English | Telugu
ఏపీ సీఎంగా జగన్ బాధ్యతలు తీసుకున్న వెంటనే ప్రభుత్వ నిర్మాణం నదీ పరివాహక ప్రాంతంలో ఉందని పగలగొట్టించారు. నీటి వనరుల శాఖ మంత్రి అనిల్ తన సొంతూరైన నెల్లూరు ఇరిగేషన్...
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతగా తీసుకొని ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించి అందరికీ ఆదర్శంగా నిలవాలని నిర్ణయించుకున్నారు ఈ పెళ్లి వేడుక వారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన...
తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. ప్రజల మద్దతు ఉంటే... ఎంతమంది శత్రువులు ఏకమైనా...
తెలంగాణలో ఇన్ని రోజుల పాటు ఆర్టీసీ సమ్మె కొనసాగినా ప్రభుత్వం ఆశించిన రీతిలో స్పందించలేదు. హై కోర్టు సైతం కార్మికులతో చర్చలు జరపాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించలేమని తేల్చి చెప్పింది.
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కేంద్రం గుర్తించింది. నవంబర్ 8న విడుదల చేసిన ఇండియన్ పొలిటికల్ మ్యాప్లో అమరావతి పేరు లేకపోవడాన్ని... టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ పార్లమెంట్లో...
రచ్చబండ కార్యక్రమం చేపడతానని ఏపీ సీఎం జగన్ తెలిపారు. తాను ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వ హామీగానే భావించి..అమలు చేయాల్సిందేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వ శాఖల...
మహారాష్ట్రలో నెలరోజులుగా సాగుతోన్న రాజకీయ హైడ్రామాకు ఎవ్వరూ ఊహించనివిధంగా ఎండ్ కార్డ్ పడింది. ముఖ్యమంత్రి పదవి కోసం తన మూల సిద్ధాంతాలకు భిన్నంగా కాంగ్రెస్, ఎన్సీపీతో...
మొత్తం 5,100 ప్రైవేటు బస్సులకు స్టేజీ క్యారేజీలుగా తెలంగాణ సర్కార్ రూట్ పర్మిట్ లు ఇవ్వనుంది. హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రభుత్వం ఇవాళే ఈ ప్రక్రియను మొదలుపెట్టబోతుంది.
నిజంగానే ఇది ట్విస్టులకే ట్విస్టు... క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో కూడా ఇన్ని మలుపులు ఉండవేమో... ఎందుకంటే, నెలరోజులుగా మలుపులు తిరుగుతోన్న మహారాష్ట్ర రాజకీయాల్లో... ఎవ్వరూ ఊహించనివిధంగా ఎండ్ కార్డ్ పడింది...
50శాతం ఓట్లు... 22మంది ఎంపీలు... 151మంది ఎమ్మెల్యేలతో కనీవినీ ఎరుగనిరీతిలో తిరుగులేని విజయం సాధించి... అధికారంలోకి వచ్చిన వైసీపీ... విపక్ష నేతలు చేస్తోన్న ప్రతీ చిన్న విమర్శకూ ఉలిక్కిపడుతోంది....
మహా రాజకీయాల్లో చివరికి అనూహ్యమైన ట్విస్ట్ చోటుచేసుకుంది. ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫెడ్నవిస్ ప్రమాణస్వీకారం చెయ్యగా.. ఉపముఖ్యమంత్రిగా ఎన్సీపీకి చెందిన అజిత్ పవార్ ప్రమాణం చేశారు. శనివారం ( నవంబర్ 23న ) ఉదయం...
తెలుగుదేశం పార్టీలో సంస్థాగత ఎన్నికల కోలాహలం మొదలైంది. ముందుగా గ్రామ స్థాయి కమిటీలతో మొదలు పెట్టి, జిల్లా స్థాయి వరకు ఎన్నికల నిర్వహణకు పార్టీ కసరత్తులు ప్రారంభించింది. ప్రతి రెండేళ్లకు...
ఆర్టీసీ కార్మికుల నెత్తిన మరో పిడుగుపడింది. 50రోజులుగా సమ్మె చేస్తున్నా... ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో... చేతులెత్తేసిన ఆర్టీసీ జేఏసీకి మరో భంగపాటు ఎదురైంది. 50శాతం ఆర్టీసీ రూట్లను ప్రైవేటీకరిస్తూ
దాదాపుగా 50 రోజులుగా సమ్మె చేస్తున్నా.. ఒక్క డిమాండ్ ని కూడా నెరవేర్చుకోలేక సతమవుతున్న ఆర్టీసీ కార్మిక సంఘాలకు మరో షాక్ తగిలింది. రూట్ల ప్రైవేటీకరణపై దాఖలపైన రిట్ పిటిషన్ను...
ఇబ్బంది పడేది సామాన్య ప్రజలు, కార్మికులే కదా.. మనదేం పోయింది?, మన పంతం మనది అన్నట్టుంది.. అటు ప్రభుత్వ వైఖరి, ఇటు ఆర్టీసీ జేఏసీ వైఖరి.