English | Telugu

యమ్.యస్.రెడ్డిపై యన్ టి ఆర్ ఫ్యాన్స్ ధ్వజం

యమ్.యస్.రెడ్డిపై యన్ టి ఆర్ ఫ్యాన్స్ ధ్వజమెత్తుతున్నారు. వివరాల్లోకి వెళితే గతంలో యన్ టి ఆర్ శ్రీరాముడిగా నటించిన "బాలరామాయణం" సినిమాని గుణశేఖర్ దర్శకత్వంలో, యమ్.యస్.రెడ్డి నిర్మించారు. ఆ సమయంలో యన్ టి ఆర్ తాను యమ్.యస్.రెడ్డికి ఒక సినిమా చేస్తానని అన్నారట. ఆ తర్వాత ఆయన హీరోగా టాప్ పొజిషన్ కి చేరుకున్నాక తన తొమ్మితో సినిమాని యమ్.యస్.రెడ్డికి చేద్దామని యమ్.యస్.రెడ్డి ఆఫీస్ కి కథ వినటానికి వెళ్ళారట. యన్ టి ఆర్ కి యమ్.యస్.రెడ్డి కథ చెపుతూండగా, అక్కడికి టి.సిబ్బిరామిరెడ్డి రావటంతో, ఆయనతో మాట్లాడటానికి వెళ్తూ యమ్.యస్.రెడ్డి "యన్ టి ఆరూ నువ్వు కూర్చోవయ్యా ఇప్పుడే వస్తానని" లోపలికి వెళ్ళారట.

సుబ్బిరామిరెడ్డితో మాట్లాడి బయటకు వచ్చిన యమ్.యస్.రెడ్డికి అక్కడ యన్ టి ఆర్ కనపడలేదట. యమ్.యస్.రెడ్డి మేనేజర్ కి యన్ టి ఆర్ "నేనెలా కనపడుతున్నాను. నా తడాఖా చూపిస్తా" నని పూర్తి స్థాయిలో వార్నింగిచ్చి వెళ్ళారట. ఇవన్నీ తన ఆటోబయోగ్రఫీలో వ్రాసుకున్నారు యమ్.యస్.రెడ్డి. అంతే కాదు గుణశేఖర్ నీ యమ్.యస్.రెడ్డి వదల్లేదు. ఈ విషయం తెలుసుకున్న యన్ టి ఆర్ ఫ్యాన్స్ యమ్.యస్.రెడ్డి వ్రాసుకున్న ఆటోబయోగ్రఫీని నడిరోడ్డు మీద తగలబెడతామంటున్నా

రికార్డుల వేటలో మన శంకర వరప్రసాద్ గారు.. రెండు రోజుల కలెక్షన్స్ ఇవే 

సిల్వర్ స్క్రీన్ పై మనశంకరవరప్రసాద్ గారు(Mana Shankara Varaprasad Garu)వెంకీ గౌడ ల జులుం యధావిధిగా కొనసాగుతుంది. ఎనామనస్ గా అన్ని ఏరియాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తుండటంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కలకలలాడుతున్నాయి. దీంతో హిట్ కోసం ఎదురుచూస్తున్న చిరంజీవికి ఏకంగా బ్లాక్ బస్టర్ హిట్ దక్కినట్లయింది. కలెక్షన్స్ పరంగా కూడా చిరంజీవి కెరీర్ లోనే హయ్యస్ట్ నెంబర్ ని వసూలు చేసే అవకాశం ఉందని సినీ ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మరి ఇప్పటి వరకు  మన శంకర వర ప్రసాద్ రాబట్టిన కలెక్షన్స్ ని చూద్దాం.