English | Telugu
కచ్చులూరు వద్ద గోదావరిలో బోటు మునిగిన ఘటన జరిగి దెగ్గర దెగ్గరగా నెల కావోస్తున్న బోటు మాత్రం ఇంకా బయటకు రాలేదు. గోదావరి తీరం వద్ద బోటు వెలికితీత పనులు తాత్కాలికంగా నిలిచిపోయాయి.
ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఇంకా వేతనాల కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. గురువారం కొందరికే జమ కాగా, ఇంకా ఎనభై వేల మందికి పెండింగ్ లో ఉన్నాయి.
హుజూర్ నగర్ బైపోల్ వార్ గట్టిగా నడుస్తోంది, బరిలో నిలిచే అభ్యర్థులు ఫైనలయ్యారు. చేరికలపై పార్టీలు ఫోకస్ పెట్టడంతో రాజకీయ వేడి మరింత పెరిగింది. గ్రామస్థాయిలో అటు నుంచి ఇటు...
ఏపీలో నిన్న మెన్నటి దాకా హల్ చల్ చేసిన పోలవరం రివర్స్ టెండరింగ్ సంగతి మనందరికి తెలిసిందే .ఆంధ్రప్రదేశ్ కు జీవ నాడి వంటి పోలవరం సాగు నీటి ప్రాజెక్టుపై బిజెపి దృష్టి పెట్టింది. పోలవరం వ్యవహారంలో...
ఈఎస్ఐ స్కామ్లో తవ్వేకొద్దీ అక్రమాలు బయటపడుతూనే ఉన్నాయి. కేసు దర్యాప్తును మరింత స్పీడప్ చేసిన ఏసీబీ.... ఇప్పటివరకు 8మందిని అరెస్ట్చేసి... వంద మందిని ప్రశ్నించింది.
మీడియాతో మాట్లాడిన టిడిపి లీడర్ కొల్లు రవీంద్ర వైసిపి పాలనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మాట తప్పను, మడమ తిప్పను అని మాటలు చెప్పే జగన్ మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యపాన నిషేధం...
అక్టోబర్ చివరి నాటికి మార్కెట్ కమిటీలను నియమించాలని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. క్యాంప్ ఆఫీస్లో మార్కెటింగ్ అండ్ సహకారశాఖలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన జగన్...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హస్తిన బాట పట్టారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను రాబట్టుకోవడమే లక్ష్యంగా ఢిల్లీ వెళ్లిన కేసీఆర్.... తెలంగాణ సమస్యలను, అవసరాలను ప్రధాని నరేంద్రమోడీ...
హుజూర్ నగర్ ఉప పోరులో కీలక ప్రక్రియ ముగిసింది. ఫైనల్ గా బరిలో నిలిచిందెవరో తేలిపోయింది. నిజామాబాద్ ను తలపించేలా పోటాపోటీగా పెద్దఎత్తున నామినేషన్లు దాఖలైనా, స్క్రూటినీ...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కనిపిస్తే చాలు,మాట్లాడితే చాలు అని ఎంతో మంది ఎదురుచూస్తుంటారు. అలాంటిది సడన్ గా పది రోజుల నుంచి ఆయన ఉనికే లేకుండా పోయింది.పవన్ కళ్యాణ్ వెన్నెనొప్పితో బాధపడుతున్నారనే...
కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి కోర్టులో కష్టాలు కొనసాగుతున్నాయి. చిదంబరం బెయిల్ పిటిషన్ ను సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం తోసిపుచ్చింది. జ్యుడిషియల్ కస్టడీని అక్టోబర్ పదిహేడు వరకు పొడిగించింది..
విశాఖ జిల్లా వైసీపీలో విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నేతల మధ్య నివురుగప్పిన నిప్పులా మండుతోన్న మంటలు ఒక్కసారిగా భగ్గుమంటున్నాయి. ముఖ్యంగా టూరిజం మంత్రి అవంతి శ్రీనివాస్ కేంద్రంగా...
మరో కొత్త పథకానికి జగన్ రూపకల్పన... ఈసారి 25లక్షల మందికి లబ్ది...
కేసీఆర్ ప్రధానిని కలిసిన మర్నాడే ఏపీ సీఎం జగన్ ఢిల్లీకి వెళ్తున్నారు. అదే రోజు మధ్యాహ్నం ఢిల్లీలో మోదీతో సమావేశమౌతారు. ప్రధానంగా కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటు, కాకినాడలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్...
గోదావరి, కృష్ణా అనుసంధానం కోసం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని విడివిడిగా రెండ్రోజుల వ్యవధిలో కలుస్తారని ప్రచారం జరుగుతున్న సమయంలో బిజెపి నేతలు కీలక ప్రకటనలు...