English | Telugu
సిద్దిపేట లోని కోమటి చెరువు మరింత పర్యాటక శోభను సంతరించుకుంది. ఇప్పటికే పర్యాటకులతో కళకళలాడే కోమటి చెరువు అందాలలో తాజాగా సస్పెన్షన్ బ్రిడ్జి చేరింది.
కర్ణాటకలో డిసెంబర్ 5 న జరగనున్న ఉప ఎన్నికలు బిజెపికి కీలకంగా మారాయి. సర్కార్ ను కాపాడుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు.
మాజీ మంత్రి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ దర్యాప్తు ఒక్కసారిగా వేగం పుంజుకుంది. జగనకు సమీప బంధువు ఎంపీ అవినాష్ రెడ్డి, తండ్రి వైఎస్ భాస్కర్...
హైదరాబాద్ లో జరిగిన వెటర్నరీ డాక్టర్ దిశ ఘటన దేశవ్యాప్తంగా సంచలమైన సంగతి తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో ప్రజల్లో తీవ్ర ఆగ్రావేశాలు వ్యక్తమవుతున్నాయి.
జార్ఖండ్ లో ఎన్నికల ప్రచారం వేడెక్కింది. ఒక వైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, మరో వైపు రాహుల్ గాంధీ మాటల తూటాలు పేల్చుతున్నారు. రెండో దశ ఎన్నికల ప్రచారం సందర్భంగా...
ఢిల్లీలో ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఈ సందర్భంగా తెలంగాణలో జరుగుతున్న పలు అంశాలపై చర్చించనున్నారు.
తెలుగు విషయంలో టాలీవుడ్ వ్యవహరిస్తున్న తీరు పై అసహనం వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రాయలసీమలో పర్యటస్తూ.. ఆయన తిరుపతిలో తెలుగు భాషాభిమానుల...
క్లాస్ రూమ్ లో టీచర్ పాఠాలు చెప్తుంటే కొందరు స్టూడెంట్స్ వినకుండా నిద్రపోతుంటారు. అయితే ఈ అలవాటు కొందరు పొలిటీషియన్స్ కి కూడా ఉంది. అసెంబ్లీ, పార్లమెంట్ సాక్షిగా ప్రజా సమస్యల...
ప్రతిపక్షంలో ఉండగా ఒకమాట... అధికారంలోకి వచ్చాక మరో మాట... ఇది దాదాపు అన్ని పార్టీలకూ వర్తిస్తుంది... నీతి నిజాయితీ, విశ్వసనీయత, పారదర్శకతంటూ చెప్పుకునే వైసీపీకి...
కేసీఆర్, చంద్రబాబుతో పోల్చితే జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు అత్యంత వేగంగా ఉంటున్నాయి. పదవుల పంపకం దగ్గర్నుంచి పథకాల అమలు వరకు అన్నింటిలోనూ దూకుడే కనిపిస్తుంది.
వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చేది లేదని తేల్చిచెప్పి దాదాపు నెలరోజులైపోతోంది. అప్పుడే మూడు శుక్రవారాలు గడిచిపోయాయి. కానీ, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం...
మహా రాజకీయం కొన్నిరోజుల పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. అనేక ట్విస్ట్ ల తరువాత.. శివసేన-కాంగ్రెస్- ఎన్సీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాయి.
వైసీపీ ఏర్పాటైనప్పటి నుంచి ప్రకాశం జిల్లా ఆ పార్టీకి కంచుకోట గానే ఉంది. జిల్లాలో పశ్చిమ ప్రాంతంలో తిరుగులేని ఆధిపత్యాన్ని పార్టీ కనబరుస్తూనే ఉంది.
డిసెంబర్ 1న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారతీయ విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఒకరిని విజయవాడకు చెందిన వైభవ్ గోపిశెట్టిగా గుర్తించారు.
తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. ఊటీ , మెట్టుపాళ్యంలోని ఓ కొండ పై ఉన్న భవంతి గోడ కూలిన ఘటనలో 17 మంది చనిపోయారు. మెట్టుపాళ్యం ప్రాంతంలో కూలిన బిల్డింగ్ శిథిలాల కింద...