English | Telugu
రాఖీకి గంటకి రెండు లక్షలు
Updated : Mar 4, 2011
ఆ కోవకు చెందిన మనిషే ఈ రాఖీ సావంత్ కూడా. రాఖీ సావంత్ ఒక ఫోన్ కంపెనీ పబ్లిసిటీ కోసం డిమాండ్ చేసిన మొత్తం గంటకి అక్షరాలా రెండు లక్షల రూపాయలట. ఈ పబ్లిసిటీలో కస్టమర్స్ తో రాఖీ మాట్లాడాల్సి ఉంటుంది. డిమాండ్ ఉంటేనే ఎవరైనా డబ్బులిచ్చేది. లేకుంటే మన ముఖం కూడా చూడరు. అందుకనే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే పనిలో ఉంది రాఖీ సావంత్.