English | Telugu
తెలంగాణా ప్రభుత్వ లెక్చరర్ల ఫోరం అధ్యక్షుడు మధుసూదన్ ను ఏసీబీ చుట్టుముట్టింది. ఇంటర్ బోర్డులో అక్రమాల విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మధుసూదన్ కు ఆదాయానికి మించిన...
ఆగస్ట్ ఫీవర్ అంటూ నిన్న మొన్నటి దాకా బాబు విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు టీడీపీ నేతలు వైసీపీ బాట పట్టబోతున్నారనే వాదనలు తెగ హడావిడి సృష్టించాయి.
మాజీ ఎంపీ హర్ష కుమార్ నెంబర్ 93 తో ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు. గోదావరిలో కచ్చులూరు దగ్గర మునిగిన బోటులో ఉన్నది డెబ్బై మూడు మంది అని అధికారులు చెప్పారు కాని...
తెలంగాణలో తీసుకొచ్చిన చట్టాలలో కొన్ని మార్పులు చేపట్టాలని నిర్ణయించుకున్న సంగతి మనందరికి తెలిసిందే. ఐదు సంవత్సరాల క్రితం తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్ ఐపాస్...
ఈఎస్ఐ స్కామ్ విషయంపై రోజు రోజుకు చర్చలు కొనసాగుతున్నాయి.నేడు ఏసిబి కోర్టులో ఈఎస్ఐ స్కామ్ కేసు విచారణ జరగనుంది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన ఎనిమిది మంది నిందితులను...
హామీలు ఎన్నోఇస్తుంటారు కానీ రాను రాను వాటి బకాయిలు చెల్లించడంలో మాత్రం ప్రభుత్వం నిర్లక్షం వహిస్తోంది. ఉపాధి హామీ పథకం బకాయిల క్రింద కేంద్ర ప్రభుత్వ నిధులు ఇచ్చినా వాటిని కూలీలకు...
బంగాళాఖతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రం అంతటా భారీ వర్షాలతో అల్లకల్లోలంను సృష్టిస్తున్నాయి. ఎడతెరుపు లేకుండా కురుస్తున్న వర్షాలు ఉపశమనం ఇస్తున్నాయి ...
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సైరన్ మోగనుంది. ఈ అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోనున్నాయి. తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీతో ప్రభుత్వం తరపున...
హుజూర్ నగర్ బైపోల్ వార్ గట్టిగా నడుస్తోంది, బరిలో నిలిచే అభ్యర్థులు ఫైనలయ్యారు. చేరికలపై పార్టీలు ఫోకస్ పెట్టడంతో రాజకీయ వేడి మరింత పెరిగింది.
సూర్యపేట జిల్లాకి చెందిన హుజూర్ నగర్ నిన్న మెన్నటి దాకా ఎవరికి తెలీదు. కానీ హుజూర్ నగర్ ఉప ఎన్నికల ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
బంగారం అంటే ప్రీతి ఉండని వారు ఎవ్వరూ ఉండరు. ఇటీవలే తారా స్థాయికి చేరిన బంగారం ధరలు చూసి అమ్మో అని గుండెల మీద చెయ్యి వేసుకున్నారు ప్రజలు. బంగారం కొనుగోలుదారులకు...
బీజేపీ మళ్ళీ కొత్త వ్యూహం అలోచించబోతోందా అనే ఆలోచనలు అందరిలో వస్తున్నాయి. లోక్ సభ ఎన్నికల ముందే బెంగాల్ పై బిజెపి ఓ కన్నేసిందని, మమత పార్టీని మట్టికరిపించాలని...
కచ్చులూరు వద్ద గోదావరిలో బోటు మునిగిన ఘటన జరిగి దెగ్గర దెగ్గరగా నెల కావోస్తున్న బోటు మాత్రం ఇంకా బయటకు రాలేదు. గోదావరి తీరం వద్ద బోటు వెలికితీత పనులు తాత్కాలికంగా నిలిచిపోయాయి.
ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఇంకా వేతనాల కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. గురువారం కొందరికే జమ కాగా, ఇంకా ఎనభై వేల మందికి పెండింగ్ లో ఉన్నాయి.
హుజూర్ నగర్ బైపోల్ వార్ గట్టిగా నడుస్తోంది, బరిలో నిలిచే అభ్యర్థులు ఫైనలయ్యారు. చేరికలపై పార్టీలు ఫోకస్ పెట్టడంతో రాజకీయ వేడి మరింత పెరిగింది. గ్రామస్థాయిలో అటు నుంచి ఇటు...