English | Telugu

వెక్కి వెక్కి ఏడ్చిన అనసూయ.. ఏమైందంటూ నెటిజన్స్ ఆరా!

అనసూయ తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండదు.. అటు బుల్లితెరమీద జబర్దస్త్ అనసూయగా ఓ వెలుగు వెలిగిన అనసూయ.. వెండితెరమీద కూడా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వుంది. ఎప్పుడూసోషల్ మీడియా లో యాక్టీవ్ గా వుండే అనసూయ.. తాజాగా ఇన్ స్టా గ్రామ్ లో ఓ పోస్ట్ చేసింది.దీన్ని చూసినెటిజన్స్ షాక్ అవుతున్నారు..

సోషల్ మీడియా వేదికగా తన ఇష్టాయిష్టాలతో పాటుగా తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పే మనస్తత్వం తనది. చాలాసార్లు ట్రోల్స్ కి కూడా గురి అయ్యింది తాను.ఐతే గత కొంతకాలంగా తాను మానసికంగా అంత స్ట్రాంగ్ గాలేను అని.. ఓ ఐదు రోజుల క్రితం తన పరిస్థితి ఇది అంటూ తాను ఏడుస్తున్న వీడియో షేర్ చేసింది.

ఈ వీడియో చుసిన ప్రతి ఒక్కళ్లు ఏమైంది అంటూ అనసూయకు రిప్లై ఇస్తున్నారు. అనసూయ మాత్రం వీడియో తో పాటుగా తనకు సంతోషం వచ్చినా, ఏ జ్ఞాపకం అయినా సోషల్ మీడియా ద్వారా ప్రపంచంలో వున్నఅందరితో షేర్ చేసుకొనే దాన్ని అని.. అలానే బాధ కలిగినప్పుడు కూడా అలానే షేర్ చేసుకుంటున్నానని..బట్ ఇప్పుడు ఓకే అంటూ రైటప్ షేర్ చేసింది. మొత్తానికి అనసూయ ఏడుస్తున్న వీడియో షేర్ చేసి అందరికి షాక్ ఇస్తే.. ఈ వీడియో చూసిన నెటిజన్స్ మాత్రం ఒక్కొక్కరు ఒక్కోలాగా రియాక్ట్ అవుతున్నారు

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.