English | Telugu

రాజమౌళి ఈగ స్పెషల్

రాజమౌళి "ఈగ" చిత్రానికి చాలా స్పెషల్ క్వాలిటీస్ ఉన్నాయట. ఈ రాజమౌళి "ఈగ" చిత్రంలో కథ చాలా ఆసక్తికరంగా ఉంటుందట. రాజమౌళి "ఈగ" కథ ఏమిటంటే హీరో నానిని విలన్ సుదీప్ చంపేస్తాడట.

మళ్ళీ జన్మలో నాని ఈగ గా పుట్టి విలన్ సుదీప్ మీద ఎలా పగతీర్చుకున్నాడన్నది ఈ రాజమౌళి "ఈగ" చిత్రం కథ. ఈ మీద చిత్రంలో కంప్యూటర్ గ్రాఫిక్స్ కి అత్యంత ప్రాథాన్యం ఉందట. ఈ మీద చిత్రంలో సమంత హీరోయిన్ గా నాని సరసన నటించటానికి కారణం, తాను ప్రభాస్ హీరోగా దర్శకత్వం వహించబోయే భారీ చిత్రంలో సమంతకు హీరోయిన్ గా అవకాశం ఇస్తానని చెప్పాడట రాజమౌళి.

ఈ రాజమౌళి "ఈగ" చిత్రానికి యమ్.యమ్.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ రాజమౌళి "ఈగ" చిత్రంలో కేవలం మూడు పాటలే ఉన్నాయట. ఈ మూడు పాటలతో పాటు ఈ రాజమౌళి "ఈగ" చిత్రానికి రీ-రికార్డింగ్ కూడా కీరవాణే అందించనున్నారు. రాజమౌళి "ఈగ" చిత్రానికి మూడు నెలల పాటు ప్రీ-ప్రొడక్షన్ వర్క్ జరిగిందట. సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ రాజమౌళి "ఈగ" చిత్రానికి సురేష్ బాబు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.