English | Telugu

శ్రీదేవి దగ్గరుండే ఆ పని చేయిస్తోందా?

ఎంత తొందరగా ఇండస్ట్రీలోకి తోసేద్దామా- ఎంత త్వరగా బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకుందామా అని తెగ యాతనపడిపోతోందట ఒకప్పటి అతిలోకసుందరి శ్రీదేవి. అందుకే తనకు తెలిసిన వాళ్లందరికీ ఫోన్లు చేసి హైరానాపడిపోతున్నా....ఒక్కరు కూడా పట్టించుకోవడం లేదు. పైగా జాహ్నవికి శ్రీదేవి కూతురు అనే బ్రాండ్ తప్ప హీరోయిన్ కి ఉండాల్సిన ఒక్క ఫీచర్ కూడా లేదని తెల్చిపడేశారు. ఆ మధ్య మాత్రం షారుఖ్ కొడుకుతో జాహ్నవి పరిచయమవుతుందనే ప్రచారం బీటౌన్లో జరిగింది. ఆసంగతి పక్కనపెడితే ఈ సారి మరో అడుగు ముందుకేసి కూతురితో దగ్గరుండి మరీ వలువలు విప్పించేస్తోందట శ్రీదేవి. నిక్కర్ వేసినా, బికినా వేసినా మొన్నటి వరకూ తల్లిచాటు బిడ్డలా ఉండే జాహ్నవి ఈమధ్య పబ్లిక్ పార్టీస్ లో రెచ్చిపోతోంది. జాహ్నవి సెక్సీలుక్ చూసిన వారంతా వయసొచ్చేసింది....హీరోయిన్ లక్షణాలు మెండుగా ఉన్నాయని కామెంట్ చేస్తున్నారట. మరోవైపు హాట్ హాట్ గా రెచ్చిపోతే సరిపోదు....కాస్త విషయం ఉండాలని డిస్కస్ చేసుకుంటున్నారు. అయినా ఎక్స్ పోజింగ్ చేస్తేనే శ్రీదేవి ఈ స్థాయికి వచ్చిందా? అని క్వశ్చన్ చేస్తున్నారట. మరి వయసుకు మించి రెచ్చిపోతున్న జాహ్నవి కష్టానికి ఫలితం దక్కుతుందో లేదో?

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.