English | Telugu

మతి పోగొడుతున్నఎన్టీఆర్ పాప

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరక్కేకిన "పోకిరి" చిత్రంలో ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే అంటూ తన అందచందాలతో అదరగొట్టిన ముమైత్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరంలేదు. ఈ పాటలో ముమైత్ బొడ్డుకు రింగు పెట్టె కొత్త ట్రెండ్ ను పరిచయం చేసింది. ముమైత్ తో మొదలైన ఈ పద్ధతి తరువాత ప్రతి సినిమాలో ఎవరో ఒకరు అలాంటి సన్నివేశంలో అక్కడక్కడ కనిపించేవారు. అయితే ఈ ట్రెండ్ ఐటెం గర్ల్స్ వరకు మాత్రమే కాకుండా హీరోయిన్స్ కూడా ఫాలో అవుతున్నారు.

తాజాగా ఎన్టీఆర్ హీరోగా నటించిన తాజా చిత్రం "రామయ్యా వస్తావయ్యా". ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన సమంత కూడా బొడ్డుకు రింగు పెట్టి, కుర్రకారుల మతి పోగొడుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ లు ఇటీవలే విడుదలయ్యాయి. రామయ్యా వస్తావయ్యా సినిమాలో సమంత ఇంకెంత అందచందాలు ప్రదర్శించిందోనని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.