English | Telugu
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పత్తి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ సంవత్సరం కురిసిన వర్షాలకు పత్తి విస్తీర్ణం బాగానే పెరిగింది. దిగుబడి అధికంగానే వచ్చినప్పటికీ...
బీసీసీఐ బాస్ గా సౌరవ్ గంగూలీ స్పెషల్ గా నిలుస్తున్నాడు. క్రికెట్ అడ్మినిస్ట్రేటర్ గానూ తన మార్క్ చూపిస్తున్నాడు. ఇప్పటికే డే అండ్ నైట్ టెస్టు నిర్వహణలో మంచి మార్కులు కొట్టేశాడు సౌరవ్.
పని తక్కువ ఉన్నా పనితనం ఎక్కువగా కనిపించేలా సొంత పబ్లిసిటీ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నారు ఇద్దరు కలెక్టర్లు. మరో ఇద్దరు అయితే అధికార పార్టీ అధికార ప్రతినిధిని మించిపోయేలా...
గోదావరి నది వయ్యారాలు.. పచ్చని అందమైన కొండలు.. అనగానే పాపికొండలు కళ్ల ముందు కదలాడతాయి. బోటులో ప్రయాణిస్తూ మైమరిచిపోయి ఎన్నో అనుభూతులు మిగిల్చే ...
తెలంగాణలో ఇప్పుడు ఫోన్ కాల్ రికార్డింగులు తెగ భయపెడుతున్నాయి. ఇదేదో ఒకరిద్దరి సమస్య కాదు... ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఫోన్ కాల్ రికార్డింగ్ భయంతో వణికిపోతున్నారు.
అందరి పొలాల్లోనూ మొలకలు వస్తున్నాయి. కానీ, వాళ్ల పొలాల్లో మాత్రం మొలకలు రావడం లేదు. పైగా వేసిన విత్తనాలు సైతం ఎండిపోతున్నాయి. దాంతో, మళ్లీ పంట వేయాలో వద్దో...
రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. అప్పటివరకు ఏలినవాళ్లు ఎందుకూ పనికి రాకూండా పోవచ్చు. ఖమ్మం జిల్లాలో ఇప్పుడదే జరుగుతోంది. కేసీఆర్ పిలుపు మేరకు 2014 ఎన్నికల...
హైదరాబాద్ వెటర్నరీ డాక్టర్.దిశా దారుణ హత్యల పై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. అమ్మాయిల పై దాడులు ఏ మాత్రం ఆగడం లేదు.
సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. ఆర్టీసీ కార్మికులకు తీపి కబురు అందించారు. సెప్టెంబరు నెల జీతాలు వెంటనే చెల్లిస్తామని సీఎం సమ్మె కాలపు జీతాన్ని సైతం ఇస్తామని హామీ ఇచ్చారు.
నేడు ( డిసెంబర్ 2న ) మరో కొత్త పథకాన్ని ప్రారంభించనున్నారు ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి. ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా పేద రోగులకు ఊరట కల్పించే పథకానికి...
ప్రతి ఏటా తిరుమలలో జరిగే కార్యక్రమాలను తెలుసుకునేందుకు టీటీడీ క్యాలెండర్ ను కొనుగోలు చేస్తారు శ్రీ వారి భక్తులు. తిరుమల పంచాంగం తెలుగుతో పాటు ఇంగ్లీష్ క్యాలెండర్ అందించేవారు...
చెన్నైలో అకాల వర్షాలు భయపెడుతున్నాయి. నిన్న అర్ధరాత్రి నుంచి వేకువజాము వరకు భారీ వర్షం కురిసింది. ఏకంగా 14 సెంటిమీటర్ల వర్షం కురవడంతో రోడ్లన్నీ జలదిగ్బందంలో చిక్కుకున్నాయి.
ప్రియాంక రెడ్డి హత్య తర్వాత దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. ఆమె పేరును దిశాగా మార్చారు పోలీసు అధికారులు. తెలుగు రాష్ట్రాల్లో దిశా హత్యను ఖండిస్తూ ఎక్కడికక్కడ ఆందోళనలు...
హైదరాబాద్ పుప్పాలగూడలోని మైహోమ్ అపార్ట్ మెంట్ లో భూవరాహస్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. త్రిదండి చినజీయర్ స్వామి చేతుల మీదుగా...
రాయలసీమలో జనసేన ఆత్మీయ యాత్ర ప్రారంభించారు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్. రైల్వేకోడూరులో రైతులతో సమావేశమయ్యారు పవన్. జనసేన కార్యకర్తలను ఉద్దేశించి...