English | Telugu

ప్యాంటు వేసుకోవడం మర్చిపోయిన పూజా హెగ్డే 

సినిమా ప్రపంచం ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ ఓవర్ నైట్ తో స్టార్ స్టేటస్ ని పొందేవాళ్ళు ఎలా ఉంటారో ఓవర్ నైట్ తో ఆ స్టార్ స్టేటస్ ని కోల్పోయేవాళ్లు ఉంటారు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితినే ఒకప్పటి స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఎదుర్కొంటుంది.మొన్నమొన్నటి వరకు తెలుగులో ఏ పెద్ద హీరో సినిమా వచ్చినా అందులో ఖచ్చితంగా పూజానే హీరోయిన్ గా ఉండేది. అంతలా క్రేజ్ తెచ్చుకున్న పూజాకిఇప్పుడుకాలం కలిసి రావటం లేదు. ఫలితంగా ఆమె చేతిలో కొత్త ప్రాజెక్టు లు ఏమి లేవు. కానీ నాకు ఎందుకు అవకాశాలు రావు ఇప్పుడు చూడండి అవకాశాలు వాటంతట అవే పరుగెత్తుకుంటు వస్తాయి అనే రేంజ్ లో ఉన్న పూజా పిక్ ఒకటి తాజాగా సంచలనం సృష్టిస్తుంది..

సోషల్ మీడియాలో ఎప్పుడు చురుగ్గా ఉండే బుట్టబొమ్మ పూజా హెగ్డే తాజాగా ఇనిస్టాగ్రమ్ లో తన న్యూ పిక్ ఒక దాన్నిషేర్ చేసింది. పూజా షేర్ చేసిన పిక్ అది కేవలం పిక్ మాత్రమే కాదు. కుర్రకారు హృదయాలలో సునామిని సృష్టించే పిక్. ఒంటి మీద షర్ట్ మాత్రమే ఉండి తన హెయిర్ మొత్తాన్ని ముందుకు వదిలేసి నాకేం తెలియదు అనేలా అమాయకంగా ఉన్న పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో రికార్డులు బద్దలు కొడుతుంది. పూజా పిక్ కి అభిమానులు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. కొంత మంది అయితే పూజా ఏదైనా హడావిడిలో పడిపోయి ప్యాంటు వేసుకోవడం మర్చిపోయిందేమో అని అంటున్నారు.

పూజా నుంచి వచ్చిన గత చితాలైన రాధే శ్యామ్, ఆచార్య, బీస్ట్ ,సర్కస్ ,కిసి కా భాయ్ కిసి జాన్ లాంటి బడా చిత్రాలు ఫెయిల్ అవ్వడంతో ఆమెకి అవకాశాలు రావడం తగ్గిపోయాయి. ప్రస్తుతం ఈ అమ్మడి చేతుల్లో ఉన్న ఒకే ఒక్క సినిమా గాంజా శంకర్. సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ,సంపత్ నంది దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో పూజా ని హీరోయిన్ గా అనుకుంటున్నారు. కాకపోతే చిత్ర బృందం నుంచి అధికార ప్రకటన రావలసి ఉంది.ప్రస్తుతం ఈమె పరిస్థితి ఎలా ఉందంటే విజయ్ దేవరకొండ హీరోగా ప్రారంభం అయిన జనగణమన సినిమాలో మొదట పూజా నే హీరోయిన్ గా ఫిక్స్ చేసి ఒక షెడ్యూల్ షూటింగ్ కూడా చేసారు. ఆ తర్వాత ఆ మూవీ ఆగిపోయింది. పూజా కి మంచి రోజులు ప్రారంభం అయ్యి మళ్ళీ తాను సినిమాల్లో మెరవాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.