English | Telugu

Jayam serial : బాక్సింగ్ లో గెలిచిన గంగ.. రుద్ర పెళ్ళి చేసుకున్నాడని తెలుసుకున్న కుటుంబం!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -117 లో.. గంగ మెడలో తాళి కట్టి రుద్ర తన వెంట బాక్సింగ్ పోటీ దగ్గరికి బయల్దేరతాడు. మరొకవైపు టైమ్ అవుతుంది.. అకాడమీ తరుపున ఎవరు పార్టిసిపేట్ చెయ్యకపోతే మీకు ఫైన్ ఉంటుందని ఒకతను వచ్చి రుద్ర అకాడమీ కోచ్ కి చెప్తాడు. అప్పుడే ఆ అకాడమీలో ఉన్నతను కోచ్ దగ్గరికి వచ్చి గంగని రుద్ర సర్ పెళ్లి చేసుకొని తీసుకొని ఇక్కడికి వస్తున్నాడట అని కోచ్ కి చెప్తాడు.

అప్పుడే గంగని తీసుకొని రుద్ర ఎంట్రీ ఇస్తాడు. డ్రెస్ చేంజ్ చేసుకునే అంత టైమ్ లేదు వెళ్లి పార్టిసిపేట్ చెయ్ అని గంగని రుద్ర పంపిస్తాడు. గంగ ఫస్ట్ రౌండ్ లో ఓడిపోతుంది. దాంతో రుద్ర తనని మోటివేట్ చేస్తాడు. ఆ తర్వాత రుద్ర పెళ్లి మండపానికి బయల్దేరతాడు. గంగ తనని అవమానించిన వాళ్ళని గుర్తుచేసుకొని పోటీలో తనకి ఉన్న అపోజిట్ పర్సన్ ని ఓడిస్తుంది. దాంతో బాక్సింగ్ లో గంగ గెలుస్తుంది. ఇక ఆ తర్వాత అందరు వచ్చి తనని అభినందనలు చెప్తుంటారు అయితే తను మాత్రం రుద్ర సర్ ఎక్కడ అని కోచ్ ని అడుగుతుంది. సర్ పని ఉందని వెళ్ళాడని కోచ్ చెప్తాడు. మరొకవైపు రుద్ర ఎక్కడికి వెళ్ళాడని అందరు వెయిట్ చేస్తారు.

అప్పుడే రుద్ర వస్తాడు. రుద్ర వచ్చావా అని పారు తనని చెయ్ పట్టుకొని తీసుకొని వెళ్లిపీటలపై కూర్చోపెట్టి తాళి కట్టమంటుంది. రుద్ర చేతిలోకి తాళిని తీసుకుంటాడు. అదే సమయంలో గంగ మెడలో తాళి కట్టిన విషయం గుర్తుచేసుకుంటాడు రుద్ర. అప్పుడే పారు వాళ్ళ అన్న హరి ఫోన్ లో ఏదో చూసి ఆపండి అంటాడు. తరువాయి భాగంలో గంగని రుద్ర పెళ్లి చేసుకున్నాడనే నిజం అందరికి తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.