English | Telugu

గోపీచంద్ హీరోగా యేలేటి చంద్రశేఖర్ మూవీ

గోపీచంద్ హీరోగా యేలేటి మూవీ తీసేందుకు సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. గోపీచంద్ హీరోగా గతంలో యేలేటి చంద్ర శేఖర్ దర్శకత్వంలో వచ్చిన "ఒక్కడున్నాడు" మూవీ ఘనవిజయం సాధించింది. ఆ మూవీ తర్వాత మళ్ళీ గోపీచంద్ హీరోగా, యేలేటి చంద్ర శేఖర్ దర్శకత్వంలో వస్తున్న మూవీ ఇదే కావటం విశేషం. గోపీచంద్ హీరోగా, యేలేటి చంద్ర శేఖర్ దర్శకత్వంలో "ఒక్కడున్నాడు" మూవీ కన్నా ప్రస్తుతం రాబోయే గోపీచంద్ హీరోగా, యేలేటి చంద్ర శేఖర్ మూవీ కథ చాలా బాగా వచ్చిందని దర్శకుడు యేలేటి చంద్రశేఖర్ తెలిపారు.

గోపీచంద్ హీరోగా, యేలేటి చంద్ర శేఖర్ దర్శకత్వంలోని ఈ మూవీ త్వరలో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. గోపీచంద్ హీరోగా, యేలేటి చంద్ర శేఖర్ దర్శకత్వంలో రాబోయే ఈ చిత్రం యాక్షన్ బేస్డ్ ఎంటర్ టైనర్ గా ఉంటుందని వినపడుతోంది. గోపీచంద్ ప్రస్తుతం కృష్ణ వంశీ దర్శకత్వంలో "మొగుడు" అనే చిత్రమలో నటిస్తున్నాడు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.