప్రత్యేక మైన వైరస్ కారణమా లేక పోస్ట్ కోవిడ్ తరువాత వచ్చిన సమస్యగా భావించాలా అన్నది ముఖ్యం.దేనిపై నిపుణులు పూర్తిగా పరీక్షలు నిర్వహిస్తున్నారు కాగా పోస్ట్ కోవిడ్ తరువాత వస్తున్న దుష్పరిణామాల ను వేరుగా చూడలేమని మయోసైటిస్ తో పాటు ఇతర అనారోగ్య సమస్యలు ఉండి ఉండే అవకాశాలు అంటే కండరాలలో ఎక్కడైనా వాపులు వచ్చినా మయోసైటిస్ ఉందా లేదా అన్నది పరీక్షల ద్వారా నిర్ధారించాల్సి ఉందని. నిర్ధారణా పరీక్షలు కర్చుతో కూడుకున్నవని చికిత్చ మాత్రం స్థితిని బట్టి మందుల వాడకం ఖర్చులు పెరగ వచ్చని కొన్ని అత్యంత ఖరీదైన మందులు వాడాల్సి ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మయోసైటిస్ కు కారణం స్తేరాయిడ్ లేదా కొన్నిరకాల మందులు వాడడం వాలా కూడా మయోసైటిస్ వచ్చే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు నిపుణులు ముఖ్యంగా శరీర నిర్మాణం సిక్స్ ప్యాక్ కోసం వాడే ఇతర స్తేరాయిడ్ మందులు వాడి ఉండవచ్చని ఎసందర్భం లోఅయినా వాడి ఉండవచ్చని మయోసైటిస్ నుండి సంరక్షించుకునే వీలు ఉందని భయపడాల్సిన అవసరం లేదని నేడు వైద్యరంగం లో ఫర్మా లో మరిన్ని నూతన ఆవిస్క్కరణలు చికిత్చను మరింత సులభతరం చేసిందని ప్రముఖ ఎండోక్రనాలజిస్ట్  ఆటో ఇమ్యూన్ పై పరిశోదన చేసిన డాక్టర్ పి వి రావు అన్నారు. కొన్నిఅత్యంత తీవ్రమైన కేసులలో ఐ వి ఐ జి చికిత్చ చేయవచ్చని ఒకవేళ దర్మతో మయోసైటిస్ వల్ల చర్మం పై ప్రభావం చూపుతుందని పోలిమాయో సైటిస్ వల్ల కండరాల పై ప్రభావం చూపుతుంది దీనికారణం గా ఊపిరితిత్తుల లో ఫైబ్రో సిస్ ఏర్పడే అవకాశం ఉంది అని కాంటి నెంటల్ ఆసుపత్రికి చెందిన ఆర్తోసర్జన్ డాక్టర్ చక్రధర్ రెడ్డి అన్నారు. అయితే మయోసైటిస్ సరిగ్గా ఎక్కడుందో చాలా కేసులలో సరైన నిర్ధారణ సాధ్యం కాదని దీనికి గల కారణాలు క్లుప్తంగా చూస్తే వాపులు,ఇడియో పతి ఎడిమా ఉండవచ్చు ఆ సమస్య చాలామంది జాయింత్స్ లో ఉండు ఉండవచ్చని అలాగే బుజాల కండరాలు రోమటైడ్ ఆర్తరైటిస్ మయిసైటిస్ ఉంటె చాలా ప్రమాదకరమని కొన్ని స్తేరాయిడ్స్ ఇచ్చి మ్యానేజ్ చేయవచ్చని లేదా ఇమ్యునో సప్రస్ డ్రగ్స్ వాడతారని.  మయోసిస్ తో బాధపడుతున్న వారికి మామూలు ఫిజియో తెరఫీ, వ్యాయామం కండరాలు బలహీన పడకుండా జాగ్రత్త పడవచ్చు. దీనిని మజిల్ ఎట్రోఫీ అంటారని నిపుణులు అంటు న్నారు.మాయో సైటిస్  చాలా అరుదుగా వచ్చే సమస్య దీనిప్రధాన లక్షణం కేవలం బలహీనంగా ఉండడం వల్లఅలసట నీరసం నెమ్మదిగా తీవ్రప్రభావం చూపుతుంది. నిలబడినా నడిచినా ఆతరువాత అలిసిపోవడం వెంటనే నీరసానికి గురికావడం ఇలాంటి లక్షణాలు ఉన్నాప్పుడు వెంటనే జనరల్ సర్జన్ ను సంప్రదించాలని. మయోసైటిస్ మీ వ్యాధినిరోధక శక్తి వల్ల వస్తుంది. ఆరోగ్యకరమైన కణాల్ పైన దాడిచేస్తుంది మయోసైటిస్ లలో పోలి మయోసైటిస్ దర్మతో మయోసైటిస్ వంటి వి ఉన్నాయాని ఎందోక్రానాలజిస్ట్ డాక్టర్ వై కిరణ్ కుమార్ అన్నారు.రాందేవ్ రావు ఆసుపత్రికి చెందినా ఎండోక్రనాలజిస్ట్ ఆటో ఇమ్యూన్ దిసార్దర్స్ పై పరిశోదనలు చెస్ ప్రొఫెసర్ ఎండోక్రనలజి స్ట్ .డాక్టర్ పి వి రావు మాట్లాడుతూ మయోసైటిస్ ను అటో ఇమ్యూన్ వ్యాధిగా పెర్కొన్నసారు. స్కేలిటన్ కండరాల పై ఎముకలు కండరాల పై జాయింట్స్ పై ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా బుజాలు హిప్ పిరుడల ప్రాంతాలలో జాయింట్స్ పై ప్రభావం చూపుతుంది. రోమటైద్ ఆర్తరైటిస్ వల్ల వచ్చే ఎస్ ఎల్ ఇ  లూపస్ లేదా వైరల్ ఇన్ఫెక్షన్లు కూడా కారణం కావచ్చు.చర్మం చేతివేళ్లు గుంబ్దే రక్త నాళాలు లేదా ఊపిరి తిత్తుల నాళాలలో సైతం వాపు రక్తం గడ్డకట్టి ఉన్న మయోసైటిస్ కు గురికావచ్చు. నిర్ధారణ పరీక్షలలో కండరాలలో ఉన్న ఎంజాయిం పరీక్షలు కండరాల బయాప్సీ చేస్తారు. చికిత్చాలో భాగంగా కార్డికో స్తేరాయిడ్స్,ఇమ్యునో సర్ప్రేస్ డ్రగ్స్ వాడతారు. ఇమ్యునో గ్లోబులేన్స్ కాంబినేషన్ లో మందులు వాడతారని డాక్టర్ పి వి రావు తెలిపారు నిర్ధారణ పరీక్షలలో కండరాలలో ఉన్న ఎంజాయిం కారణం కావచ్చు.        

యాంటీ బయోటిక్ వినియోగంలో తెలంగాణ మూడో స్థానం!

యాంటీ బయోటిక్ వినియోగంలో జాతీయ స్థాయిలో తెలంగాణా మూడవ స్థానం లో నిలిచింది.అంతర్జాతీయ పరిశోదన సంస్థ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం యాంటీ బయోటిక్ వినియోగం వల్ల యాంటీ బయోటిక్ ను తట్టుకుంటుంది. దీనివల్ల సూపర్ బగ్స్ గా మారే అవకాశం ఉంది. అది ఏ యాంటీ బయోటిక్ కు స్పందించదని నిపుణులు హెచ్చరించారు.ఈ విషయాన్ని మైక్రో బయల్ రెసిస్టన్స్ జర్నల్ లో ప్రచురించింది. దేశం లోనే అత్యధిక యాంటీ బయోటిక్ వినియోగించిన రాష్ట్రాలలో తెలంగాణా ౩ వ స్థానానికి చేరింది. యాంటీ బయోటిక్ వినియోగిస్తే సూపర్ బగ్స్ తో ప్రమాదం పొంచిఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పరిశోదన కీలక అంశాలు... *మూడవతరం నాటి యాంటి బాయిటిక్స్ అధికమొత్తం లో వినియోగించినట్లు కనుగొన్నారు. *యాంటి బాయిటిక్స్ వినియోగం వల్ల మొదటి,రెండవ తరం నాటి మందులు వినియోగించినట్లు తేల్చారు. *డాక్టర్లు సాధారణ ఇంన్ఫెక్షన్లకు సైతం చాలా శక్తి వంతవంతమైన యాంటీ బయోటిక్ ను రోగులకు ప్రిస్ క్రైబ్ చేసినట్లు పరిశోధకులు వెల్లడించారు. *ఆధునిక మందులను విచ్చల విడిగా వినియోగించిన విషయాన్ని బృందం గమనించింది. అధికంగా యాంటీ బయోటిక్ వాడడం వల్ల సూపర్ బగ్ గా మారి ఇక సాధారణదారణ మందులు సైతం స్పందించడం అసాధ్యమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.జాతీయ స్థాయిలో యాంటీ బయోటిక్ వినియోగించిన మాట వాస్తవం.వివిద రాష్ట్రాలలోయాంటీ బయోటిక్ మోతాదులు వేరు వేరుగా ఉన్నాయని కొన్నిచోట్ల ఎక్కువ మరికొన్ని చోట్ల తక్కువగా వినియోగించినట్లు బృందం గుర్తించింది. బోస్టన్ విశ్వవిద్యాలయానికి చెందినా బృందం నిర్వహించిన పరిశోధకుల బృందం లో యు ఎస్ ఏ ,పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఇండియా డెల్లి కిచెండినషఫీ  ఫుజలుద్దిన్ కోయా.సెంథిల్ గణేష్, శక్తివేల్ సెల్వరాజ్,వెరోనిక్ జేవిర్స్, సాంద్రో గాలియా,పీటర్ సి రాకర్స్.యాంటి బాయిటిక్స్ అత్యధిక కంగా వినియోగించిన రాష్ట్రాలలో డిల్లి మొదటి స్థానం ఉందని. ప్రతిరోజూ ప్రజలు 1౦౦౦ డోసులు వినియోగించారని 2౩.5 పంజాబ్ రెండవ స్థానం, 22.9 తో తెలంగాణా మూడవస్థానం, 7.2 తో  మధ్యప్రదేశ్ నాల్గవ స్థానం,బీహార్ 8.1 రాజస్థాన్ 8.౩ జార్ఖండ్ 8.5 ఒడిస్స 8.9 పరిశోదనలో తెలంగాణా అత్యధికంగా వినియోగించిన పరిశోదనా బృందం వెల్లడించింది. 2౦11 నుండి 2౦19 లో జాతీయ స్థాయిలో ౩.6 % వినియోగించారని ప్రపంచ స్థాయితో గ్లోబల్ రేట్లకన్నా భారత్ ప్రైవేట్ యాంటి బాయిటిక్స్ వినియోగం లో వినియోగం తక్కువగా ఉన్నప్పటికీ.క్రమంగా యాంటి బాయిటిక్స్ వినియోగం తగ్గుముఖం పట్టడం గమనించమని బృందం అభిప్రాయ పడింది.భారత్ లో వినియోగించే ప్రిస్ కిప్షణ్ నాణ్యత తక్కువేఅని కొన్ని సందర్భాలలో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఉందొ ఉందొ లేదో తెల్సుకోకుండా యాంటి బాయిటిక్స్ వాడినట్లు సమాచారం. పరిశోధనలో 9౦౦౦ స్టాకిస్టులు,దేశవ్యాప్తంగా 6౦%స్తాకిస్టులు,5౦౦౦ ఫర్మాకంపెనీలు,18,౦౦౦ పంపిణీ దారులు 5 లక్షల రీటైలర్స్ పరిశోదనలో పాల్గొన్నట్లు బృందం వెల్లడించింది.

జాతీయ ఆరోగ్య పథకంలో సోరియాసిస్ ను గుర్తించాలి...

సోరియాసిస్ బారిన పడుతున్న వారిసంఖ్య నానాటికీ పెరుగుతోంది. పశ్చిమదేశాలలో 2-4% భారత్ లో 1-2% వ్యాధిని నివారించడం అనివార్యం.అభివృద్ధి చెందుతున్న దేశాలలో సోరియాసిస్ రోగులు పెరగడం పై తీవ్ర ఆందోళన వ్యక్తమౌతోంది. సోరియాసిస్ సాధారణ చర్మ వ్యాధి ప్రపంచ వ్యాప్తంగా ప్రబలంగా ఉంటుంది. అది దీర్ఘకాలిక రోగనిరోధక శక్తి చర్మ వ్యాధి సోరియాసిస్ కారణంగా శారీరక మానసిక ప్రభావం ఉంటుంది.సోరియాసిస్ బారిన పడినవారు జీవితం పై తీవ్ర ప్రభావం ఉంటుంది. చాలామంది సామాజిక జీవితంలో తీవ్ర ప్రభావం చూపుతుంది. పశ్చిమదేశాలలో ఇప్పటకే 2-4% ప్రభలిందని.భారత్లో 1-2% ప్రబలడం గమనించవచ్చు.ఇది అభివృద్ధి చెందుతున్న దేశాలలో సైతం సోరియాసిస్ ప్రబలడం గమనించవచ్చు.సోరియాసిస్ వ్యాధిగా గుర్తించారు. ఎటియాలజి, పేతోజనసిస్, కొన్నిరకాల కారణాలు ఉండవచ్చు. ఇమ్యునొలాజి కల్ ప్రభావం కొన్నిరకాల ఉంది ఉండవచ్చు.ఇమ్యునొలాజికల్ ప్రభావం కొన్ని రకాల మందులు లక్ష్యంగా పనిచేస్తున్నాయి.సోరియాసిస్ వల్ల జాయింట్స్ ఆర్తరైటిస్,నేడు సోరియాసిస్ మేటా బాలిక్ వ్యాధిగా పేర్కొన్నారు.అభివృద్ధి చెందుతున్న ఆదాయం తక్కువగా ఉన్న దేశాలు చాలామంది రోగులలో ఈ వ్యాధి పై శ్రద్ధ చూపేందుకు అవసరమైన నిపుణులు లేరు. చాలామంది రోగులు చాలా సంవత్చరాల తరువాత డెర్మటాలజిస్ట్ లు చర్మవ్యాధి నిపుణులను సంప్రదస్తున్నారు.వ్యాధి వచ్చిన ప్రాధమిక దశలోనే చికిత్చ తీసుకుంటే వివిదరకాల సమస్యల బారినపడరు. దీనివల్ల వచ్చే జాయింట్ పెయిన్స్ సమస్యలు అన్గావైకాల్యానికి దారితీయవచ్చు .సోరియాసిస్ కు చికిత్చ భౌగోళిక మైన వాతావరణ పద్దతుల ఉన్నాయి. సొరియాటిక్ ఆర్తరైటిస్ కు సోరియాసిస్ కు పూర్తిగా చికిత్చలేదు. వ్యాధిని మ్యానేజ్ చేయవచ్చు. దీనికి సంబందించిన మందులు అత్యంత ఖరీదైనవి చలాసందర్భాలలో సామాన్యులకు వాటిని కొనుగోలు చేయడం కష్టంగా మారుతుంది పై పూతగా మాయిశ్చరైజర్లు కోల్టార్ ఆయింట్ మెంట్లు,విటమిన్ డి, స్తేరాయిడ్స్, తాతకాలికంగా ఉపశమనం కోసం వాడతారు. అయితే వీటి వినియోగం నిపుణులైన చర్మవ్యాధి నిపుణులు డెర్మటాల జిస్ట్ ల పర్యవేక్షణ అవసరం.కాగా సాంప్రదాయ పద్దతిలో వాడే మందులు మీతో ట్రేక్లేట్స్,సైక్లో స్పోరైన్ అజాతి యో ప్రిన్ వాడడం వల్ల కొన్నిరకాల సైడ్ ఎఫెక్ట్స్ బయోలాజిక్ తెరఫీ కొంత ప్రభావవంతమైన దేనని అయితే ఇవి అందరు భరించడం సాధ్యం కాదు. అంటే వారి వారి ఆర్ధిక పరిస్థితిని బట్టి కొనుచేయడం సాధ్యం కావచ్చు లేదా సాధ్యం కాకపోవచ్చు. కొన్నిరకాల మాలిక్యుల్స్ ఆప్రియో మిలిన్స్ ఇలాంటి ఛాలారకాల మందులు దీర్ఘకాలం పాటు చికిత్చకు నిపుణుల సమక్షం లో బయో లాజిక్స్ కొన్నిరోజుల తరువాత పనిచేయకుండా పోతాయి . సోరియాసిస్ చికిత్చను ప్రభుత్వం ఆరోగ్య పదకం లో చేర్చకపోవడం లేదా ఇన్సూరెన్స్ లోను చేర్చకపోవడం కారాణం దీనికి అయ్యేఖర్చు దీర్ఘకాలం పాటు కొనసాగడమే అలాగే దీనికి సంబందించిన మందులు అధికధరలు ఉండడమే. అయితే కొన్ని ఇన్సూరెన్స్ సంస్థలు వీరికి సహాయం అందించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం అంతార్జాతీయ డెర్మటాలాజిస్ట్ ల సొసైటి డబ్ల్యు హెచ్ ఓ ను ఒమోలాజిక్స్ ను తప్పనిసరి మందులజాబితాలో చేర్చాలని విజ్ఞప్తి చేసింది.  అభివృద్ధి చెందిన దేశాలలో సైతం బయోలాజికల్స్ అందుబాటులో లేవు. ఇన్సురెన్స్ ప్రీమియం బయోలాజిక్స్  పెంచిన సందర్భాలు ఉనాయి.ఆవిధంగా సోరియాసిస్ దీర్ఘకాలిక వ్యాధిగా ప్రజల నాణ్యమైన జీవించలేక మానసికంగా తీవ్రఒత్తిడికి గురి అవుతున్న సంఘటనలు చూస్తున్నాము. సోరియాసిస్ రోగులకు మద్దత్తు పలకడం అవసరం. న్యువార్ తెరఫి ద్వారా వారి జీవితంలో మార్పు ఉండవచ్చు ముల్లర్ మెడికల్ కాలేజికి చెందినా వ్యవస్థాపకులు ప్రొఫెసర్ వైస్ దీన్ డాక్టర్ రమేష్ భట్ వెల్లడించారు.                     

చలికాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే!

చలికాలంలో మీరోగ నిరోధక శక్తి ని పెంచుకోండి ఇలా... 5 రకాల జాగ్రత్తలు తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.అసలే చలికాలం వాతా వరణం లో శీతల గాలులు చల్లటి మంచు కొద్ది రోజుల్లో తాకుతున్నాయి.ఈ సమయం లో మనశరీరంలో రోగనిరోధక శక్తి ని పెంచుకోవడం అత్యవసరం ఎందుకంటే జలుబు దగ్గుతో పాటు అనారోగ్యం నుండి మనల్ని రక్షించుకోవచ్చు.చల్లటి వాతావరణం లో ఇమ్యునిటిని పెంచుకోవాలంటే ఏం చెయ్యాలి.?మన శరీరానికి బలమైన ఇమ్యునిటి పెంచుకోవడం ఎందుకు అవసరం. 5 రకాల పద్దతులు ఏమిటో తెలుసుకుందాం. వీటి సహాయం తో మీ రోగ నిరోధక శక్తిని పెంచి ఆరోగ్యంగా ఉండవచ్చు.చలి జలుబును తెచ్చే వాతావరణం రావడానికి కొద్దిరోజులు మాత్రమే ఉంది. ఈ నేపధ్యం లో అందరి ఇమ్యునిటీ పెంచుకోవడం అవసరం.సాధరనజలుబు,దగ్గుతో పాటు తీవ్రమైన అనారోగ్యం నుండి రక్షించుకోవచ్చు. చల్లటి వాతావరణం లో ఇమ్యునితి పెంచుకోడానికి ఏం చేయాలి? ఇమ్యునిటి ఎలాపెంచుకోవాలి? 1) శరీర వ్యాయామం తప్పనిసరిగా చేయాలి.. మీశరీరం ఆరోగ్యంగా ఉండాలంటే అన్నిటికంటే ఉత్తమమైన పద్ధతి రోజూ వ్యాయామం చేయడం. నియమిత పద్దతిలో వర్క్ అవుట్ లు చేస్తే ఇందులో బ్లడ్ ప్రేషేర్ అదుపులో ఉంటుంది. ఒత్తిడి తగ్గుతుంది.ఎలాంటి ఇన్ఫెక్షన్ మీ శరీరాన్ని చేరితే మీ సిస్టం దీనితో పోరాడేందుకు సిద్ధమౌతుంది రోజూ వ్యాయామం చేస్తే గుండె వ్యాధుల నుండి రక్షణ పొందినట్లే. 2)పోషక ఆహారం... మీరోగ నిరోధక శక్తిని పెంచేందుకు మంచి ఆరోగ్యవంతమైన ఆహారం అదే డైట్ ప్లాన్ అత్యవసరం. అందులో కొన్ని పోషక తత్వాలు ఉండడంఅవసరం. ప్రోటీన్లు సంపూర్ణంగా ఉండాలి. కార్బో హైడ్రేడ్స్ భోజనం లో తక్కువగా తీసుకోవాలి. ఆరోగ్గ్య వంతమైన ఫ్యాట్స్,ఫలాలు కూరగాయాలు జొన్న,మొక్కజొన్న    అత్యవసరం. నిపుణుల అభిప్రాయాల ప్రకారం ఇమ్యునిటి పెంచుకుంటే విటమిన్ బి 6, విటమిన్ సి విటమిన్ ఇ, జింక్, అవసరం రావచ్చు. జింక్,జలుబు దగ్గు, లక్షణాల నుండి ఉపసమనం కలిస్తుంది. ౩) సంపూర్ణ నిద్ర... రోగనిరోధక శక్తిని పెంచుకోవాలంటే మంచినిద్ర అవసరం. మంచి నిద్ర పోవడం ద్వారా ఇమ్యునిటి రోగనిరోదక శక్తి పెరిగి మీశరీరానికి సిస్టంకు విశ్రాంతి నిస్తుంది .ఈ కారణంగా మీ శరీరానికి రీఫ్ర్సేష్ అయ్యేందుకు నిద్ర సహకరిస్తుంది. మీరు నిద్రకు ఉపక్రమించే ముందు దలేక్టిక్ డివైజ్ లు అంటే మొబైల్,టేప్ లు టి వి లకు దూరంగా  ఉండాలి. 4) నీరు ఎక్కువగా తీసుకోవాలి... మనశరీరానికి నీరు లేకుండా జీవించి ఉండాలేము. మనశరీరం లో నీరు అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. రోగనిరోధక శక్తి పనితీరు గురించి వచ్చినప్పుడు హైడ్రేషన్ మీశారీరాన్ని తాక కుండా నీరు కాపాడుతుంది. మీశారీరంలో ఇతర అవయవాలు సరిగా పనిచేసేందుకు అనుమతిస్తుంది. 5)ఒత్తిడి తగ్గించే ప్రయత్నం చేయండి... ఒత్తిడితో మగ్గిపోతున్నారా. దీనిని తగ్గించడం చాలా కష్టమైన పని లో ఒకటి. మీశరీరం ఎప్పుడైతే ఒత్తిడికి గురి అవుతూ ఉంటుందో ఎలాగైనా జీవించి ఉండాలని పద్దతికి చేరుకుంది.ఒత్త్జిది కారణంగా మీశారీరంలో రక్షణ ప్రణాళిక మరింత ఒత్తిడికి గురి అవుతుంది అప్పుడే ఏదైనా సోకినప్పుడు పోరాడడం కష్టమౌతుంది.      

వరల్డ్ స్ట్రొక్ డే 2022 ప్రత్యేకం

స్ట్రోక్ ను చాలా తీవ్రంగా పరిగణించండి. దీని లక్షణాలు, కారణాలు, రక్షణ పద్దతుల గురించి తెలుసుకుందాం. జీవన శైలి లో మార్పు, ప్రతిరోజూ చేసే పనులలో క్రమపద్దతిలేకపోవడం.. స్ట్రోక్ కు కారణం అవుతాయి. అనుకోకుండా మెదడులో వచ్చే ఈ సమస్య ఎదురైనప్పుడు సరైన సమయంలో చికిత్చ చేస్తే వ్యక్తి పూర్తిస్థాయిలో ఆరోగ్యంగా కోలుకుంటారు. చికిత్చ అందించడం లో ఏమాత్రం ఆలస్యం చేసినా స్ట్రోక్ చాలా తీవ్రంగా ఉంటుంది. మానసిక స్థితి పై తీవ్ర ప్రభావం చూప్తుతుంది. స్ట్రోక్ పై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ప్రతి ఏటా అక్టోబర్ చివరి వారంలో(అక్టోబర్ 29) ప్రపంచ వ్యాప్తంగా వరల్డ్ స్ట్రోక్ డే నిర్వహిస్తారు. స్ట్రొక్ ప్రారంభ లక్షణాలు: *ఒకవైపు కాలు చేయి బలహీన పడడం. *మాట సరిగా మాట్లాడ లేకపోవడం తడబాటు. *చూసేటప్పుడు ఆందోళన గా ఉండడం పిచ్చిచూపులు చూస్తున్నట్లు ఉండడం స్పందన లేకపోవడం. *ముఖంపై బలహీనం గా ఉండడం ముఖం పాలిపోవడం లేదామూతి  ఒకపక్కకు వంకర పోవడం గమనించవచ్చు. *శరీరంలో ఏదైనా ఒకభాగం చచ్చు బదిపోవడం. శరీరం పై పట్టుకోల్పోవడం. ప్రధాన కారణాలు: *హై బి పి *డయాబెటిస్. *గుండెసమస్యలు. *పొగతాగడం. *అత్యధిక కొలస్ట్రాల్ *మధ్యం సేవించడం స్ట్రొక్ రావడానికి రెండు కారణాలు మెదడులో రక్త ప్రసారం కావాల్సినంత కాకపోవడం. ఇందులో ఆర్టరీలు పగిలిపోవడం మెదడులో ఏ సమయంలో ఐనా రక్తం గడ్డ కట్టుకుపోతుంది. దీనిని మాడర్న్ స్ట్రోక్ అని అంటారు. ఆర్టరీ పగిలిపోవడం వల్ల అధికరక్త స్రావం జరిగి మెదడులో రక్తం ఎక్కడైనా గడ్డ కట్టవచ్చు. మెదదు పనితీరు స్తంబించిపోవడం. దీనిని మేజర్ స్ట్రోక్ గా పేర్కొన్నారు. మేజర్ స్ట్రోక్ స్థితి పరిష్కారం కోసం సర్జరీ తప్ప మరోమార్గం లేదు. స్ట్రోక్ వచ్చిన అధిక సంఖ్యాకులలో మెడ నరాల వ్యవహారం లో దంమో లెటిక్ తెరఫీ చాలా విజయవంతమైంది. దీనిని సరైన పద్దతిలో చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. రోగికి నాలుగు గంటలలో సపర్యలు చికిత్సలు చేస్తే త్వరగా కోలుకోవచ్చు. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా మనకు మనిషి దక్కే అవాకాశం దాదాపు లేనట్లే. ఒకవేళ ఉన్నా కోమాలో ఎవరిని గుర్తించలేని స్థితికి చేరతారు.

బ్రెయిన్ ఫాగ్ కోవిడ్‌కే పరిమిత మైందా?

అసలు మనకు బ్రెయిన్ ఫాగ్ ఉందొ లేదో తెలుసుకోవడం ఎలా? కోవిడ్ 19 ప్యాం డమిక్ మనకు ఎన్నో శాస్త్రీయమైన వైద్య విధానాలను మనకు అవగాహాన కల్పించింది. మనం ఎన్నో భాషలలో మనకు సమాచారం  లభిస్తుంది. వాటిని చాలామంది అనర్గళంగా స్పష్టంగా మాట్లాడ గలుగుతున్నారు. వైరల్ వైరస్ ల గురించి మాట్లాడుతున్నాము. పి. సి .ఆర్ పరీక్షలు కోవిడ్ మరణాల రేటు.బ్రెయిన్ ఫాగ్ కూడా అంశం లో చేరింది. కోవిడ్ దీర్ఘ కాలం వచ్చే కోవిడ్ లక్షణాలు దగ్గరదగ్గర గా ఉంటుంది.  అసలు బ్రెయిన్ ఫాగ్ అంటే కోవిడ్ అనే చెప్పాలా? బ్రెయిన్ ఫాగ్ ను వైద్య పరంగా గుర్తించలేము. రోగుల వివరణ ను బట్టి వారి లక్షణాలను బట్టి బ్రెయిన్ ఫాగ్ గా డాక్టర్స్ గుర్తించారు. వైద్య పరిభాషలో కాగ్నిటివ్ డిస్ ఫంక్షన్ గా నిర్ధారిస్తారు. సమాచారం  ఏకాగ్రతవారి లక్షణాలను బట్టి బ్రెయిన్ ఫాగ్ గా డాక్టర్స్ గుర్తించారు. వైద్య పరిభాషలో కాగ్నేటివ్ డిస్ ఫంక్షన్ ఏకాగ్రత సమాచారం గుర్తున్దకపోవడం. మతిమరుపు,జ్ఞాపక శక్తి ఆలోచన కారణాల అన్వేషణ అప్పటికప్పుడు భాషను మాట్లాడడం బ్రెయిన్ ఫాగ్ అన్నది కేవలం ఒక శబ్దమ లేక ఫీలింగ్ మాత్రమే నా అదేదో దట్టంగా అలుముకున్న ఫాగ్ ఆలోచనలు,జ్ఞాపకాలు ఒకరకమైన కన్ఫ్యూజన్ కొన్నిసమస్యలు జ్ఞాపకశక్తి గుర్తులేకపోవడం ఇవన్ని బ్రెయిన్ ఫాగ్ లక్షణాలుగా పేర్కొన్నారు. బ్రెయిన్ ఫాగ్ బారిన పడిన వారు అనుభవం ప్రకారం జ్ఞాపశక్తి కోల్పోవడం,ఏకాగ్రత కోల్పోవడం ఆహారాన్ని స్టవ్ పైన పెట్టడం. గంటతరువాతగాని మాడు వాసన వచ్చిన తరువాత గాని గ్యాస్ స్టవ్ పైన  ఆహారం పెట్టామన్న విషయం గుర్తుకు రాదు. ప్రతిరోజూ నిత్యం చేసేపని మర్చిపోవడం పరుగెత్తడం పనిచేసే ప్రదేశంలో సమావేశం గురించి మార్చిపోతూ ఉంటారు. బ్రెయిన్ ఫాగ్ ఎలా ఉంటుంది అంటే... కిరాణాకోట్టులో సరుకులు కొని మర్చిపోతారు. వాహనం ఎక్కడ పార్క్ చేసారో కూడా మర్చిపోతారు. కొనుగోలు చేయాల్సిన సరుకులను మర్చిపోతారు.ఒకవేళ సరుకు కొన్నా వాటిధర అందులో ఏముందో కూడా చూడరు అసలు అవిఎమిటి అన్నవిషయంపై దృష్టి పెట్టరు. పరోక్షంగా చెప్పాలంటే... అంత సంతోష దాయకమైన అంశం కాదు అది కొంతకాలం తరువాత మీరు పనిచేసే ప్రదేశం లో కష్టంగా ఉండచ్చు. సామాజిక కార్యక్రమాలలో,కుటుంబ సభ్యుల మధ్య ఉండే సంబందాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. వృత్తిపరంగా వ్యక్తిపరంగా ఇబ్బందులు  తలెత్తుతాయి. బ్రైయిన్ ఫాగ్ పై ఇటీవలి పరిశోదన... దీర్ఘకాలం పాటు సాగిన కోవిడ్ బ్రెయిన్ ఫాగ్ వచ్చినప్పుడు ఈ విషయం చెప్పేందుకు సిగ్గుపడేవారు. అసలు బ్రెయిన్ ఫాగ్ బారిన ఎలా పడ్డారు. వారు తమ సామార్ధ్య్సాన్ని ఎలాకోల్పోయారు. వారు పనిలోకి ఎలా తిరిగి రాగలరు.వారి సంబంధ బాందవ్యాలు సైతం మర్చిపోయిన దాఖలాలు గమనించవచ్చు. బ్రెయిన్ ఫాగ్ అల్జీమర్స్ వ్యాధి ఇతర పరిస్థితులు కారణం కవచ్చు. వయసు పై బడ్డ వాళ్ళు వృద్ధులు మాత్రమే అనుకుంటే పొరపాటే ఏ వయస్సులో ఉన్నవాళ్ళకైనా బ్రెయిన్ ఫాగ్ రావచ్చు అని అంటున్నారు నిపుణులు. బ్రెయిన్ ఫాగ్ అత్యంత ప్రమాదకరం కాక పోవచ్చు అయితే మీసమర్ధతను ఎప్పటికీ కోల్పోతారు. బ్రెయిన్ ఫాగ్ కు కోవిడ్ కు సంబంధం... బ్రెయిన్ ఫాగ్ ఫాగ్ చాలా సహజమైన లక్షణం. కోవిడ్ ప్యాండమిక్ మొదటినేలలో కలిసిపోయింది. 2౦ %నుండి ౩౦%ప్రజలలో బ్రెయిన్ ఫాగ్ మూడు నెలల తరువాత ఇన్ఫెక్షన్ 85%దీర్ఘకాలం పాటు బ్రెయిన్ ఫాగ్ బారిన పడ్డారని అయితే బ్రెయిన్ ఫాగ్ తో  పాటు కోవిడ్ రావడం తో తీవ్ర ఆందోళనకు గురి అయ్యారు. బ్రెయిన్ ఫాగ్ విషయం  లో మాత్రం శాస్త్రజ్ఞులు బ్రెయిన్ ఫాగ్ ను ఒక బయోలాజికల్ డిజార్దర్ ప్రాసెస్ జరిగి ఉండవచ్చని. రూడిగా చెప్పలేదు బ్రెయిన్ ఫాగ్  కు కోవిడ్ కు సంబంధం ఉందా అన్న విషయం ఇది మిద్దంగా తేల్చలేదు. ఇతర వ్యాధుల తో పాటు ఈ లక్షణాలు ఉండవచ్చని కొన్ని రకాల డిజార్డర్స్ఉండవచ్చని పేర్కొన్నారు. బ్రెయిన్ ఫాగ్ ప్రజలలో సహజం మెదడుకు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు పోస్ట్ కాంక్షస్ నెస్ ఉంటుందని లేదా క్రానిక్ ఫాటిగో దీర్ఘకాలం అలసట ఫైబ్రో మైలేజియా  టకియా కార్డియో సిండ్రోం, లూపస్, కీమోతేరఫీ వల్ల లైమో డిసీజ్ సిండ్రోం, కొలియాక్ వ్యాధి ఉన్నవారిలో బ్రెయిన్ ఫాగ్ ఉన్నట్లు భావిస్తున్నారు. గ్లూటిన్న్ వల్ల మేనోపాజ్ ఉన్నవాళ్ళ లో బ్రింఫాగ్ వస్తుంది. బ్రెయిన్ ఫాగ్ కు కారణాలు.... కోవిడ్ తరువాత మీమేదడులో కొంతభాగం కుంచించుకు పోయి ఉండవచ్చు.అయితే దానికదే మెదడు చిన్నగా కుంచించుకు పోదని అది మ్యాగ్నేటిక్ రీజువెన్స్ ద్వారా కనుగోన్నారు. లేదా ఎం ఆర్ ఐ ద్వారా తెలుసుకోవచ్చు. ఏది ఏమైనా కొత్త కేసులలో ఇద్దరు వ్యక్తులలో సాధారణ ఎం ఆర్ ఐ లో గుర్తించారు. మెదడుకు ఆక్సిజన్ అందాక పోవడం వల్ల దీనిని సేగ్యులేట్ కార్టెక్స్ అది మన ఏకాగ్రతను జ్ఞాపక శక్తిని నికిక్షిప్తం చేసే కేంద్రం. బ్రెయిన్ ఫాగ్ కు ఈ యొక్క పరీక్ష మాత్రమేకాదు దీనిని నిర్దారించడం కూడా కష్టం. వివిదరకాల పరీక్షలు మామూలుగా చేసే పరీక్షలు సహాయపడవచ్చు. అయితే ఒక్కోవ్యక్తిలో లక్షణాలు వేరువేరుగా ఉంటాయి. ఇతరులలో ఈ స్థితి మరింత దిగజార వచ్చు. మీకు బ్రెయిన్ ఫాగ్ వచ్చిందని ఎలా తెలుస్తుంది? సాంప్రదాయ పద్దతిలో అంచనా వేయడం. వ్యక్తియొక్క పనితీరు నిర్వహణ అతని కాగ్నేటివ్ స్టేటస్ కోవిడ్ బ్రెయిన్ ఫాగ్ కలిసినప్పుడు గుర్తించడం కష్టం ఏకాగ్రత,నిర్వహణ పనితీరు కోవిడ్ సమయం లో ఎలా ఉన్నారు. బ్రెయిన్ ఫాగ్ కోవిడ్ తో సంబంధం ఉందా? కోవిడ్ ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉన్నప్పుడు పరిస్థితి ఎలా దిగాజారుతుంది. ఇతర పరిశోధనలలో కాగ్నేటివ్ స్క్రీనింగ్ పరీక్షలలో బ్రెయిన్ ఫాగ్ ఉన్నట్లు గుర్తించలేదు. నెగెటివ్ రేపోర్ట్ గా ఉండవచ్చు అయితే బ్రెయిన్ ఫాగ్ తీవ్రత పెద్దగా లేదు. వివిదపరీక్షల ద్వారా ఒకనూతన పరిశోదన సూచన ప్రకారం మెదడులో పనితీరు మార్పులు పనితీరులో భాగం గా బ్రెయిన్ ఫాగ్ రావాచానిరవచ్చునని గమనించారు. కోవిడ్ తీవ్రత కొన్నిసమస్యలు వచ్చి ఉండవచ్చునని నిపుణులు చెప్పిన అంశాన్ని బట్టి వ్యక్తి  పనితీరు జ్ఞాపకశక్తి పరీక్షలు మెదడుపై తీవ్రత పెద్దగా లేదు. ఇతర దేశాల్ శాస్త్రజ్ఞులు బ్రెయిన్ ఫాగ్ లక్షణాల్ ఆధారంగా నిర్ధారణ చేస్తారు. ఇతరాకారణాలు నిద్రలేమి ఒత్తిడి హార్మోన్లలో మార్పులు వంటి అంశాలాను తోసిపుచారు. మీకు బ్రెయిన్ ఫాగ్ వచ్చిందని భావిస్తే లక్షణాలు ఒక ఒక పుస్తకం లో రాసుకోవాలి. కొన్నివారాల పాటు గమనించాలి వాటిలో ఏవైనా మార్పులు ఉన్నాయేమో గమనించాలి. ఒత్తిడి, ఆహారం నిద్ర మార్పులు వస్తున్నాయని ఒత్తిడి సాధారణ మార్పులు తోసిపుచ్చారు. మీరు ఇచ్చేసమాచారాం మీ డాక్టర్ కు ఉపయోగపడుతుంది మీ సమస్యను సమర్ధంగా ఎదుర్కోవడం నిర్వహించడం సాధ్యమని నిపుణులు పేర్కొన్నారు. ఎలా నిర్వహించాలి... ఎవరైతే బ్రెయిన్ ఫాగ్ ఉందని భావిస్తున్నారో ఒకరకమైన క్రమపద్దతిలో కొన్నిసార్లు కొన్నిరకాల లక్షణాలు ఉండడం గమనించారు. క్లినికల్ ట్రైల్స్ ఇంకా కొనసాగుతున్నాయి.మందులు కేవలం, మధ్యం ఓపి యం డ్రగ్ తీసుకున్న వారికి చికిత్చ దాని ద్వారా బ్రెయిన్ ఫాగ్ తగ్గించవచ్చు. ఇప్పటికీ బ్రెయిన్ ఫాగ్ చికిత్చ లేదు. ప్రస్తుతం ఆస్ట్రేలియా,లో ప్రాధమిక పరిశోదనలు ఐర్లాండ్ లో తక్కువమోతాదులో చికిత్చ అందుబాటులో ఉంది. బ్రెయిన్ ఫాగ్ నుండి త్వరగా కోలుకోవాలనుకుంటే ప్రజలను సరిపడా నిద్రపోఎవిధంగా ప్రోత్చహించాలి.అసలైన ఆరోగ్య పరిస్థితి పై సమీక్షించాలి ఆరోగ్యకరమైన ఆహారం న్యురాలజిస్ట్ కు చూపించడం లేదా న్యూరో సైకలజిస్ట్ ద్వారా సమర్ధ నిర్వహణ సాధ్యం. 

ప్రపంచానికి ఫంగల్ ఇన్ఫెక్షన్ ముప్పు...

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల ప్రజా ఆరోగ్యానికి ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు. కొన్నిరకాల వైరస్ లు మందులను సైతం  తట్టుకుని నిలబడుతున్నాయని ఫంగల్ ఇన్ఫెక్షన్ కొన్నిరకాల్ వైరస్ లు తట్టుకుని నిలబడుతున్నాయని. త్వరగా వ్యాపిస్తుందని హెచ్చరించింది. యు ఎస్ సంస్థ ఒకేరకమైన వైరస్ బ్యాక్టీరియా ఫంగల్ ఇన్ఫెక్షన్ ను పెంచుతున్నాయని అయితే వైరస్ లు చికిత్చకు కూడా లొంగకుండా తట్టుకుని నిలబడుతున్నాయి. అయితే ఈ అంశం పై ఏ మాత్రం దృష్టి సారించకుండా అవగాహన లేకుంటే ఇలాంటి వాటిని నిశితంగా పరిసీలించకుంటే చికిత్చలు నిర్ధారణ పై అవగాహన అవసరం. ఫంగల్ ఇన్ఫెక్షన్ ముప్పు ఎలాఉంటుంది... ఫంగల్ ఇన్ఫెక్షన్ ముప్పు ఎలాఉంటుంది అన్న అంశం అంచనా వేయడం కష్టమే అని డబ్ల్యు హెచ్ ఓ పేర్కొంది. ఎందుకంటే వీతిగురించిన సమాచారం డాటా లేదని డబ్ల్యు హెచ్ ఓ పేర్కొంది.ఇందుకోసం ప్రభుత్వం పరిశోధకులు 19 రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్ పై పనిచేయాలని డబ్ల్యు హెచ్ ఓ పిలుపునిచ్చింది. ప్యాండ మిక్ తరువాత బ్యాక్టీరియా యాంటి మైక్రో బయల్ రెసిస్టేన్స్ అంటే తట్టుకునే శక్తి ఫంగల్ ఇన్ఫెక్షన్ పెరుగుతున్నాయని చికిత్చకు సైతం లొంగడం లేదని ప్రపంచవ్యాప్తంగా ఇది ప్రజా ఆరోగ్యానికి సంబందించిన అంశం గా డబ్ల్యు హెచ్ ఓ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ యాంటి మైక్రోబయాల్ రేసిస్టెంట్ డాక్టర్ హన్నన్ బల్ఖి పేర్కొన్నారు. ఫంగల్ ఇన్ఫెక్షన్లు తీవ్ర అనారోగ్యం పాలైన వారిలో తరచుగా వస్తూ ఉంటాయి. క్యాన్సర్,లేదా టి .బి రోగులలో కవిడ్ 19 సమయం లో ముఖ్యంగా ప్యాండ మిక్ సమయం లో అధిక మందులు వాడకం కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్ కారణం కావచ్చు. ప్రస్తుతం ఫంగల్ ఇన్ఫెక్షన్ కు నాలుగు రకాల చికిత్చాలు అందుబాటులో ఉన్నాయి.కొన్ని ప్రత్యామ్నాయాలు మాత్రమే అభివృధికి అవకాసం ఉంది. వాతావరణం లో వస్తున్న మార్పులు అంటే అక్కడ జరిగిన ఘటనలు,జియో గ్రాఫిక్ వల్ల పెతోజన్స్ లో మార్పులు యాంటి ఫంగల్ మందులు వ్యవసాయ రంగం లో యాంటి ఫంగల్ మందులు కూడా కారణం కావచ్చు అని డబ్ల్యు హెచ్ ఓ పేర్కొంది. ఫంగల్ పెతోజన్స్ ను మూడు విభాగాలుగా విభజించారు. వాటిప్రభావం ఆధారంగా నిర్ధారించారు. దీనివల్ల ఎన్నో అవుట్ బ్రేక్స్ ఆసుపత్రి పాలైన ఘటనలు క్రిప్టో కాకస్, నియో ఫోర్మన్స్, అస్పెర్ గిల్లెస్, ఫుని గటస్, కాన్దిడాఅల్బికన్స్, వంటి ఉన్నాయాని అయితే అత్యంత ప్రభావవంతమైన కాందిడా అరిస్ ఇది అన్ని మందులను తట్టుకుంటుంది. ఇదే కుటుంబానికి చెందినా మ్యుకోరేల్స్ ఫంగీ ఇది చాలా ప్రభావవంతంగా పెరిగిందని తీవ్ర అనారోగ్యానికి దారితీసింది. మధ్యస్తంగా ఉండే వాటిలో ఇతర ఫన్గీలు ఉన్నాయని సి ఓ సి సి ఐ డి ఐ డి ఇ ఎస్ ,ఎస్ పి పి క్రీ ప్టో కో కుస్ గట్టి వంటివి ఉన్నాయని. రానున్న ఫంగల్ ఇన్ఫెక్షన్  ముప్పు నుండి ప్రజా ఆరోగ్యాన్ని కపాడుకోవాలాని సూచించింది.                                   

ఆస్టియోపోరోసిస్ ప్రత్యేకం!

మనుష్యులను పట్టి పీడించే సమస్యలలో కీళ్ళ నొప్పులు,కీళ్లలో వాపులు. ఆర్త్రైటిస్,రోమటైడ్ ఆర్తరైటిస్, అన్నిటికన్నా అత్యంత భయంకరమైన మరోసమస్య ఆస్టియో ప్రోరోసిస్. ఆస్టియో ప్రోరోసిస్ ఎలాంటి వ్యాదిఅంటే ఇందులో ఎముకలు శక్తి క్షీణి స్తుంది. దీనికారణంగా ఎముకలు బలహీన పది పోవడం లేదా ఎముకలు క్షీణించి నుజ్జునుజ్జు అయిపోవడం ఎముకలలో శక్త్జి కోల్పోయి విరిగిపోవడంఎముకల నుండి రజను లాంటిపొడి రాలిపోవడం వంటి సమస్యలు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. ఆస్టియో ప్రోసిస్ కు కారణాలు... ఆస్టియో ప్రోరోసిస్ ఎలాంటి వ్యాధి అంటే ముఖ్యంగా ఎముకలు క్షీణించి పోతాయి. వాటి అంతట అవే విరిగిపోతాయి. అవును ఆస్టియో ప్రోరోసిస్ వ్యాధిలో ఎముకలు ఎప్పుడైనా విరిగిపోవచ్చు. అయితే ఈ వ్యాధి 4౦ సంవత్సరాల తరువాత మాత్రమే వస్తుంది. అని అనుకుంటారు కాని నేటి ఆధునిక సమాజంలో చిన్న వయస్సు వారిని సైతం ఆస్టియో ప్రోరోసిస్ వస్తోందని నిపుణులు గుర్తించారు. అంటే 2౦ నుండి ౩౦ సంవత్సరాల మధ్య వయసు లో ఉన్న యువతను ఈ సమస్య తీవ్రంగా పెరుగుతున్నట్లు నిపుణులు గుర్తించారు.  ఆస్టియో ప్రొరోసిస్ మనలను ఈరకంగా ఇబ్బంది పెడుతుంది... ఆస్టియో ప్రోరోసిస్ కు అసలు చికిత్చ లేదని అంటున్నారు నిపుణులు. ఈ సమస్య పట్ల ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంగా అక్టోబర్ మూడవ వారం లో వరల్డ్ ఆస్టియో ప్రోరోసిస్ డే ను నిర్వహిస్తున్నారు. ఆస్టియో ప్రోరోసిస్ కు ప్రాధాన కారణాలు... ఈ విషయం లో అయుర్వేద నిపుణులు రమాకాంత్ శర్మ మాట్లాడుతూ ఆస్టియో ప్రోరోసిస్ సమస్య ఎక్కువగా కాల్షియం,విటమిన్ డి ప్రోటీన్, పోస్పరస్ ఇతరమినరల్స్ తగ్గినండువల్లె ఆస్టియో ప్రోరోసిస్ కు కారణమని ముఖ్యంగా ఆస్టియో ప్రోరోసిస్ బారిన పడుతున్నవారిలో మహిళలు ఎక్కువగా ఉన్నారన్న విషయం మరువరాదని ఎముకలు మాంస కండరాలు బలహీన పడడం దీనికితోడు జీవన శైలి లో మార్పులు నియంత్రణ చేసుకోవాలి సరైన పోషక విలువలు లేని ఆహారం సమయానికి ఆహార నియమాలు అలవాట్లను  జీవన శైలిని పాటించక కుంటే ఆస్టియో ప్రోరోసిస్ తీవ్రతను తగ్గించడం అసాధ్యం. ఎముకలు బలహీన పడడానికి ఆస్టియో ప్రోరోసిస్ కు ప్రాధాన శత్రువులు ఇవే... ఉప్పు... సహజంగా ప్రతిఒక్కరు సేవిస్తూ ఉంటారు. ఉప్పు అతిగా సేవిస్తే మీ ఎముకలు శరీరం బలహీన పడతాయని తెలుసా?ఉప్పు అధికంగా తినడం వల్ల ఎముకలు బలహీన మౌతాయి. ఉప్పులో సోడియం మోతాదు ఎక్కువగా ఉంటుంది.ముఖ్యంగా సోదియుం కాల్షియం ను బయటికి పంపిస్తుంది.ఈ కారణంగానే శరీరంలో కాల్షియం తగ్గుతుంది ఆశియా పేసిఫిక్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యుట్రిషియన్ లో అధ్యయనం వివరాలను ప్రచురించారు.ఎవరికైనా ఉప్పుపదార్ధాలు ఎక్కువగా తినే అలవాటు ఉంటె వారికి ఆస్టియో ప్రోరోసిస్ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.నిపుణులు హెచ్చరిస్తున్నారు. చక్కర... పంచదార ఎక్కువగా తీసుకునే వారితో అత్యంత ప్రమాదకరం అతిగా పంచదార తింటే శరీరానికి ఆహారం తోపాటు ఇతర పోషక తత్వాలు లభిచవు. దీనివల్ల ఎముకల బలహీనపడి చర్మ సౌందర్యం కోలోపోతారు. వారి వయసుకన్న ఎక్కువవయసు ఉన్నవారిల కనిపిస్తారు. కేఫెన్... కేఫెన్ కూడా ఎముకల ఆరోగ్యానికి మంచిది కాదు. కేఫెన్ మీ ఎముకల నుండి కాల్షియం తొలగిస్తుంది. అందుకే ఎముకలు బలహీనంగా ఉండడం మెత్తబడి పోవడం ఎముకలనుడి రాపిడి జరిగి సున్నం రాలినట్టు ఎముకలలో పట్టు కోల్పోవడం సంభవిస్తుంది.అందుకే చక్కర కలిపిన టీ, కాఫీ, చాక్లెట్ వంటి వాటిలో కేఫెన్ ఉన్నట్లు వీటికి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. మధ్యం... మధ్యం నేటి యువతను మత్తులోకి కూరుకు పోతోంది దీని కారణం గానే యువతమద్యానికి బానిసలుగా మారుతూ ఇళ్ళు ఒళ్ళు గుల్లచేసుకున్తున్నారని నివేదికలు వెల్లడిస్తున్నాయి.అతిగా మధ్యం సేవెంచడం వల్ల   నిద్రమత్తులోకి జారుకుంటూ రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు.అని ఇటీవలి పరిణామాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యమైన విష్యం ఏమిటి అంటే రోజూ మధ్యం తాగడం వల్ల బోన్ డెన్సిటి స్కోర్ తగ్గడం వల్ల ఎముకల సాంద్రత గట్టితనం పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.అది ఆస్టియో ప్రోరోసిస్ కు దారితీస్తుందని దీనికితోడు మీకు మద్యం అలవాటు ఉంటె ఆర్తరైటిస్,ఆస్టియో ప్రోరోసిస్ వంటి రోగాలు పెద్దకారకాలుగా చెప్పవచ్చు. షోడా కూల్డ్ డ్రింక్స్... మొత్తం పరిశోదన అంత సోడా లాంటి ద్రవపదార్ధాలు తీసుకోవడం వల్ల ఎముకలు బలహీన పడతాయి. సోడా ఎక్కువగా తాగడం వల్ల మీచర్మాం కాంతి ని కోల్పోతారు వ్యక్తి శరీరం వయస్సులో ఉన్నప్పటికీ వారికి ఎక్కువ వయస్సు ఉన్న వాళ్ళలా కనిపిస్తారు. ఆహారం జీవన శైలిలో మార్పులు చేయండి... ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ రమాకాంత్ శర్మ వివరాల ప్రకారం ఉత్తమమైన ఆహారం పై శ్రద్ధ పెట్టాలని సూచించారు. జీవితం లో అంటే వయసులోని ప్రతిమలుపులో శ్రద్ధ పెట్టడం తప్పనిసరి ౩౦ సంవత్చ రాల తరువాత చాలా అప్రమత్తంగా ఉండాలి లేకుంటే ఆస్టియో ప్రోరోసిస్ ప్రమాదం పొంచి ఉందని అప్రమత్తంగా లేకుంటే మిమ్మల్ని మీరు రక్షించుకోవడం కష్టం. *మీఆహారం లో ఆధిక మొత్తం  తీసుకోకుండా తగ్గించండి. ప్రతిరోజూ మామూలు భోజనం ఆకుకూరలు, మజ్జిగ, పెరుగు సలాడ్ వంటివి కలిపి తీసుకోండి. *ప్రోటీన్ కోసం సోయాబీన్,స్ప్రవుట్స్,పప్పు, మొక్కజొన్న, బీన్స్, తది తరాలు మీ ఆహారం లో చేర్చండి. కాల్షియం లోపం తగ్గించేందుకు పాలు, పచ్చి పన్నీర్, పెరుగు,వెన్న,ఇతర పదార్ధాలు తీసుకోవచ్చు. *అరటి పండులో కాల్షియం ఉంటుంది.రోజు కనీసం రెండు అరటి పండ్లు తినవచ్చు. దీనికితోడు అయాకాలాలలో వచ్చే ఫలాలను ఆహారం లో చేర్చండి.నట్స్ లో అపారమైన పోషక తత్వాలు బాండా గారం ఉంటుంది. కాల్షియం తో పాటు ఎముకలు ఆరోగ్యంగా ఉంచడం లో సహాయపడుతుంది. *వీటితో పాటు నియమిత పద్దతిలో వ్యాయామం చేయండి దీనికోసం నిపుణుల సలహా సూచనలు తీసుకోండి ఫిజికల్ వర్క్ అవుట్ చేయడం వల్ల ఎముకలకు సంబందించిన సమస్యలు మరింత పెరిగే అవకాసం ఉంది.

జాతీయ ఆయుర్వేద దినోత్సవం 2౦22

అఖిల భారత ఆయుర్వేద సంస్థ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రామా కాంత్ యాదవ్ మాట్లాడుతూ ఆరోగ్యనియంత్రణ జీవన శైలి ఆయుహ్ ప్రమాణం పెంచడమే.ఆయుర్వేదం లక్ష్యం. దంతే రస్ సందర్భంగా ఆయుర్వేద మూల పురుషుదు భగవంతుడు ధన్వంతరి ని పూజించడం తో ప్రారంభ మౌతుంది ఆతరువాతే దీపావళి పండుగ జరుపుకుంటారు.అసలు ఆయుర్వేదానికి మనసంస్కృతికి సంబంధం ఉంది. ప్రపంచానికి ఔషదీయ విలువలను అందించిన ఘనకీర్తి మనదేశానిదే.  క్రమశిక్షణ గల జీవితానికి ఆధారం ఆయుర్వేదం. ఆయుర్వేదం అంటేనే ఆయుషు పెంచేది అని ఆర్ధం. ప్రపంచ వ్యాప్తంగా ఆయుర్వేదానికి ఆమోదం లభించింది.భారత ప్రభుత్వం ఆయుర్వేద వారోత్చవాలను నిర్వహించేందుకు సన్నద్ధం అవుతోంది. ఆయుర్వేద వారోత్చావాల యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఆయుర్వేదాన్ని బలోపేతం చేయడమే. ప్రాచుర్యం కల్పించేందుకు అయుష్ మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమ్మాన్ని చేపట్టింది.ఇందులో ఒక తీం ను ప్రకటించింది.అదే ప్రతిరోజూ ప్రతిఇంటా ఆయుర్వేదం చికిత్చ.అన్న అంశం ప్రకటించింది. ఆయుర్వేదం నేడు ప్రపంచవ్యాప్తంగా అంగీకరిస్తున్నారు.  దీనికి కారణం ఆయుర్వేదం నేడు ప్రపంచ వ్యాప్తంగా అంగీకరిస్తున్నారు.దీనికి కారణం ఆయుర్వేదం మానవాళికి వ్యక్తితో కాని రోగంతో కాదు రోగ నియంత్రణ కు మాత్రమే అన్నది వాస్తవం. వ్యక్తులు అనారోగ్యంతో ఉంటె శరీర పరిరక్షణ శరీరానికి బలం చేకూర్చడం. జీవన శక్తి కి బలం అందించడం ఆయుర్వేద చికిత్చలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది అదే ఆయుర్వేదంలో ఉంది అద్ఫే ఆయుర్వేదం బోధిస్తుంది కూడా.ఆయుర్వేద చికిత్చ విజ్ఞానం శరీరాని కి బలం చేకూర్చడమే దీనిద్వారా వ్యక్తి అనారోగ్యం పాలుకాడు..ఒకవేళ అనారోగ్యం పాలైనా శరీరానికి తీవ్ర నష్టం కలిగించరాదు.వారు ఆరోగ్యంగా ఉండాలి ఈ చికిత్చ పద్దతిలో ఆహారం తోపాటు విహారం అంటే యోగా సాధన,ప్రాణాయామం ,సూర్య నమస్కారం ఇతర పద్దతులు చేర్చారు. చికిత్చా పద్దథులలో మూలికలు,రాసాయనాలు. సూచిగా శుభ్రంగా చేసి తయారు చేస్తేనే ఔషదం ప్రమాణం పాటించినట్లు అవుతుంది.దీనిద్వారా పరిరక్షణ ప్రణాళిక ను బలోపేతం చేసేందుకు ఆయుర్వేద రసాయనం స్థాయి కీలక పాత్ర పోషిస్తుంది. దీనిద్వారా సంపూర్ణ ఆరోగ్యం పెంపొందించుకోవచ్చు.శరీరాన్ని ఇతర వ్యాధులు వైరస్ లు సంక్రమించకుండా రక్షణ కవచంలా ఆయుర్వేదం సురక్షచక్రం లా నిలుస్తుంది. అని నిపుణులు విశ్లేషిస్తున్నారు.ఆయుర్వేదం లో వాడే రసాయనం, పలు రకాల మొక్కల బెరడులు, వేర్లు, ఆకులు పూవులు,మూలికలు అన్నీ ఉంటాయి. అంతా ప్రకృతి కంగా ఆయుర్వేదం లోని పద్దతులను అనుసరించి ఆరోగ్య మూలాల పైన పూర్తి ప్రాకృతికంగా చర్య ప్రతిచర్య ల పై ఆధార పడిఉంటుంది. అందుకు ఆయుర్వేదం చికిత్చ్స పద్ధతి జీవన శైలి పై ఆధార పడి ఉన్న రోగాలను డయాబెటిస్ హై బిపి ఊబకాయం పై చాలా ప్రభావ వంతంగా పనిచేస్తుంది. ప్రతి ఇంటా ఆయుర్వేద మొక్కలు... గతం లో ఆయుర్వేదం మొక్కలు వాటి ఔశాదాల గురించి న అవగాహన చాలా తక్కువమందిలో మాత్రమే ఉంటుంది. కోరోనా విలయతాండవం చేస్తున్న సమయంలోకోరోనా ను నియంత్రించడం లో ఆయుర్వేదం దోహదం చేసింది రోగులు సత్వరం కొల్కునేందుకు ఆయుర్వేదం ఉపయోగపడింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చికిత్చ పద్ధతిపై పోటా పోటీ గా సాగింది.అంటే ఒకరకంగా చెప్పాలంటే పెద్ద యుద్ధమే జరిగింది అధిక సంఖ్యాకులు ప్రతి ఇంట్లో గిలోయ్, అలోవేరా, అశ్వగంధ,తులసి సుదర్శన మొక్కల ఇంట్లో కనిపిస్తాయి. అయుష్ మంత్రిత్వ శాఖ కృషి ఫలించింది... అయుష్ మంత్రిత్వ శాఖ ఆయుర్వేద చికిత్చ పద్దతిని పెంపొందించేందుకు ఆరు వారాలఆయుర్వేదం ఉత్చవాలను నిర్వహించే కార్యక్రమాన్ని తయారు చేసింది. ఇందుకోసం అనుభవజ్ఞులైన వైద్యుల చేత ఆయుర్వేదం పై అవగాహన కల్పించడం కోసం మొబైల్ ద్వారా ప్రచారం నిర్వహించేందుకు సిద్ధ మయ్యింది. ప్రజలకు అవగాహన కోసం షర్ట్ ఫిలిం మాధ్యమాన్ని ర్యాలీలు ప్రకటనలు వంటి కార్యక్రమాలు చేపట్టా లని నిర్ణయించారు..                 

వరల్డ్ బ్రెస్ట్ క్యాన్సర్ మంత్ ప్రత్యేక వ్యాసం!

వక్షోజాల పునర్నిర్మాణ సర్జరీ సురక్షితం! వయసు పెరుగుతున్న కొద్దీ స్త్రీలలో బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.౩౦ సంవత్సరాల లోపు స్త్రీలకు క్యాన్సర్ రావడం అరుదు.మొత్తం బ్రెస్ట్ క్యాన్సర్ కేసులలో ౩౦ ఏళ్ల లోపు వాళ్ళకు వచ్చే అవకాశం 1.5 శాతం మాత్రమే ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు.4౦ ఎళ్ళ లోపు స్త్రీలకు --217 మందిలో ఒకరికి మాత్రమే ఉంటుందని గణాంకాలు చెపుతున్నాయి.5౦ ఎల్లా వయస్సు ఉన్న వారికి 5౦ మందిలో ఒకరికి వస్తుంది అని నిపుణులు విశ్లేషించారు.85 ఏళ్ళు దాకా జీవించే స్త్రీలకు 8 మందిలో ఒకరికి మాత్రమే వచ్చే అవకాశం ఉందని నిపుణులు తమ పరిశోధనలలో వెల్లడించారు.సాధారణంగా ఈ క్రింది స్త్రీలకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు రిస్క్ ఫ్యాక్టర్ అధికంగా ఉంటాయి.సామాజికంగా ఆర్ధికంగా ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు.వృత్తి వ్యాపారాలు చేసే స్త్రీలు,అవివాహిత స్త్రీలు పిల్లలు కలగని స్త్రీలు వక్షోజంలో అసాధారణ లక్షణాలు కల స్త్రీ.నన్స్, ఆలస్యంగా పిల్లలు కలిగిన స్త్రీలు.ప్రసవం సమయంలో పాలు ఉత్పత్తి కాని స్త్రీలు.   బిడ్డలకు పాలు ఇవ్వని స్త్రీలు.చిన్నవయసులోనే రసజ్వల అంటే 12 ఏళ్ల లోపే రసజ్వల అయిన వాళ్ళలో వక్షోజాల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది.గర్భాశయం, జీర్ణాశయం, రేక్తం అందసయాలలో క్యాన్సర్ వచ్చి చికిత్చ తీసుకున్న వాళ్ళు.కొవ్వుపదార్ధాలు అధికంగా తినే స్థూల కాయం గల స్త్రీలు.దీర్ఘకాలం పాటు హార్మోన్లతో కూడుకున్న గర్భనిరోధక మాత్రలు వాడిన స్త్రీలు. వక్షోజాల క్యాన్సర్ బారిన పడచ్చు.అమ్మ,అమ్మమ్మ, అక్కాచెల్లెళ్ళు,కూతుళ్ళలో ఎవరికైనా వక్షోజాల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ కు సర్జరీ... మొదటి రెండవ దశలో ఉన్న బ్రెస్ట్ క్యాన్సర్ కు శస్త్ర్హచికిత్స్చ ద్వారా బ్రెస్ట్ లోపల ఉన్న కణితను తొలగించడం కాని అవసరమని భావించే బ్రెస్ట్ మొత్తాని తొలగించడం చేస్తారు. అది ఏవిధంగా ఉంటుంది.కణిత 2 సెంటిమీటర్లు లోపల ఉంటె లంపెక్టమి అనే శస్త్ర చికిత్చ ద్వారా లోపలి గడ్డను దాని చుట్టుపక్కల ఉండే కొద్దిపాటి ఆరోగ్యకర కణాలను తొలగించి తర్వాత ఆభాగానికి రేడియేషన్ తెరఫి అందిస్తారు. కణితి 2 సెంటిమీటర్ల నుండి 5 సేమిలు మధ్య ఉంటె కనితిని మాత్రమే తొలగించడం లేక బ్రెస్ట్ మొత్తాన్ని తొలగించే మాసేక్టమి అనే శస్త్ర చికిత్చ చేస్తారు కణితి 5 సేమీలు ఉంటె ఆపైన ఉంటె సాధారణ బ్రెస్ట్ మొత్తాన్ని తొలగిస్తారు.బ్రెస్ట్ క్యాన్సర్ మూడవాదశ లో బ్రెస్ట్ మొత్తాన్ని తొలగించడం తోపాటుగా శరీరం మొత్తం మీద పనిచేసే విధంగా హార్మోనల్ తెరఫి లేదా రెండిటినీ కలిపి ఇవచ్చు.నాల్గావదశలో క్యాన్సర్ కణాలు బ్రెస్ట్ నుండి ఇతర భాగాలకు విస్తరిస్తే అడితీవ్రమైనడిగా భావించవచ్చు. నయం చేసేందుకు వీలుకానిదిగా వైద్యులు పేర్కొన్నారు. నాల్గవ దశలో ఉన్న పేషంట్ కు కణితిని సర్జరీ ద్వారా రేడియేషన్ ద్వారా తొలగిస్తారు. దీనివల్ల రోగి జీవితకాలాని పొడిగించవచ్చు.హార్మోనల్ వాడేందుకు వీలుకానిరోగులకు కీమోతేరఫీ మాత్రమే వాడడం కుదురుతుంది.క్యాన్సరు ఎముకలలోకి వ్యాపిస్తే రేడియేషన్ వల్ల లాభం.నొప్పి వల్ల ఎముకలు విరిగి తే నొప్పికి విముక్తి కల్పించవచ్చు. సామాన్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్నాక మల్లె వచ్చేఅవకశాం ఉంది ట్యూమర్ హార్మోన్ కు స్పందిస్తుంది.ఇన్ని శస్త్ర చికిత్చలు జరిగిన తరువాత కూడా లాభం లేదనిపిస్తే చివరగా వక్షోజాల క్యాన్సర్ తోపోరాడుతున్న వారు బ్రెస్ట్ రీకన్స్త్రక్షన్ కు వెళ్ళడం సముచితమని ప్లాస్టిక్ సర్జన్లు సూచిస్తున్నారు.గుర్గావ్ కు చెందిన డాక్టర్ ఆదిత్య అగర్వాల్ మాట్లాడుతూ భారత్ లాంటి అభివృద్ధి చెందిన దేశాలాలో ఇంకా 1% మాత్రమే బ్రెస్ట్ రీకన్స్త్ ట్రక్షన్ పునర్నిర్మాణం గురించి అటు విద్యావంతులు నిరక్షారస్యులకు బ్రెస్ట్ పునర్నిర్మాణం రీ కన్స్ట్రక్షన్ గురించి చాలామందికి తెలియదు. కనీసం ఈ అంశం గురించి  అందరిముందూ మాట్లాదేన్దేందుకు సిగ్గు పడుతున్నారు.వారివారి వివాహా సంబంధాలు దేబ్బతింటా ఏమో అన్న అనుమానం భయం వారిని వెంటాడుతూ ఉందవచ్చని డాక్టర్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు.   వక్షోజాల్ క్యాన్సర్ తో పోరాడుతున్న సామాజికంగా,శారీరకంగా కొనసాగడం కష్టంగా మారుతుంది కారణం బ్రెస్ట్ పునర్నిర్మాణ సర్జరీపై అవగాహన లేకపోవడమే దీనిని పోస్ట్ మాస్టెక్టమి అంటే వక్షోజాలను తొలగించడం పునర్న్రిర్మాణం చేయడం మాత్రమే అని ఈ అంశంపై పెద్దేత్తున సదస్సు జరగడం ఇదే తోలిసారికవడం విశేషం.కింగ్ జార్జెస్ వైద్యకళా సాల లో జరిగిన రెండురోజుల సదస్సులో 2౦ కి పైగా ప్లాస్టిక్ సర్జన్లు పాల్గొన్నారని బ్రెస్ట్ క్యాన్సర్ పై అన్కాలజిస్ట్లు మాత్రమే పరిష్క రించగలరని పేర్కొన్నారు.వక్షోజాల పునర్నిర్మాణం వల్ల రెండురకాల్ లాభాలు ఉంటాయని అగర్వాల్ అన్నారు. ఊబాకయామ్తో బాధపడేవారికి టమ్మీ టక్ సర్జరీ మ్యన్దేటరీ పురుద్ధారణ చేయవచ్చని డాక్టర్ ఆదిత్య అగర్వాల్ అభిప్రాయ పాడారు.

కోవిడ్ XBB సబ్ వేరియంట్ ?!

వేవ్ నవంబర్ మధ్య లో 15,౦౦౦  గా  ఉండవచ్చు.నిపుణుల అంచనా! సింగపూర్ లో x b b సబ్ వేరియంట్  తీవ్రరూపం దాల్చేఅవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.స్థానికంగా అక్టోబర్ ౩ నుండి 9 వ తేదీవరకు 54 కేసులు నమోదు అయినట్లు వెల్లడించారు.XBB వైరస్ ఆనవాళ్ళు ఇప్పటికే 17  దేశాలలో ఉందని. ఆస్ట్రేలియా,డెన్మార్క్, భారత్, జపాన్ లో ఉందని చానల్ న్యూస్ ఆశియాలో వెల్లడించింది. సింగపూర్ లో ప్రస్తుతం కోవిడ్ 19 ఇన్ఫెక్షన్ x b b సబ్ వేరియంట్ ప్రభావం ఉందని నవంబర్ మధ్య నాటికి ప్రతిరోజూ 15,౦౦౦ కేసులు పెరగవచ్చని అంచనా గతంలో వచ్చిన వేవ్ ఇన్ఫెక్షన్ ఆధారంగా ఒక అంచనాకు వచ్చారని తెలుస్తోంది. అయితే సింగపూర్ లో సరిపడా ఆరోగ్య సంరక్షణ అందించగల సామర్ధ్యం ఉందని కోరోనా వైరస్ కేసులు పెరిగినా తట్టుకోగల శక్తి ఉందని అంటున్నారు నిపుణులు. సింగపూర్ xbb ప్రభావ వంతంగా ఉన్న వేరియంట్. అక్టోబర్ ౩ నుండి 9 వ తేదీ వరకు స్థానికంగా 5౩ కేసులు నమోదు అయ్యాయని xbb సబ్ వేరియంట్ చాలా ప్రభావ వంతమైనదని ఆరోగ్యశాఖ మంత్రి ఒంగ్ యే కుంగ్ విలేకరులకు వెల్లడించారు.నవంబర్ నాటికి మరింత తీవ్ర రూపం దాల్చ వచ్చని అన్నారు.చాలా త్వరిత గతిన విస్తరిస్తుందని తక్కువ కాలం ఉంటుందని ఒంగ్ అన్నారు. ప్రతిరోజూ సగటున 15,౦౦౦ కేసులు ఉండవచ్చనిఒంగ్ పెర్కొన్నార్రు.సింగపూర్ కరోనా సమయంలో వెనుకబడలేదని నియమ నిబంధనలు అమలు చేయాలా వద్ద అన్న విషయం ఇంకానిర్ణయించలేదనికోరోనా ప్యాండమిక్ 2౦2౦ నాటికి నియంత్రిన్చాలేదని దానిబారిన పడకుండా వ్యక్తి గత బాధ్యత తీసుకోవాలాని సింగపూర్ ప్రభుత్వం భావించిండి. మాస్క్ తప్పనిసరి ఇతర బద్రత చర్యలు అమలు చేయాలన్న అంశాన్ని తోసిపుచ్చారు. xbb ని నిశితంగా పరిసీలిస్తున్నాము అయితే మాస్క్ ధరించాలని సూచించారు. సమూహాలలో ఇళ్ళలోనూ మాస్క్ ధరించాలని సూచించారు. ఆరోగ్యంగా ఉన్న వారుసైతం ఇంటినుంచే పనిచేయాలని ఫ్లూలక్షనాలు ఉన్న వారు టెలి కన్సల్ టేషన్ ద్వారా సంప్రదించాలి. అక్టోబర్ 14 నాటికి సింగపూర్ లో 1,997,847 కేసులు 1,641 మరణాలు వీటికి సంబందించినవే అని పేర్కొన్నారు.           

వరల్డ్ ఆర్థరైటిస్ డే..

అర్తరైటిస్ వచ్చినప్పుడు 6 రకాల అపోహలు ఉన్నాయి. ఈ విషయం తెలుసుకోవడం అవసరం.నేడు ప్రపంచ వ్యాప్తంగా వరల్డ్ ఆర్తరైటిస్ డే సందర్భంగా కొన్ని అపోహ నమ్మకాల పై ఉన్న అంశాల పై అవగాహన వాస్తవాలను తెలిపేందుకు ఈ సదస్సులు   నిర్వహిస్తున్నారు. ఇతర అన్నిరకాల రోగాల లాగే కొన్ని అపోహలు ఉన్న్సాయని వాటిని గురించి తెలుసుకుందాం.ప్రతి సంవత్చరం ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ రెండవ వారం లో అర్తరైటిస్ డే ను నిర్వహిస్తారు. ఈ రోజు ప్రజలలో ఉండే ఎముకలకు నరాలకు సంబంధించి వచ్చే కొన్ని తీవ్రమైన పరిస్థితుల గురించి తెలుసుకుందాం. మొదటి అపోహ... అర్తరైటిస్ వృద్ధులలో మాత్రామే వస్తున్నది అపోహ నిజమా ఇందులో ఏది నిజం! వాస్తవం- ఆర్తరైటిస్ సహజంగా వృద్ధులలో తాకుండా వస్తుంది. అయితే కేవలం వృద్ధాప్యం లో మాత్రమే కాదు ఆర్తరైటిస్ ఏ వయసులో ఉన్న వారికైనా దీనిబారిన పడక తప్పదు రోమటైడ్ ఆర్తరైటిస్ ప్రమాదం ౩౦ సంవత్సరాల తరువాత వచ్చే అవకాశం ఉంది. రెండవ అపోహ... వాస్తవం-శరీరంలో ని జాయింట్స్ లలో నొప్పులు ముఖ్యంగా కీళ్ళలో జాయింట్స్ లో నొప్పులు అంటే ఆర్ధం  ఆర్తరైటిస్ వచ్చినట్లేనా?అన్నిరకాల జాయింట్లు అన్నిరకాలనొప్పులు ఆర్తరైటిస్ కాదు ముందు ముందు సుదీర్ఘ కాలం తరువాత మరింత జటిల మై పోతాయి. ముఖ్యంగా ఆకండరాలు జాయింట్లు గట్టిగా పట్టుకుపోతాయి ఆప్రాంతంలో నొప్పికి అనేకరకాల కారణాలు ఉంటాయి.టేన్టి  నాయిడ్స్,బశ్రిటిస్ లో చిన్నచిన్న దెబ్బలు ఉండి  ఉండవచ్చు. మూడవ అపోహ... ఎవరి కైతే ఆర్త్య్హరైటిస్ వస్తుందో వారు వ్యాయామం చేయకూడదా ?! వాస్తవం-వ్యాయామం సహజంగా చాలామంది సరైన వ్యాయామం చేయని వాళ్ళు  ఉంటారు. అంటే అస్సలు వ్యాయామం చేయకుండా ఉంటారో గౌట్ ఆర్తరైటిస్ ఉంటుందో తప్పకుండా డాక్టర్ సలహా తీసుకోవాలి. వ్యాయామం కీళ్ళు మోచిప్పలు శరీరంలోని ఇతర జాయింట్స్ లో పునరుత్తేజం ఇస్తుంది.పెళుసుగా గట్టిగా బిగుసుకు పోయిన జాయింట్స్ సమస్యలు ఉన్నవాళ్లు ఫిజియో సహకారంతో వ్యాయామం చేయాలి.ఎవరికైతే ఆర్తరైటిస్ వస్తుందో వారు ప్రతిరోజూ  వ్యాయామం చేయగలరు.దానివల్ల కాళ్ళ నొప్పులు కొంతమేర తగ్గుతాయి. అలా రోజూ వ్యాయామం చేయడం వల్ల శక్తి నిస్తుంది. చాలా బాగా నిద్ర పోగలరు. ఆరోజుంతా వారు పనులు చేసుకోగలుగుతారు. నాల్గవ అపోహ... కీళ్ళ నొప్పులు తగ్గాలంటే కోల్డ్ ప్యాక్,లేదా హాట్ ప్యాక్ మర్దన చేయాలా? వాస్తవం-ముఖ్యంగా కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు , లేదా శరీరంలో ఇతర శాస్త్రచికిత్చ చేసుకున్న వాళ్ళకు మోకాళ్ళ కీళ్ళజాయింట్స్ లో తీవ్రమైన నొప్పులు వస్తూ ఉంటాయి.అనొప్పి తగ్గించేందుకు కొందరు పాత పద్దతిలో కాపడం వేడినీటి కాపడం పెడుతూ ఉంటారు. దానివల్ల కొంతమేర నొప్పుల నుండి ఉపసమనం పొందవచ్చు . పాతకాలం నాటి రోజుల్లో వేడినీటిలో యూకలిప్టస్ ఆకులు వేసి స్నానం చేస్తే ఒంటినొప్పులు కీళ్ళ నొప్పులు తగ్గుతాయని నమ్మకం. ఆధునికంగా అభివృద్ధి చెందినా తరువాత   వేదినీటి కాపడం బదులు హట్ ప్యాక్,లేదా కోల్డ్ ప్యాక్ వాడడం వల్ల కాళ్ళలో శరీరంలో నొప్పులు కొంత మేర ఉపసమనం కలిగిస్తుందని నిపుణులు పేర్కొన్నారు. అయితే ప్రజలు వ్యాయామం చేయడానికి వేడినీటి కాపడం అదే హాట్ ప్యాక్ దీనిని హాట్ కంప్రిసే చేయవచ్చు.అప్పుడు కీళ్ళలో పెళుసుతనం లేదా గట్టిగాఉండడం పట్టేయడం వంటి సమస్యనుండి కొంత ఉపసమనం పొందవచ్చు.ఒకవేళ కీళ్ళ లో జాయింట్స్ లో వాపులు ఉన్నా తగ్గుతాయి. ఐదవ అపోహ ... కీళ్ళలో జాయింట్స్ లో గట్టిగా పెళుసుగా ఉండకుండా ఆపడం కష్టమా ? వాస్తవం- అన్నిరకాలుగా జాయింత్స్ కళ్ళు గట్టిగ పెళుసు గా వంగలేనిస్తితికి వచ్చినప్పుడు. వృద్ధులు లేదా ఇతరులు కాళ్ళ కీళ్ళ నొప్పులతో తీవ్ర ఇబ్బంది పడుతూ ఉంటారు.ముఖ్యంగా ఎముకలు అరిగిపోవడం. లేదా ఎముకలు మెత్తగా అయిపోవడం కీళ్ళుఅరిగిపోవడం, జాయింట్స్ కదలక పోవడం వంటిసమస్య వారిని వేదిస్తుంది.పెళుసుగా మారిపోయిన జాయింట్స్ ను ఏమి చేయగలం ఏమిచేయలేని స్థితిగా పేర్కొన్నారు.అది ఒక్కోసారి ప్రమాదకారి కావచ్చు. పెరుగుతున్న వయస్సు కారణంగా శరీరం పట్టుకోల్పోవడం మోకాళ్ళు ,మోచిప్పలు ఎముకలలో బలం సన్నగిల్లడం వంటి సమస్యలకు పెళుసు పట్టుకుపోవడాన్ని వృద్ధిచెందకుండా లేదా దీర్ఘకాలిక సమస్యగా కాకుండా నెమ్మదించే విధంగా ప్రమాదం గా మారకుండా ప్రయత్నం చేయవచ్చు. మోకాళ్ళ లో వచ్చే ఆస్టియో ఆర్తరాయిట్స్ పెరిగే అవకాశం ఉందని ముఖ్యంగా వారి పొడవుకు తగ్గ బరువు తగ్గించుకోగలిగితే మోకాళ్ళు కీళ్ళు గట్టిగా కాకుండా తగ్గించుకోవచ్చు.పొగతాగడం ,పొగాకు తీసుకోవడం, పెళుసుగా మారిపోకుండా జాగ్రత తీసుకోకుంటే ప్రమాదానికి దారితీస్తుంది. ఆరవ అపోహ... ఒక్కసారి గట్టిగా పెళుసుగా మారిపోతే ఆతరువాత ఏమి చేయడం సాధ్యం కదా ? వాస్తవం-ఆర్తరైటిస్ కు ఎటువంటి చికిత్చ లేదు ఒక్కోసారి డాక్టర్లు సైతం దీనికి ట్రీట్మెంట్ ఏమిటి అండి అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ఉంటారు.కొన్నిరకాల నిర్ధారణ పరీక్షల ఆధారంగా చికిత్చ పద్దతులు వేరు వేరుగా ఉంటాయి. చాలా రకాలుగా గట్టిగా పెళుసుగా మారిపోయిన వాటికి మందులు అందుబాటులో ఉంటాయి.ఈ వ్యాదిలక్షణాలను మాత్రమె తగ్గిస్తుంది పెళుసుగా వృద్ది చెందడాన్ని   కొంతమేర నిలువరించేందుకు సహకరిస్తుంది. దీనికి అనుగుణంగా జీవన శైలి లో కొంతమార్పు చేసుకుంటే ఆర్తరైటిస్ వృద్ధిని తగ్గించవచ్చు. సరైన బరువు కలిగి ఉండడం వల్ల పొగతాగడం మానివేయాలి ఆరోగ్యంగా ఉండేందుకు డాక్టర్ సలహా ప్రకారం పోషక ఆహారం తో పాటు సరైన సమయం లో నిద్ర పోవడం అవసరం. అని సూచిస్తున్నారు నిపుణులు. 

అంతర్జాతీయ బాలికా దినోత్సవం!

బాల్యం, కౌమారం,యవ్వనం దశలో కి చేరినప్పుడు బాలిక బాలురలలో శరీరంలో అనేక మార్పులు వస్తాయి.ఒక వయస్సు వచ్చేసరికి బాలురు,బాలికలలో హార్మోన్ విడుదల ప్రారంభమౌతుంది. హార్మోన్ పిట్యుట రీ గ్లాండ్ కు చేరి వెంటనే గ్లాండ్ రెండు హార్మోన్లను విడుదల చేస్తుంది.లూటినింగ్, ఫాలికల్ స్టిమ్యులేషన్ హార్మోన్స్ అది బాలికల ఒవేరియన్ ను చేరుతుంది. యుక్తవయస్సు రాగానే శరీరంలో మార్పులు వాస్తాయి బరువు పెరగడం, బాలికలకు వక్షోజాలు రావడం అంటేపెరగడం ఋతుస్రావం నెలసరి ప్రారంభమౌతుంది.శరీర మార్పులు మానసిక మార్పులకు దారితీస్తుంది. తల్లి తండ్రులు యుక్త వయస్సు వచ్చిన పిల్లలతో ఎలా వ్యవహరించాలో కొన్ని సూచనలు.. యుక్త వయస్సు వచ్చిన పిల్లలతో సరిగా వ్యవహరించక పోవడం తీవ్ర సమస్యలకు దారితీస్తుంది. ఒక్కోసారి వారితో దురుసుగా ప్రవర్తించడం వారిని నియంత్రించేందుకు ప్రయత్నించడం కొన్నిరకాల సమస్యలకు పిల్లలకు అవగాహన కల్పించడం లో ను పిల్లల ను వారిసమస్యలను అర్ధం చేసుకోక పోవడం లో వారి సమస్యకు ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం లో ఏమాత్రం తాత్సారం చేసిన పిల్లల మనో భావాలు దెబ్బతినడం వల్ల వచ్చే శారీరక మానసిక సమస్యలకు సమాధానం చెప్పగాలిగినప్పుడే పిల్లలు తల్లి తండ్రుల మధ్య సంబంధాలు బాగుంటాయి.ముఖ్యంగా బాలికలలో వచ్చే మార్పుల వల్ల వారిలో వచ్చే శారీరక మార్పులు సహజమే అని వక్షోజాలు పెరగడం సహజమే అని వారిలో రుతుశ్రావ సమస్యలు  వచ్చినప్పుడు తల్లి ఆమెతో చర్చించాలి వారు అసమస్య వచ్చినప్పుడు ఎలా ఉండాలో ఎలా ఆరోగ్యంగా ఉండాలో కూడా చెప్పడం తల్లి తండ్రుల బాధ్యత.ఇక మగపిల్లలో వచ్చే మార్పులు వస్తున్నపుడు వారిని గమనించడం ఇతర అంశాల కన్నా జీవితంలో ఎదురయ్యే సవాళ్లు,మానసికంగా ఎదురయ్యే సవాళ్లు లక్ష్యం దిశగా తీసుకోవాల్సిన నిర్ణయాలను ఒక మార్గదర్శిగా సామాజికంగా ఇతరులతో వ్యవహరించేతీరు పలు అంశాల పై పిల్లకు చెప్పడం అవసరం అప్పుడే పిల్లలు వక్రమార్గం లో కాక సక్రమైన మార్గం తండ్రి,తండ్రి అడుగుజాడల్లో నడవడానికి వీలుంది.     

పాండమిక్ మిక్ ముగిసింది..కోవిడ్ ఇంకా మిగిలే ఉంది?

శాస్త్రజ్ఞుల విశ్లేషణ... భయంకరమైన ప్యాండమిక్ ముగిసిందా ? కాని కోవిడ్ మాత్రం అలాగే ఉందని అంటున్నారు.శాస్త్రజ్ఞులు ప్రపంచంలోకోవిడ్ బాధితుల సంఖ్య కొనసాగుతోందని పేర్కొన్నారు.భయంకరమైన కోవిడ్19 మనల్ని భయపెట్టింది ప్రాణాలే హరించింది.కోవిడ్ 19ముగిసినట్లే అని శాస్త్రజ్ఞులు అంటునారు.తొలిసారిగా రెండు సంవత్సరాల ప్యాండమిక్ ప్రపంచంలో ప్రతి ఒక్కరి జీవితాన్ని ఎదో రూపం లో ప్రభావితం చేసిందని అనడం లో సందేహం లేదు.కాకుంటే ప్యాండమిక్ తీవ్రత తగ్గి ఉండవచ్చు. కోవిడ్ ఇంకా అలాగే ఉంటుందని ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలలో కోవిడ్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది.భారత్ లోకూడా కోవిడ్ ముప్పు పూర్తిగా తొలగిపోలేదు.   వ్యాధికి గల కారణాల పై ఇంకాపరిశోదనలు జరుగుతూనే ఉన్నాయి.కేసులు కోవిడ్ వ్యాప్తి కేసులు అమాంతం పెరగడం అమాంతం తగ్గిపోవడం అంచనాలను తలకిందు చేస్తూ కోవిడ్ రూపం మార్చుకోవడం దాని తీవ్రత ఎలాఉంటుందో కనీసం అంచనాలకూడా అందని ఘటనలు మనం గతంలో చూసాము.కేసులలో రకరకాల లక్షణాలు ఉంటూ ఉండడం తో ఏరకం కోవిడ్ గా నిర్దారించాలో వైరస్ వేటికి లొంగుతుందో అర్ధంకాక ఏ చికిత్చ చేయాలో డాక్టర్లకు సైతం పెద్ద సవాలుగా మారింది.   ఒక్కోసారి మనకు తెలీకుండానే మరణానికి తీసుకుపోతుంది.మనం కోరోనాతో సహజీవనం చేయాల్సిందే అని సర్దుకు పోవాల్సిందే అని అశోక్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ గౌతం మీనన్ అభిప్రాయ పడ్డారు.ప్రపంచం ఎప్పటికీ అత్యవసరంగా అప్రమత్తంగా ఉండాల్సిందే కోవిడ్ ప్రారంభ మైన నాటినుంచే కోవిడ్ భారిన పడుతున్న వారి సంఖ్య నిశితంగా పరిశీలించిన గౌతం మీనన్ రెండుసంవత్సరాలుగా పరిశీలించిన తరువాత కోవిడ్ అంతర్జాతీయంగా అత్యవసర పరిస్తితిని ప్రకటించిన విషయాన్ని మరచిపోరాదని ప్యాండమిక్ ముగిసిన కోవిడ్ ఇంకా ఉందని కోవిడ్ కూడా త్వరాలో ముగిసిపోవాలని ఆశాభావం వ్యక్తం చేసారు.ఇంకా కోవిడ్ అప్పుడప్పుడు హెచ్చరికలు పంపుతోందని ఎప్పుడు ఎలామారుతుందో చెప్పడం అంచనాకు అందని అంశంగా శాస్త్రజ్ఞులు అభిప్రాయ పడ్డారు.

నాగ్ పూర్ లో 5600 టి బి కేసులు మహిళలే ఎక్కువ నివేదిక వెల్లడి..

2,4౦౦ మంది రోగులలో 2౦-49 సంవత్సరాల వయస్సు ఉన్నవారిలో 44%కేసులు ఆరోగ్యంగా ఉండాల్సిన యువతీయువకులే ముఖ్యంగా గాలికాలుష్యం వల్ల తీవ్ర అనారోగ్యం పాలవుతున్నట్లు తెలుస్తోంది.గత 5 సంవత్సరాకుగా నాగ్ పూర్ నగరం 6౦౦౦ నుండి 5౦౦౦ మధ్య టి బి కేసులు ఉన్నట్లు నాగ్ పూర్ మెట్రో సిటి లో టి బి కేసులు నమోదుకావడంగమనించినట్లు అధికారులు తెలిపారు. టిబి రోగులకు చాలా అధికమోతాదు మందులను సంవత్సరం తీసుకుంటున్నారని తెలిపారు.నాగ్ పూర్ నగరంలో 5,657 కేసులునమోదు కాగా ఇంకా టిబి రోగులను స్క్రీనింగ్ లో గుర్తించినట్లు తెలిపారు. ఈ శిబిరాన్ని పోరా ఆరోగ్యశాఖ అధికారులు గుర్తించిన వారిలో 2,5౦౦ మందిస్త్రీలు ౩,114 మంది పురుషులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వివిధ ప్రాంతాలలో టి బి రోగుల ను చాతి ఊపిరితిత్తుల వ్యాధికి వాదేమందు లను సూపర్ స్పెషాలిటి ఆసుపత్రులు వైద్యకళా శాలలో జి హెచ్ ఎం సి స్త్రీ,పురుషుల కు ఒక పరిశోదన చేసింది ఈమేరకు 5౦% చికిత్చ చేస్తున్నట్లు వెల్లడించారు.నగరాలలో స్త్రీలు ఎక్కువగా టి బి బారిన పడుతున్నట్లు ఇది నగరాలలో 44% చేరిందని పేర్కొన్నారు. 2,4౦౦ రోగులలో 2౦ -49 సంవత్సరాల్ వయస్సు ఉన్నవారిలో 45% కేసులు ఉన్నాయని అందరిలోనూ ఉత్పాదకత సామార్ధ్యం ఉన్నవారే అని నిపుణులు పేర్కొన్నారు.ఎల్లప్పుడూ వాయుకాలుష్యం తో వచ్చే వ్యాధుల బారిన పడుతున్నట్లు తెలుస్తోంది. గత 5 సంవత్సరాలుగా 6౦౦౦ --5౦౦౦ మధ్య కేసులు నమోదుకావడం గమనించవచ్చు. అత్యంత ప్రభావవంతమైన టి బి వాడకం వల్ల సంవత్సరం తరువాత కోలుకుంటున్నారు. గత సంవత్సరం 6,6౦౦ రోగులను నగరంలో  కనుగొన్నారు. ఆసుపత్రిలో మరిన్ని కేసులు నమోదు అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రులలో అవుట్ పేషంట్ రోగులుగా నెలలు సంవత్సారాల తరబడి వస్తూనే ఉన్నారు. సంవత్సారాల తరబడి డ్రగ్ రేసిస్టెంట్... మల్టి డ్రగ్ రేసిస్టెంట్ ట్యూబక్లోసిస్ డ్రగ్ రేసిప్టివ్ మందుల వాడకం వల్ల చలాసున్నితంగా టి బి బ్యాక్టీరియా ఎం డి ఆర్ -టి బి ఇసోనిజిడ్,అర్ ఐ ఎఫ్ యమ్పిసిన్ మందులు డి ఎస్ టి బి రోగులు హార్బర్ టి బి ఐసోలేట్స్ అనుమానితులు టిబి రాకుండా మందులు ఇస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా పరిశోదన ఊపిరితిత్తుల వ్యాధి నిపుణులు విభాగం 19-౩9 సంవత్సరాల వయస్సు ఉన్నవారు 58% 19౦9 మందిరోగులు ఎం డి ఆర్ టి బి ఉన్నవారు ఉన్నారని కాగా ఎం డి ఆర్  టి బి లో 5౦% మరణాలు ఉన్నాయని ఇది 15 సంవత్సరాలుగా సాగుతోంది.ఈ రిపోర్ట్ 2౦౦ 7 -2౦ 22 స్త్రీలు సంఖ్య మరింత పెరగడం డి అర టి ఐ పురుషులను మించి 18 సంవత్సరాల లోపు మహిళలు 4౦% టి బి బారిన పడ్డట్లు సమాచారం. 2౦18-2౦22 తోపోలిస్తే 28% 2౦౦ 8 లో -12% ఉన్నట్లు పరిశోదన వివరాలలో పెర్కొన్నారు.మొత్తం మీద మహిళలు టి బి బారిన పడడం ఆందోళనకు గురిచేస్తోంది అని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.                                                                                           

నిపుణుల సమక్షంలో చేసే సర్జరీలు సురక్షితం!

ఏ సర్జరీ శస్త్ర చికిత్చ అయినా నిపుణుల సమశంలో చేసిన విజయవంత మౌతాయి.కింగ్ జార్జెస్ వైద్యకళా శాల లో నిర్వహించిన వైద్య కళాశాల లో రెండు రోజుల సదస్సులో పలు కీలక అంశాలపై నిపుణులు చర్చించారు. ముఖ్యంగా దీర్ఘ కాలిక అంశాల లో సర్జరీ తప్పనిసరి అంటే నిపుణుల సమక్షంలో ముఖ్యంగా డయాబెటి క్ ఫుట్,చేతి పక్షవాతం వంటి అంశాలు వక్షోజాల క్యాన్సర్ వంటి అంశాల పై సదస్సులో వక్తలు తమ అభిప్రాయాని స్పష్టం చేసారు. డయాబెటిక్ ఫుట్... డయాబెటిక్ ఫుట్  వల్లభయానికి గురిఅవుతున్నారని  మొత్తం కాలు తీసివేయాల్సి రావచ్చు అన్న విషయం లో చాలామందిలో భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయని అపోహలు అనుమానాలు ఉన్నాయని నిపుణులు పేర్కొన్నారు.వాటి నివృత్తికి కొన్ని సూచనలు చేసారు.డయాబెటిక్ ఫుట్ ను నివారించే ప్రయత్నం ఎలాతోలగిస్తారొ వివరించారు. ఈ అంశం పై కోయం బత్తూర్ కు చెందిన డాక్టర్ మధు పెరియ స్వామి మాట్లాడుతూ డయాబెటిక్ ఫుట్ ను గుర్తించిన వెంటనే వచ్చే అల్సర్ సర్జరీ వల్ల గాయం తీవ్రం కాదని రక్త ప్రసారం సమర్ధవంతంగా ఉంటుందని పెరియ స్వామి అన్నారు. డయాబెటిక్ ఫుట్ కు సంబందించిన సర్జరీ తమిళనాడులో చేస్తున్న విషయాన్ని పెరియ స్వామి తెలిపారు. శాశ్వత పక్షవాతం నుండి విముక్తి ... భారత్ కు చెందించిన ప్లాస్టిక్ సర్జన్ సంఘం అధ్యక్షుడు డాక్టర్ భండారీ బ్రాంకియల్ ఫ్లేక్సీస్ చేతి పక్షవాతం గురించి మాట్లాడారు.బండారీ మాట్లాడుతూ ఇందులో 5% రోడ్డు ప్రమాదాలలో ఉన్న వారే అని వారి చేయి పనిచేయకుండా పోవడం వల్లే బుజానికి గాయాలు అయితే నొప్పి నివారకు నొప్పి తగ్గించే మందులు వాడుతున్నారని కొన్ని సందర్భాలలో నిర్ణయాల జాప్యం కారణంగా శాశ్వతంగా పక్షవాతానికి గురై చేయి పనిచేయని పోస్ట్ పేషంట్ రికవరీ దానంతట అదే జరుగుతుంది అని నిర్లక్ష్యం చేయారాదని వెంటనే డాక్టర్ను సంప్రదించాలని డాక్టర్ భండారీ సూచించారు.సకాలంలో నిపుణులైన వైద్యులను సంప్రదించడం ద్వారా చేయి తిరిగి మరల పనిచేస్తుందని సర్జరీ చ్గేయాల్సి ఉంటుందని భండారీ తెలిపారు.     

మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్ వాడారో అంతే!

సిక్స్ ప్యాక్ బాడీ బిల్డింగ్ కోసం మీరు ఇంజక్షన్ వాడితే మీ ప్రాణాలు పోతాయి. వైద్యుల హెచ్చరిక.మీకందరాలు పెరగాలంటే రోజూ జిమ్ కు వెళ్తున్నారా కండ రాలు పెరగడానికి మీరు ఆహారం తీసుకుంటున్నారా. మీకండరాలు త్వరగా పెరగాలంటే మీరు డాక్టర్ సలహా లేకుండా మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్ విచ్చల విడిగా వాడారంటే మీప్రాణాలు గాలిలో కలిసిపోవడం ఖాయం అని హెచ్చరిస్తున్నారు కార్దియాలజిస్ట్లులు. ఈ అంశాన్ని గురించి ఆరోగ్య రంగ నిపుణులు మాట్లాడుతూ కొన్ని మందులు డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండా అమ్మరాదని.వైద్యుల సలహా సూచన మేరకు వైద్యుల పర్యవేక్షణలో మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్ వాడడం క్షేమదాయకమని సూచించారు. ఈ ఇంజక్షన్ వాడడం వల్ల శరీరంలో వచ్చే మార్పులలో వణుకు, గుండె దడ, కాలలు,ఎదోజరిగిందన్న ఆందోళన, గుండె నెమ్మదిగా కొట్టుకోవడం కంటి చూపు  మందగించడం చూపు కోల్పోవడం మరణించడం దానికి కారణం గుండెపోటు గా నిపుణులు నిర్ధారించారు. జిమ్ లో ఎక్కువగా పాల్గొనేవారు మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్ ద్వారా త్వరాగా సినిమా హీరోల్ల సిక్స్ ప్యాక్ కోసం కండరాలు పెంచి బాడీ బిల్డర్ గా తయారు కావాలని నేటి యువత చేస్తున్న ప్రయత్నం వికటిస్తోంది ఇంజక్షన్ అతిగా వాడితే మరణానికి దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.పూనాలో ఫే డి ఏ అధికారులు నిర్వహించిన దాడిలో 246 మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్ అధికారులు స్వాదీనం చేసుకున్నారు.ఎఫ్ డి ఏ అధికారు ఇంజక్షన్లను స్వాదీనం చేసుకోవడం ఈ సంవత్సరంలో మూడవసారని అధికారులు పేర్కొన్నారు. వారం క్రితం నుర్వహించిన దాడిలో పూనాకు చెందినా ఎఫ్ డి ఏ అధికారి కివసర్ తెలిపారు. ఈ ఘటన ను స్వర్ణ తే క్రైమ్ విభాగం లో కేసునమోదు చేసినట్లు తెలిపారు కాగా మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్ అసలు ధర 299 రూపాయలు కాగా 1౦౦౦ రూపాయాలు అంతకుమించి ఎక్కువ ధరకే మార్కెట్లో అక్రమంగా అమ్మకాలు సాగిస్తున్నట్లు అనుమతులు లేకుండా డాక్టర్ల సూచన ప్రిస్కేప్షణ్ లేకుండా యదేచ్చగా ఇంజక్షన్ అమ్మకాలు సాగించడాన్ని అధికారులు గుర్తించారు. స్వాదీనం చేసుకున్న మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్ విలువ దాదాపు 1.7౦ లక్షలు ఉంటుందని కివాసర్ తెలిపారు. ఈ ఇంజక్షన్ ను ప్రతిరోజూ వాడితే మత్తుగా ఉంటుందని భయంకరమైన  మానసిక అశాంతి ఎదో ఆందోళన, భయం వణుకు ఒక్కోసారి మూర్చ రక్తప్రసారంలో మార్పులు హెచ్చుతగ్గులు కంటి చూపు కోల్పోవడం ఒక్కోసారి తీవ్రంగా పరిణమించి మరణానికి దారితీస్తుంది అని హెచ్చరించారు. ఇదే అంశం పై మణిపాల్ ఆసుపత్రికి చెందిన కార్దియలజిస్ట్ డాక్టర్ అభిజిత్ జోషి మాట్లాడుతూ అత్యవసర సమయంలో అంటే ట్రోమా సర్జరీలలో గుండెను సాధారణ స్థితికి తెచ్చేందుకు ఈ మందు ఇంజక్షన్ వాడతారని గుండె వేగం అతిగా కొట్టుకోవడం పల్స్ పడిపోయిన అత్యవసర విభాగంలో చేర్చాల్సి ఉంటుంది.మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్ ఇతర రాష్ట్రాల నుండి చట్ట వ్యతిరేకంగా విక్రయిస్తున్నారని చట్ట వ్యతిరేకం గా ఇంజక్షన్లు అమ్మే వారిపై ఖటిన చర్యలు తీసుకుంటామని ఎఫ్ డి ఏ అధికారులు హెచ్ చర్చించారు.           

సురక్షితమైన,ప్రభావ వంతమైన నాణ్యమైన రక్తం అవసరం...

2౦21 గణాంకాల ప్రకారం రక్తం డిమాండ్- పంపిణీ మధ్య 1.46 --1.2 5 యూనిట్ల వ్యత్యాసం ఉంది. మనదేశం లో రక్త దానం చేసే అర్హత ఉన్న కుటుంబాలు దాదాపు 5౦౦ మిలియన్లకు పైగానే రక్తదాతలు ఉన్నట్లు సమాచారం.రక్తదానం ఆరోగ్య సంరక్షణ లో అత్యంత కీలకం రక్తదానం కేవలం రక్త మార్పిడి చేయడం అన్ని అనారోగ్య సమస్యలకు ఒక ముందడుగుగా భావించవచ్చు.రక్తం కొన్ని సందర్భాలలో అంటే చికిత్చ కు శస్త్ర చికిత్చ కు అత్యవసరం మనకు జీవితాన్ని ఇస్తుంది.జీవన ప్రమాణాన్ని పెంచుతుంది. రకరకాల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు,అత్యవసర సమయంలో అంటే అత్యవసర శస్త్ర చికిత్చ సమయంలో ఎదురయ్యే శవాళ్ళను అధిగమించడానికి అలాగే గర్భవతులు గా ఉన్నప్పుడు ప్రసవం సమయంలో వచ్చే వివిదరకాల సమస్యలు పిల్లలలో వచ్చే రక్త హీనత,ట్రోమా సమయంలో ముఖ్యంగా రోడ్డు ప్రమాదం లో క్యాన్సర్ సర్జరీల సమయంలో సమర్ధవంత మైన మెడికల్ మేనేజ్ మెంట్ రక్త సంబంధిత సమస్యలు సమతుల్యం లోపించినప్పుడు రోగికి రక్తం ఎక్కించడం లేదా ట్రాస్ ఫ్యుషణ్ చేయడం అత్యవసరం.2౦21 గణాంకాల ప్రకారం రక్తం డిమాండ్-పంపిణి మధ్య వ్యత్యాసం 1.46 --1.25 గా ఉంది. మనదేశం లో రక్తదానం చేయగల అర్హులైన ఆరోగ్యవంతమైన వ్యక్తులు 5౦౦ మిలియన్లకు పైగానే ఉన్నారు. రక్తం సురక్షితం... మన దేశం లో దురదృష్ట వశాత్తు చాలామంది ప్రజలకు రక్త మార్పిడి సమయానికి జరగడం లేదు. అదీ సురక్షితమైన సరైన స్క్రీనింగ్ చేసిన రక్తం లభించక పోవడం వల్ల చాలామంది మరణించిన దాఖలాలు ఉన్నాయనేది వాస్తవం. అదీకాక రక్త మార్పిడి తరువాత ఇన్ఫెక్షన్లు వస్తూ ఉండడం తో సురక్షిత మైన రక్తం కదా అన్నానుమనాలు వస్తున్నాయి.ముఖ్యంగా తలసీమియా రోగులకు ఎక్కువసార్లు రక్తం ఎక్కించాల్సిన అవసరం వచ్చినప్పుడు రక్తం బ్లడ్ బ్యాక్ లో అందక రక్త దాతలు దొరకక అటు తల్లి తండ్రులు ఇటు తలసీమియా వ్యాధి గ్రస్తులు తీవ్ర ఇబ్బందులు పడడం మనం చూసాము ఈ విషయం లో తలసేమియా సంస్థ అవగాహన సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తోంది రోగులను ఆదుకునే ప్రయత్నంచేస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ రక్త దాతలు అందరూ స్క్రీనింగ్ చేయాలని హెచ్ ఐ వి, హెపటైటిస్ బి, హేపటైటిస్ సి, సిప్లిస్, ఇన్ఫెక్షన్లు ఉన్నవారి రక్తం వినియోగిస్తే కొన్నిరాకల సమస్యలు తప్పవని  స్క్రీనింగ్ లో ఇన్ఫెక్షన్ లేని దాతల రక్తం మాత్రమే వినియోగించడం  దానికే ప్రాధాన్యత ఇవ్వాలని అన్నిరకాలుగా సురక్షితం అనిపెర్కొన్నారు.భారత్ లో సేరాలజికల్ స్క్రీనింగ్ తప్పనిసరి అని అందులో హెపటైటిస్ బి, వైరస్ హెచ్ బివి,హెపటైటిస్ సి, వైరస్ హెచ్ సి వి ,హెచ్ ఐ వి,కొన్ని కొన్ని ఇన్ఫెక్షన్లు కొంతకాలమే ఉంటాయి.స్క్రీనింగ్ లో కొన్నికొన్ని సార్లు నెగెటివ్ రావచ్చు. కొత్త కొత్త వేరియంట్లు పెరగవచ్చు.ఎవరైతే వ్యక్తి రక్తం తీసుకుంటారో టి టి ఐ ఎస్ పెరిగే అవకాశం ఉంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.అత్యవసరంగా ప్రమాణాలకు అనుగుణంగా స్క్రీనింగ్ చేయడం అవసరం . బ్లడ్ స్క్రీనింగ్ తప్పనిసరి ... ఏ షియన్ అసోసిఎషన్ ఆఫ్ ట్రాన్స్ ఫ్యుషణ్ మెడిసిన్ ప్రతిఒక్కరు దాతలు న్యుక్లిక్ ఆసిడ్ టెస్టింగ్ ను ఆయా బ్లడ్ బ్యాకులలో తప్పనిసరిగా చేయాలి. దీనివల్ల ప్రతివ్యక్తిలో దేశంలోని 9౦,౦౦౦ కొత్త ఇన్ఫెక్షన్లు నివారించవచ్చు.న్యూ క్లిక్ ఆసిడ్ ఏమ్ప్లిఫికేషణ్ టెస్ట్ రక్తం సురక్షితం గా ఉండేందుకు దోహదం చేస్తుంది.ఉన్నత ప్రమాణాలు సాధించినట్లు అవుతుంది. దీనివల్ల గణనీయంగా హెపటైటిస్ బి,సి హెచ్ ఐ వి ,న్యూక్లియర్ ఆసిడ్సాంకేతికత తో వైరస్ ను గుర్తించవచ్చు.రక్తమార్పిడిలో వచ్చే ప్రమాదాన్ని గుర్తించవచ్చు.న్యుక్లిక్ ఆసిడ్ టెస్ట్ ను కేవలం భారత  దేశంలో మాత్రమే అనుమతించింది.చాలా అత్యంత ప్రభావ వంతమైన సరైన సమయంలో పి సి అర సాంకేతికతను వ్యక్తి గత దాతలు చేసుకోవచ్చు. ముందుకు ఎలావేళ్ళాలి.... సురక్షితమైన ప్రభావ వంతమైన నాణ్యమైన రక్తం ఉత్పత్తులతోపాటు సమర్ధవంతమైన సమన్వయం రక్త నిధి బ్యాకులు నిర్వాహకులు హక్కుదారులు ఆరోగ్య సౌకర్యాలు కల్పించేందుకు ఉత్తమ సాంకేతికత పరిజ్ఞానం అందిపుచ్చుకోవడం ద్వారా దాయాజ్ఞాస్టిక్ రంగం,లో ప్రమాణాలు పాటించడం ద్వారా మాత్రమే సురశితమైన రక్తం అందించగలం.