English | Telugu
ఇబ్బంది పడేది సామాన్య ప్రజలు, కార్మికులే కదా.. మనదేం పోయింది?, మన పంతం మనది అన్నట్టుంది.. అటు ప్రభుత్వ వైఖరి, ఇటు ఆర్టీసీ జేఏసీ వైఖరి.
ప్రత్యేక హోదా, విభజన హామీలపై మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అంటూ పార్లమెంట్ లో నిప్పులు చెరిగిన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ మరోసారి ప్రధాని మోడీపై విరుచుకుపడ్డారు.
ప్రతిపక్షాలు కేసీఆర్ ట్రాప్ లో పడ్డాయానే వార్త ఈ తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. ఆర్టీసీ సమ్మెను పరిశీలించన కొందరు నేతలు ఈ ప్రశ్న సంధిస్తున్నారు.
అమరావతి రాకూడదని మూర్ఖత్వంగా కమిటీలపై క్యాంపింగ్ వేస్తున్నారని టిడిపి అధినేత చంద్రబాబు ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలనే అమరావతి ప్రాజెక్టుని చంపేశారని ఆరోపించారు. అమరావతి...
గుంటూరు జిల్లా టీడీపీకి పెద్ద దిక్కు..మాజీ మంత్రి, ప్రత్తిపాటి పుల్లారావు పార్టీలో కీలక నేత. 2004-2009 ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జిల్లా అధ్యక్షుడిగా రెండు సార్లు పనిచేసారు. అధికారంలోకి రావడంతోనే...
తమిళనాడు పొలిటికల్ స్క్రీన్ పై సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి. తమిళ ప్రజల కోసం అవసరమైతే కమల్ హాసన్తో కలిసి పనిచేస్తానంటూ ప్రకటించిన సూపర్ స్టార్ రజనీకాంత్... మరోసారి సంచలన...
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు.... సీఎం జగన్ కు కొరకురాని కొయ్యగా తయారైనట్లు వైసీపీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఆదేశాలను పదేపదే ధిక్కరిస్తూ ఆగ్రహానికి గురవుతున్నారని...
నెలరోజులకుపైగా కొనసాగుతోన్న మహా డ్రామాకు తెరపడింది. ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన చేస్తోన్న ప్రయత్నాలు దాదాపు కొలిక్కి వచ్చాయి. సంకీర్ణ సర్కారు ఏర్పాటుపై శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ మధ్య జరిగిన చర్చలు..
షరతుల్లేకుండా విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమించడానికి సిద్ధంగా ఉన్నామంటూ ఆర్టీసీ జేఏసీ ప్రకటించినా ప్రభుత్వం నుంచి మాత్రం సానుకూల స్పందన కరువైంది. ఆర్టీసీపై ఐదారు గంటలపాటు సుదీర్ఘ సమీక్ష...
అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోపే 80శాతానికి పైగా హామీలను నెరవేర్చామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. పేదల పక్షపాతిగా వైసీపీ ప్రభుత్వం అమలుచేస్తోన్న సంక్షేమ పథకాలను చూసి ప్రతిపక్షాలు...
అక్షరాలా వందకు చేరువవుతోంది ఉల్లిగడ్డ రేటు. ప్రస్తుతం మార్కెట్ లో రూ.60 నుండి రూ.70 మధ్య పలుకుతున్న ఉల్లి రేటు రేపో మాపో 100 కు చేరటం ఖాయంగా కనిపిస్తోంది.
చంద్రబాబు రౌడీషీటర్లను.. మాఫియాను.. వెనకేసుకొస్తున్నారని ఆరోపించారు ప్రభుత్వ ఛీప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి. నాకే నోటీసు ఇస్తారా అంటూ పోలీసులను బెదిరిస్తున్నారని అన్నారు.
నిజం గడప దాటేలోపు అబద్ధం ప్రపంచమంతా చుట్టి వస్తుందని ఒక నానుడి ఉంది. ప్రస్తుతం కర్నూలు జిల్లాలో కేఈ సోదరులపై సాగుతున్న ప్రచారాన్ని చూస్తే ఈ నానుడి గుర్తొస్తుంది.
ఆంధ్రప్రదేశ్ లో మత మార్పిళ్ల కోసం జరుగుతున్న ప్రయత్నాలు, ఏపీ సర్కార్ తీసుకుంటున్న చర్యలపై.. ఎంపీ సీఎం రమేష్, ఏపి బిజెపి, ఆర్ఎస్ఎస్ నేతలు కేంద్ర హోంమంత్రి...
టిడిపి అధినేత చంద్రబాబుని టార్గెట్ చేస్తూ వైసిపి నేతలు నిప్పులు చెరుగుతున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు వరుస పెట్టి నేతలు ప్రెస్ మీట్లు పెట్టి బాబుపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.