కాణిపాకం దేవస్థానంలో అన్నప్రసాద భవనం ప్రారంభించిన మంత్రి ఆనం
కాణిపాకం దేవస్థానంలో వినాయక చవితి పర్వదినం రోజున నూతన అన్న ప్రసాద భవనాన్ని మంత్రి ఆనం రామనారాయణరెడడి ప్రారంభించారు పూతలపట్టు ఎమ్మెల్యే కిలికిరి మురళీమోహన్, దేవాదాయ శాఖ కమిషనర్ కే. రామచంద్ర మోహన్, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, స్థానిక ప్రజా ప్రతినిధులు, దేవాదాయ శాఖ అధికారులు,ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.