ఆ నిర్మాతకు షాక్ ఇచ్చిన బాలయ్య..?
బాలయ్య వందో సినిమా గురించి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ లేకపోయినా, క్రిష్ తోనే ఉంటుదన్నది కన్ఫామ్ అయిపోయింది. గతంలో బాలయ్య వందో సినిమా తానే తీయబోతున్నానని, ఆయన తనయుడు మోక్షును కూడా తానే ఇంట్రడ్యూస్ చేస్తున్నానని కొర్రపాటి సాయి ప్రకటించేశారు. కానీ తాజా పరిణామాలు చూస్తుంటే, బాలయ్య సాయికి షాక్ ఇచ్చినట్టే కనిపిస్తోంది