మే 23న అక్కినేని అభిమానులకు అసలైన పండగ!
అక్కినేని అభిమానులతో పాటు, తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న సినిమాల్లో 'మనం' (Manam) ఒకటి. అక్కినేని త్రయం నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య నటించిన ఈ సినిమా 2014 మే 23న విడుదలై ప్రేక్షకులను కట్టిపడేసింది. పదేళ్ల తర్వాత ఇప్పుడు ఈ క్లాసిక్ సినిమా మరోసారి థియేటర్లలో అలరించనుంది.