English | Telugu
తెలంగాణ లో టిఆర్ఎస్ ఎంఐఎం పార్టీల మధ్య ఉన్న బంధం అందరికి తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికలలో ఆ రెండు పార్టీల మధ్య ఉన్న సీక్రెట్ అండర్ స్టాండింగ్ కూడా..
దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై పలువురు న్యాయ నిపుణులు అనేక అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. దిశ కేసులో టెక్నికల్ అండ్ సైంటిఫిక్ ఎవిడెన్స్ దొరికిందని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ చెప్పినప్పటికీ..
దిశ రేప్ అండ్ మర్డర్ ఇన్సిడెంట్ విషయంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. సీపీ సన్నిహిత వర్గాల సమాచారం మేరకు ఘటన జరిగిన నాటి నుంచి నిందితులు ఎన్ కౌంటర్ అయ్యేవరకూ..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరోసారి ఢిల్లీలో చుక్కెదురైనట్లు ప్రచారం జరుగుతోంది. ముందుగానే అపాయింట్ మెంట్ తీసుకుని ఢిల్లీ వెళ్లినా...
2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలవడం... మరోవైపు దశబ్దాలుగా గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉన్న అమేథీలో స్వయంగా తానే ఓడిపోవడంతో... అటు ప్రత్యర్ధుల నుంచి... ఇటు సొంత..
దిశా కేసు నిందితులను నిన్న పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. దింతో దిశకు న్యాయం జరిగిందని దేశం మొత్తం పోలీసులను ప్రశంసిస్తున్నారు. ఐతే అదే సమయంలో గత కొంత కాలంగా హత్యాచారాలకు గురైన..
2020 సంవత్సరంలో తమ పదవీ కాలం ముగియనుండడంతో గులాబీ పార్టీలో ఆ సీనియర్ నాయకులకు రెన్యువల్ ఉంటుందో లేదో అనే గుబులు పట్టుకుంది 2020 లో తెలంగాణ రాష్ట్రం నుంచి..
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి ఇతర పార్టీలకు గట్టి పోటీ ఇస్తూనే ఉంది. వైఎస్ రాజశేఖరెడ్డి ప్రభంజనం వీచిన సమయంలో సైతం 10 నియోజకవర్గాల్లో 5 నియోజక వర్గాలను టిడిపి కైవసం చేసుకోగా..
శుక్రవారం(డిసెంబర్ 6) ఉదయం 5:45 నుంచి 6:15 మధ్యలో ఎన్ కౌంటర్ జరిగిందని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. కోర్టు అనుమతితో..
దేశం మొత్తాన్ని కదిలించిన దిశ లాంటి కేసుల్లోని నిందితులను ఎన్ కౌంటర్ చేయాలంటే అది పోలీస్ కమిషనర్ స్థాయిలోనో... లేక పోలీస్ బాస్ డీజీపీ పరిధిలోనో తీసుకునే..
హైదరాబాద్ వెటర్నరి డాక్టర్ దిశ హత్యాచారం కేసులో నలుగురు నిందితులను సైబారాబాద్ పోలీసులు ఎన్ కౌంటర్ చేయడాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా..
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. సాహో సజ్జనార్ అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. దాంతో, దేశవ్యాప్తంగా సజ్జనార్ పేరు..
ఎన్ కౌంటర్ లో హతమైన దిశ నిందితుల మృతదేహాలకు ఒక ఆర్డీవో, నలుగురు తహశీల్దార్ల ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించారు. కోర్టు అనుమతితో నిందితులను పోలీసులు..
దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై హర్హాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేసిన పోలీసులపై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. అయితే, న్యాయ వ్యవస్థలోని లోపాలను..
ఎన్ కౌంటర్ స్పాట్ లో దిశ నిందితుల డెడ్ బాడీస్ ఒక్కొక్కటీ ఒక్కో చోట పడివున్నాయి. ఎన్ కౌంటర్ స్పాట్ ను మొత్తం బ్లాక్ చేసిన పోలీసులు..