English | Telugu

హృతిక్ రోషన్ ఆఫీసులో అగ్నిప్రమాదం



ముంబాయిలోని రితిక్ రోషన్ ఆఫీసులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ముంబాయి, లోకండ్ వాలా లింక్ రోడ్ లో గల లోటస్ బిజినెస్ పార్క్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుంది. 21 అంతస్తులో చెలరేగిన మంటలు వెనువెంటనే 20 అంతస్తుకి వ్యాపించాయి. ఈ భవన సముదాయంలో బాలీవుడ్ తారలు అనేక మంది బిజినెస్ కార్యాలయాలు కలవు. రితిక్ రోషన్, అజయ్ దేవగన్ తో పాటు మరికొంత మంది ప్రముఖుల ఆఫీసుల గల ఈ భవనాన్ని వెంటనే ఖాళీ చేయించారు.


ప్రమాద విషయం తెలియగానే 12 ఫైర్ ఇంజన్లు మంటలు ఆర్పడానికి సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు హెలికాప్టర్ ని వినియోగించారు. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం మేరకు ఈ సంఘటలో ఒకరు మృతి చెందగా 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.