English | Telugu

బాలకృష్ణ సరసన పార్వతీ మెల్టన్

బాలకృష్ణ సరసన పార్వతీ మెల్టన్ నటించబోతోందని ఫిలిం నగర్ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే యువరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా, రవి చావలి దర్శకత్వంలో, ఆర్ ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై, డాక్టర్ వెంకట్ నిర్మించే చిత్రంలో హీరోయిన్ గా పార్వతీ మెల్టన్ నటించనుందట. మహేష్ బాబు హీరోగా నటించిన "దూకుడు" చిత్రంలో ఒక ఐటం సాంగ్ లో నటించిన పార్వతీ మెల్టన్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న "గబ్బర్ సింగ్" చిత్రంలో కూడా ఒక ఐటం సాంగ్ లో నటిస్తుందట.

సాయిరాం శంకర్ హీరోగా నటిస్తున్న చిత్రంలో పార్వతీ మెల్టన్ హీరోయిన్ గా నటిస్తూంది. అలాంటి పార్వతీ మెల్టన్ నందమూరి నటసింహం బాలయ్య సరసన హీరోయిన్ గా నటించే అవకాశం రావటంతో సంతోషంతో తలమునకలవుతుందట.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.