English | Telugu

విరాట్ కోహ్లీ..ఎంఎస్.ధోని ? ఇది చాలా కాంట్రవర్షియల్ ఆన్సర్

సుమ అడ్డా నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ కి ప్రిన్సి, తేజస్విని గౌడ, ఐశ్వర్య పిస్సే వచ్చారు. స్టేజి మీదకు రాగానే వీళ్లంతా రాగానే వాళ్ళను కళ్ళు మూసుకోమని చెప్పి చేతుల్లో చిన్న చిన్న డబ్బాలు పెట్టింది. నెమ్మదిగా పెట్టె మూత తీసి లోపల చెయ్యి పెట్టి ఏమున్నాయో చూడమని టాస్క్ ఇచ్చింది. ఇక వాళ్ళు లోపల చూసేసరికి పాములు, తేళ్లు, జెర్రెల వంటి అన్ని జీవాలకు చెందిన ప్లాస్టిక్ బొమ్మల్ని పెట్టింది. ఇక ఒక్కో బుల్లితెర నటి వాటి చూసి పరుగో పరుగు. అందరూ భయపడిపోయారు. ఇక సుమ వీళ్ళతో బ్యూటీస్ రాంప్ వాక్ పేరుతో ముందు సింగల్ గా వీళ్ళను నడిపించింది. తర్వాత అందరినీ టీమ్ గా కలిసి నడవమని చెప్పింది.

అందరూ రాంప్ వాక్ చేశారు. తర్వాత ప్రిన్సిని ఒక ప్రశ్న అడిగింది సుమ "బాయ్ ఫ్రెండ్ మనం చెప్పేదంతా వినాలి అంటే మనమేం చేయాలి" అని అడిగింది. "వేరే అమ్మాయిని గోకనిస్తే మనం చెప్పేది వింటాడు" అంది. ఈ రాంప్ వాక్ కి కాలేజీ స్టూడెంట్స్ నుంచి ఒక అబ్బాయిని తెచ్చి మార్క్స్ వేయించింది సుమ. వీళ్ళ నలుగురితో రాంప్ వాక్ చేయించాక విన్నర్ గా ఆ అబ్బాయి తేజస్వినిని సెలెక్ట్ చేసాడు. "నీకు నీ భర్త మీద కోపం వచ్చినప్పుడు కొడతారు పుట్టింటికి వెళ్ళిపోతారు. ఇందులో ఎం చేస్తారు ?" అని అడిగేసరికి. "కొడతా" అని ఆన్సర్ ఇచ్చింది తేజు. ఆ తర్వాత కోతి బొమ్మను, ఆ చిన్నారి బాబు బొమ్మను చూపించి అందులో వాళ్ళు పెట్టిన ఎక్స్ప్రెషన్స్ ని చేసి చూపించమని చెప్పింది. వాళ్ళు కూడా అలాగే చేసి చూపించారు. చివరికి ఆ ఎక్స్ప్రెషన్స్ పెట్టలేక నవ్వలేక నవ్వలేక నవ్వి అందరినీ ఎంటర్టైన్ చేశారు. ఇక ఫైనల్ గా ఐశ్వర్య పిస్సేని సుమ ఒక ప్రశ్న అడిగింది. "మీకు బాగా ఇష్టమైన క్రికెటర్ ఎవరు ..విరాట్ కోహ్లీ, ఎంఎస్.ధోని ? ఇది చాలా కాంట్రవర్షియల్ ఆన్సర్ అవుతుంది.

Karthika Deepam2 : కాశీ అకౌంట్ లో అయిదు లక్షలు.. స్వప్న చూసి షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -551 లో..... కాంచన అన్న మాటలకి శ్రీధర్ బాధపడుతాడు. తినడం మానేస్తాడు. కార్తీక్ వచ్చి నాన్న భోజనం చెయ్యమని తినిపిస్తుంటే ముద్ద దిగడం లేదురా అని ఏడుస్తాడు. ఎందుకు అమ్మ ఇవన్నీ ఇప్పుడు.. ఎప్పటిలాగే మాట్లాడుకోవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. నేను కావేరి తరుపున వచ్చాను.. తను ఫోన్ చేసి భయపడుతుంటే చూడలేక వచ్చానని చెప్తుంది. దాంతో శ్రీధర్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక కాంచనని కార్తీక్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు.