English | Telugu
కేసీఆర్ ప్రభుత్వ తీరుపై ఆర్టీసీ కార్మికులు, ట్రేడ్ యూనియన్ నాయకులు, విపక్షాలు మండిపడుతున్నాయి. ఆర్టీసీ ఆస్తులను ప్రభుత్వం దోచుకోవాలని ప్రయత్నిస్తోందని...
హుజూర్నగర్ ఉపఎన్నిక టీఆర్ఎస్లో గుబులురేపుతోంది. పార్టీ నివేదికలు, సర్వేల్లో టీఆర్ఎస్ పరిస్థితి ఏమాత్రం ఆశాజనంగా లేదని తేలడంతో అధిష్టానం ఆందోళనకు గురవుతోంది.
ఆరునూరైనాసరే ఆర్టీసీని మాత్రం ప్రభుత్వంలో విలీనంచేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఆర్టీసీ సమ్మెపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన కేసీఆర్...
సాయంత్రం ఆరు గంటలకు ఏమి జరగబోతోంది అని అందరిలో టెన్షన్ నెలకొంది.యూనియన్ల ఉచ్చులో పడి ఉద్యోగా లు పోగొట్టుకోవద్దని ఆర్టీసీ కార్మికులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హెచ్చరించారు.
వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డితో పాటు ఆయన అనుచరుడు శ్రీకాంత్రెడ్డిపై నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. లేఅవుట్కు అనుమతి ఇవ్వలేదన్న కారణంతో కోటంరెడ్డి...
ఆర్టీసీ చర్చలు విఫలం కావడంతోటి ఆర్టీసీ సమ్మే మరింత ఉధృక్తం చేయనుంది తెలంగాణ ఆర్టీసీ జేఏసీ. ఎక్కడి బస్సులను అక్కడే నిలిపిసేందుకు చర్యలు చేపట్టేందుకు నిర్ణయాలు తీసుకున్నారు...
ఆర్టీసీ కార్మికులు సమ్మె తెలంగాణలో ప్రైవేటు వాహన యజమానులకు కాసుల పంట పండిస్తోంది. అసలు చార్జీలకు అధికంగా ఎన్నో రెట్లు ఎక్కువ సొమ్మును ప్రయాణికుల నుంచి వసూలు చేస్తూ...
అసోసియేటెడ్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీకి చెందిన నిధులను రవిప్రకాష్ గోల్ మాల్ చేసినట్లు అలంద మీడియా పోలీసులకు ఫిర్యాదు చేసింది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తో పాటు షేర్ హోల్డర్స్...
ప్రధానమంత్రి మోదీతో కేసీఆర్ సమావేశం దాదాపు యాభై నిమిషాల పాటు సాగింది. ఇరవై మూడు అంశాలకు సంబంధించిన లెక్కల్ని ప్రధానికి ఆయన అందించారు.
నవరాత్రుల సందర్భంగా వైసీపీ ఎంఎల్ఏ రోజా కనక దుర్గ అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. అమ్మవారి దయతో వర్షాలు బాగా పడి రాష్ట్రం లోని ప్రాజెక్టులన్నీ కళకళలాడుతున్నాయని...
పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తర్వాత సైలెంట్ అయిన మాజీ ఎంపీ కవిత మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. నిజామాబాద్ లోక్ సభ ఎన్నికల్లో ఊహించని పరాజయాన్ని ఎదుర్కొన్న కవిత ఒక్కసారిగా...
ప్రస్తుతం విశాఖ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొందరు నేతలు అతి ధోరణి వల్ల వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. మొన్నటి ఎన్నికల ముందు అవంతి శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీని వీడి...
తెలంగాణ ఆర్టీసీ సమ్మే కారణంగా హైదరాబాద్ లోని సిటీ బస్సులు కూడా అర్ధరాత్రి నుంచి నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా మెట్రో ట్రైన్ లు తెల్లవారుజామున...
మాజీ మంత్రి దేవినేని ఉమా విజయవాడ మీడియాతో మాట్లాడుతూ ఇంద్రకీలాద్రి విషయంలో వైయస్ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సమాజానికి ఏమి సందేశం ఇవ్వబోతున్నారని...
ఇటీవలే హుజూర్ నగర్ ఉప ఎన్నికల పోలింగ్ విషయం పెద్ద హాట్ టాపిక్ గా మారింది. హుజూర్ నగర్ ఉప ఎన్నికల పోలింగ్ కు రెండు వారాల ముందు ఎన్నికల సంఘం టీఆర్ఎస్ కు ఎదురుకోలేని...