English | Telugu
కర్ణాటక రాజకీయం రసకందాయంలో పడింది. 15 శాసన సభ స్థానాలకు ప్రచారం ముగిసింది అక్కడ. గురువారం ఉప ఎన్నికలు జరుగుతాయి. 13 మంది కాంగ్రెస్, జేడీఎస్ రెబల్స్ కు టికెట్ ఇచ్చిన...
విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. మాస్టర్ ప్లాన్ ప్రతిపాదన నివేదికను సీఎం పరిశీలించారు. మెట్రో రైలు మార్గం మొత్తం 140.13 కిలోమీటర్ లతో ఏర్పాటు...
ఆవు కనిపిస్తే దండం పెడతాము.. గోవును తాకి కళ్ళకు అద్దుకుంటాము.. మూడు ప్రదక్షిణలు చేస్తే ముక్కోటి దేవతలను పూజించినట్టేనని భావిస్తాము.. కానీ విశాఖ జిల్లా అనకాపల్లిలో మాత్రం...
తెలంగాణకు కొత్త ప్రధాన కార్యదర్శి రాబోతున్నారు. ప్రస్తుత సీఎస్ జోషి పదవీ కాలం త్వరలో ముగియనుండటంతో ఆ స్థానంలో ఎవరు వస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరానికి ఎట్టకేలకు బెయిల్ లభించింది. ఢిల్లీ హై కోర్టు బెయిల్ ఇవ్వకపోవడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను విచారించిన న్యాయస్థానం బెయిల్...
పవన్ కళ్యాణ్ బీజేపీకి దగ్గరవుతున్నాడని, త్వరలో జనసేనని బీజేపీలో విలీనం చేయడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నాడని.. వైసీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.
విజయవాడలోని పున్నమి ఘాట్లో క్రైస్తవ మత మార్పిడులు జరగడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. పున్నమి ఘాట్ వద్ద స్నానాలు చేయించిన పాస్టర్లు పెద్ద ఎత్తున మత మార్పిడి...
వేలాది కిలోమీటర్ల దూరం ప్రయాణించి వచ్చే ఎన్నో రకాల పక్షులకు హైదరాబాద్ నగరం ఆతిథ్యమిస్తోంది. చలికాలం ప్రారంభమైందంటే చాలు ఏటా వర్ణ శోభితమైన పక్షులు...
ప్రకాశం జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలకు గాలం వేసే ప్రయత్నంలో అధికార పార్టీకి చెందిన ముగ్గురు మంత్రులు నిమగ్నమయ్యారు. జిల్లాలో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు ఉండగా వారిలో ముగ్గురికి...
మొబైల్ బిల్లు మోత మోగింది, కాస్ట్ లీగా మారిన కాల్ చార్జీలు 40 శాతానికి పైగా పెరిగిన ప్లాన్ ధరలు, మొబైల్ బిల్లుల మోత మోగించాయి టెలికాం కంపెనీలు. వాయిస్ కాల్ చార్జెస్, మొబైల్ డేటా టారిఫ్...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కైనా... ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికైనా... తెలుగు మీడియా అంటే చులక భావం... మీడియా సమావేశాల్లో తెలుగు జర్నలిస్టులు ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతారు...
తెలంగాణ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనుల్లో మరో అపచారం చోటు చేసుకుందన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై జనసేనాని పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. మీడియా ముందుకొచ్చిన ప్రతీసారి జగనే టార్గెట్ గా ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.
దాదాపు అరవై ఏళ్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో లక్షన్నర కోట్లలోపు అప్పు ఉంటే రాష్ట్ర విభజన తర్వాత సుమారు 88వేల కోట్ల రూపాయల రుణం ఏపీ వాటాగా వచ్చింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో కరెంటు కష్టాల గురించి అందరికీ తెలిసిందే. ఈ సమస్యను అధిగమించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఆగమేఘాల మీద చర్యలు చేపట్టింది.