English | Telugu

అల్లు అర్జున్ బద్రీనాథ్ రివ్యూలు ఆశాజనకంగా లేవు

అల్లు అర్జున్ "బద్రీనాథ్" రివ్యూలు ఆశాజనకంగా లేవు అని సినీ వర్గాలంటున్నాయి. వివరాల్లోకి వెళితే గీతా ఆర్ట్స్ పతాకంపై, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మిల్కీవైట్ బ్యూటీ తమన్నా భాటియా హీరోయిన్ గా, డైనమిక్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో, మెగా నిర్మాత అల్లు అరవింద్ నిర్మించిన భారీ బడ్జెట్ సినిమా "బద్రీనాథ్". ఈ అల్లు అర్జున్ "బద్రీనాథ్" సినిమా జూన్ 10 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మన ఆంధ్రప్రదేశ్ లోనే అయిదు వేల ఆరువందల స్క్రీన్లపై అల్లు అర్జున్ "బద్రీనాథ్" సినిమాని ప్రేక్షకులు చూశారు.

అయితే 40 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన అల్లుఅర్జున్ "బద్రీనాథ్" సినిమాకి రివ్యూలు మాత్రం ఆశాజనకంగా లేవని తెలుస్తూంది. అల్లు అర్జున్ "బద్రీనాథ్" సినిమాకి ఏ వెబైట్ లో చూసినా 2.5/5 కి మించి రేటింగ్ ఇచ్చిన దాఖలాలు లేవు. అంతే కాకుండా ఈ అల్లు అర్జున్ "బద్రీనాథ్" సినిమాని అందరూ కూడా కాస్త ఘాటుగానే విమర్శించారు. అందుకు ఈ సినిమా విడుదలకు ముందుగా ఇచ్చిన హైప్ కారణం కావచ్చు.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.