English | Telugu
నయనతార ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'అనామిక'. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించాడు. ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం నిన్న హైదరాబాదులో జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు మాట్లాడుతూ...
సూర్య, సమంత జంటగా నటిస్తున్న తాజా తమిళ చిత్రం "అంజాన్". ఈ చిత్రాన్ని తెలుగులో "సికిందర్" పేరుతో డబ్బింగ్ చేసి విడుదల చేయనున్నారు. లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ....
కమల్ హాసన్ కూతురు అంటే ఇలాగే ఉండాలి అనే విధంగా తన తండ్రి పేరును మరింత పెంచేస్తున్న హీరోయిన్ శృతిహాసన్. ప్రస్తుతం ఈ అమ్మడు నటించిన అన్ని చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్టవుతున్నాయి.
ఈ మధ్య స్టార్ హీరోల సినిమాలకు ఎవరో ఒక హీరో వాయిస్ ఓవర్ ఇవ్వడం సర్వసాధారణం అయ్యింది. జల్సా, బాద్ షా, మర్యాద రామన్న.. తాజాగా రేసుగుర్రం చిత్రాలకి హీరోలు వాయిస్ ఓవర్ అందిస్తూ వస్తున్నారు. ఇదే పద్ధతిని దర్శకుడు వైవియస్ చౌదరి కూడా వాడుకున్నారు.
రాజీవ్ సాలూరి, మధురాక్షి, మౌనిక హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం "ఓరి... దేవుడోయ్". ఈ చిత్ర పాటల సీడీని హైదరాబాదులో ఇటీవలే సూపర్ స్టార్ కృష్ణ ఆవిష్కరించి, తొలి సీడీని డి.రామానాయుడుకి అందించారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ...
ఏదైనా వివాహం జరిగితే... వివాహానికి బహుమతులను తీసుకెళ్లడం అందరూ చేస్తారు. ఏదైనా గిఫ్టులను, పూల బొకేలను పెళ్లి జంటకు అందజేయడం అందరూ చేస్తుంటారు. కానీ చిన్మయి మాత్రం కొంచెం కొత్తగా, సమాజం కోసం ఆలోచిస్తుంది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే...
"గబ్బర్ సింగ్" చిత్రంతో లక్కీ హీరోయిన్ గా మారిన శృతిహాసన్ ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ భాష చిత్రాలతో బిజీగా ఉంది. శృతిహాసన్ ఇటీవలే మణిరత్నం సినిమాలో మహేష్ సరసన హీరోయిన్ గా ఎంపిక అయ్యింది.
"గజిని", "యముడు" వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ నటుడు సూర్యకి ఇటీవలే "అంజాన్" చిత్ర షూటింగ్ సమయంలో గాయాలయ్యాయని వార్తలు వచ్చాయి.
"రామయ్య వస్తావయ్యా" తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్నచిత్రం "రభస". ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ మణికొండలోని గంధర్వ మహల్ లో జరుగుతోంది. ఎన్టీఆర్, సమంత ఇందులో పాల్గొంటున్నారు. ఇటీవలే దర్శకుడి అనారోగ్యం కారణంగా షూటింగ్ ఆపేసారు.
అల్లు అర్జున్, శృతిహాసన్ జంటగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.
"లవ్లీ"తో తెలుగు ప్రేక్షకులను అలరించిన హీరోయిన్ శాన్వి ప్రస్తుతం కన్నడ వైపు అడుగులు వేస్తుంది. తెలుగులో నాని, నిత్యా మీనన్ జంటగా నటించిన "అలా మొదలైంది" చిత్రాన్ని కన్నడలో రీమేక్ చేస్తున్నారు.
అఖిల్ కార్తీక్, శ్రీతేజ, హుదుషా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం "తీయని కలవో". బలమూరి రామమోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శివాజీ యు. దర్శకత్వం వహిస్తున్నాడు. రవీంద్రప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్ర పాటలు ఇటీవలే హైదరాబాదులో విడుదలయ్యాయి.
సందీప్, సిద్ధార్థ వర్మ, హరీష్, రవి, విష్ణుప్రియ, అంజనా దేశ్ పాండే, హారిక, కృతిక నాయకనాయికలుగా తెరకెక్కుతున్న చిత్రం "నేను నా ఫ్రెండ్స్".
పైన బట్ట... కింద పొట్ట... ఆయన వయసుకు, మనసుకు అసలు తేడా లేదు. కానీ సినిమా ఇండస్ట్రీలో ఈయన రేంజే వేరు. ఈ వయసులో కూడా ఆయన హీరో అంటే ఎవరైనా నమ్ముతారా? "గబ్బర్ సింగ్" లో పవన్ కళ్యాణ్ చెప్పిన "నాక్కొంచెం తిక్కుంది... దానికో లెక్కుంది"
అల్లు అర్జున్ "రేసుగుర్రం" రోజు రోజుకో రికార్డులు సృష్టిస్తుంది. విడుదలైన రోజు నుండి ఇప్పటివరకు అన్ని చోట్ల కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఓవర్ సీస్ లో కూడా భారీ కలెక్షన్లను వసూలు చేస్తుంది. పవన్ కళ్యాణ్ తర్వాత ఓవర్ సీస్ లో మిలియన్ క్లబ్ లోకి చేరిన రెండో మెగా హీరో బన్నీ.