కొత్తకోడలిని పంజరంలో బంధించారా?
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సిరీయల్ బుధవారం నాటి ఎపిసోడ్-50లో... మీనాక్షి, కనకం మారు వేశాల్లో వస్తారు. వారిని చూసిన కళ్యాణ్ వారిద్దరికి వస్తాడు.. మీరిద్దరూ ఎవరో నాకు తెలుసు. ఈ రిసెప్షన్ లో జోకర్ పర్ఫామెన్స్ పెట్టించమని చెప్పాను. నాకు టెన్షన్ గా ఉంది. మీ అమ్మాయిని చూసి వెళ్ళిపోండని చెప్తాడు. ఆ తర్వాత మీడియా అంతా రాజ్, కావ్యల కోసం ఎదురు చూస్తుంటారు.