English | Telugu

మద్దులచెరువు సూరీ చావుకి అమ్మాయిల పిచ్చే కారణమా

మద్దులచెరువు సూరీ చావుకి అమ్మాయిల పిచ్చే కారణమా అంటే అవునంటున్నారు ఫిలిం నగర్ వాసులు. వివరాల్లోకి వెళితే రాయల సీమ ఫ్యాక్షన్ లీడర్ల కక్షల్లో తెలుగు దేశం నాయకుడు పరిటాల రవిని హత్యచేయించిన ఫ్యాక్షనిస్ట్ మద్దుల చెరువు సూరి ఆ తర్వాత బెంగుళూరు, హైదరాబాద్, వైజాగ్ లలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తం తన సామ్రాజ్యాన్నిస్థాపించి, వసూలు దందాలు, అనేక భూకబ్జాలూ నిర్వహించే వాడట. అలా కొన్ని వందల కోట్ల రూపాయలు సూరి సంపాదించాడట. అలా డబ్బు విపరీతంగా సంపాదించిన సూరీకి అమ్మాయిల పిచ్చి బాగా ఉందట. అందులోనూ సినీ హీరోయిన్లంటే మరీనట. గోవాలో ఒక ఫైవ్ స్టార్ హోటల్లో బాలీవుడ్ లో కత్తిలాగ ఉండి మాంచి కైపు కలిగించే, మల్లీశ్వరి వంటి భామతో గడిపినందుకు గాను ఆమెకు నాలుగు కోట్ల రూపాయలను ఒక్కరాత్రికి ఇచ్చాడంటే మనం అతనికున్న ఈ సినీ తారల పిచ్చి ఎంతటిదో.

అలాగే నలక నడుము గోవా భామ, మగధీరలో మిత్రవింద వంటి నార్త్ ఇండియన్ తెలుగు హీరోయిన్, మళయాళం నుండి వచ్చి తెలుగు సినిమా హీరోయిన్ అయిన ఒక ప్రియమైన మణి వంటి తార ఇలా వీళ్ళందరి కోసం బోల్డన్ని కోట్లు ఖర్చుచేసేవాడట సూరి. ఇలా సూరి చేయటం చూసిన భాను కిరణ్ కూడా తానూ ఇలా సినీ తారలతో ఆనందాన్ని అనుభవించాలనుకోవటమే సూరీ చావుకి కారణంగా మనం అనుకోవచ్చు. దానికి తోడు మందు మీద ఉన్నప్పుడు ఒక హీరోయిన్ ముందు భానుకిరణ్ ని సూరి చెప్పుతో కొట్టి, బూతులు తిట్టి అవమానించటంతో సూరిని హత్యచేయాలని భాను కిరణ్ నిర్ణయించుకున్నాడట. ఆ విధంగా సురీ చావుకి అమ్మాయిల మీద, సినీ తారల మీద ఉండే పిచ్చే కారణమని చెప్పొచ్చు.

సినిమాకి ఉన్న శక్తిని మరోసారి చాటి చెప్పావు.. వాళ్ళు భయపడుతున్నారంట! 

కళ.. పేరుగా చూసుకుంటే నామ్ చోటా.. కానీ పంచ భూతాలకి ఎంత శక్తీ ఉందో 'కళ' కి అంతే శక్తీ ఉంది. ఈ కళ నుంచి సినిమా(cinema)రూపంలో వచ్చే మాట, పాట, నటన, నటుడు, దృశ్యం అనేవి మనిషి నరనరనరాల్లో చాలా భద్రంగా ఉండిపోతాయి. ఆ ఐదింటి ద్వారా తమకి బాగా దగ్గరయ్యే  నటుడ్ని అయితే సూపర్ హీరోగా  చేసి తమ గుండెల్లో దైవశక్తిగా భద్రంగా కొలుచుకుంటూ ఉంటారు. ఇళయ దళపతి విజయ్ అప్ కమింగ్ మూవీ జననాయగన్(Jana Nayagan)రేపు ప్రీమియర్స్ నుంచే అడుగుపెడుతుండటంతో సినిమా గొప్ప తనం గురించి మరో సారి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది. మరి ఆ చర్చల వెనక ఉన్న పూర్తి విషయం ఏంటో చూద్దాం.