English | Telugu

ఛార్మితో పూరికి ప‌నిలేదిక‌!

జ్యోతిల‌క్ష్మి ఎప్పుడు మొద‌లైందో అప్ప‌టి నుంచీ.. ఛార్మీకి పూరి జ‌గ‌న్నాథ్‌కీ మ‌ధ్య ఎఫైర్ ఉంద‌న్న గుస‌గుస‌లూ మొద‌లైపోయాయి. పూరి ఎక్క‌డున్నా ఛార్మి కూడా అక్క‌డే ప్ర‌త్య‌క్షం అవ్వ‌డం, జ్యోతిల‌క్ష్మి చిత్రంలో ఛార్మినీ పూరి ఓ పార్ట‌న‌ర్‌గా తీసుకోవ‌డంతో ఈ వ‌దంతుల‌కు ప్రాణం వచ్చిన‌ట్టైంది.

ఛార్మి కూడా పూరి ఆఫీసులోనే మ‌కాం పెట్టేయ‌డంతో.. ఈ ఎఫైర్‌ ఓపెన్ సీక్రెట్ అనే రేంజులో ప్ర‌చారం సాగింది. చార్మి వ‌ల్లే పూరి - నితిన్ ల సినిమా ఆగిపోయింద‌ని, వ‌రుణ్‌తేజ్ సినిమాకీ ఛార్మినే కో ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని గుస‌గుస‌లాడుకొన్నారు. అయితే వీట‌న్నింటికీ చెక్ పెట్టాల‌ని పూరి జ‌గ‌న్నాథ్ నిర్ణ‌యం తీసుకొన్న‌ట్టు తెలుస్తోంది. ఇక మీద‌ట త‌న‌కు సంబంధించిన వ్య‌వ‌హారాల్లోగానీ, ఆఫీసు విష‌యాల్లో గానీ ఛార్మిని దూరంగా పెట్టాల‌ని పూరి భావిస్తున్నాడ‌ట‌. అందుకే వ‌రుణ్ తేజ్ సినిమా విష‌యంలో ఛార్మిని దూరంగా ఉండాల‌ని సూచించ‌డాట‌.

ఛార్మి కూడా పూరి ఆఫీసు ఖాళీ చేసి... త‌న అపార్ట్‌మెంట్‌కి షిష్ట్ అయిపోయిన‌ట్టు టాలీవుడ్ టాక్‌. జ్యోతిల‌క్ష్మి ముగిశాక కూడా పూరి - ఛార్మి ల‌మ‌ధ్య సంబంధాలు బాగానే ఉన్నాయ‌ని, నితిన్ వ్య‌వ‌హారం తెర‌పై కొచ్చాక‌...పూరి ఛార్మిని దూరం పెట్టాల‌ని డిసైడ్ అయ్యాడ‌ని తెలుస్తోంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.