English | Telugu
ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల నేతలకు కేసీఆర్ ఝలక్ ఇచ్చారు. యూనియన్ నేతలకు ఇచ్చే అన్ని రకాల ఆన్ డ్యూటీ సౌకర్యాలను రద్దు చేశారు.
ఏపీలో రాజధాని రగడ మరింత తీవ్రమవుతోంది. మూడు రాజధానుల సంకేతాలపై అమరావతి రైతులు భగ్గుమంటున్నారు. రాజకీయాలకు తమను బలి చేయొద్దంటూ కోరుతున్నారు.
మా వాడు మా వాడు అంటూనే ఏపీ సీఎం వైఎస్ జగన్ మీద విమర్శలు చేయడం టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్రెడ్డికి అలవాటు. తాజాగా మరోసారి జగన్పై జేసీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అనంతపురంలో జరిగిన టీడీపీ సభలో పాల్గొన్న...
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘నిర్భయ’ హత్యాచారం కేసులో నలుగురు దోషుల్లో ఒకరైన అక్షయ్ కుమార్ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టి వేసింది. ఉరిశిక్షపై పునఃసమీక్షించబోమని జస్టిస్ ఆర్.భానుమతి...
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రజాప్రతినిధులు , అధికారులు ప్రజా బాట పట్టాలని ఆదేశించారు ఏపీ సీఎం జగన్. కలెక్టర్లుకు, ఎస్పీలకు ఇచ్చిన ప్రత్యేక విందులో ఆయన కీలక సూచనలు చేసినట్టుగా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు రావొచ్చేమోనంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.... అందుకు ఉదాహరణగా దక్షిణాఫ్రికాను ప్రస్తావించారు. అధికార వికేంద్రీకరణలో భాగంగా సౌతాఫ్రికాకు మూడు రాజధానులు ఉన్నాయంటూ...
దిశా కేసు నిందితుల గురించి సంచలన విషయాలు వెలుగులోకొస్తున్నాయి. నిందితులు గతంలో తొమ్మిది హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హైవేల పక్కన జరిగిన హత్యలపై ఆరా తీయగా ఈ విషయం బయటపడింది.
ముఖ్య మంత్రి కేసీఆర్ యాదాద్రిని సందర్శించారు. కొండపై ప్రధానాలయ అష్టభుజి ప్రాకార మండపం, అంతర ప్రాకార మండపం, రామానుజ కూటం, యాగశాల, నిత్య కల్యాణ మండపం అద్దాల మండపంతోపాటు, సప్తగోపురాలు...
పట్టణాల్లో పేదలకు కట్టించే ఇళ్లు నామమాత్రంగా కాకుండా అన్ని సౌకర్యాలు ఉండేలా నిర్మించాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. పట్టణ పేదలకు గూడు సైజు సౌకర్యాల గురించి ప్రభుత్వం చేసే ఆలోచనలకు...
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కె జోషి ఈ నెల ( డిసెంబర్ ) 31వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోస్టు చాలా ముఖ్యమైనది. కాబట్టి ఇప్పట్నుంచే అధికారుల గురించి సర్కారు పెద్దలు ఆరా తీయడం...
తూర్పు గోదావరి జిల్లాలో రాజోలు ఎస్సీ రిజర్వు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా రాపాక వరప్రసాదరావు ఎన్నికయ్యారు. జనసేన నుంచి మొత్తం రాష్ట్రంలోనే ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యే రాపాక. అయితే ఇప్పుడాయన తన రాజకీయ భవిష్యత్తును...
అధికార వికేంద్రీకరణ... మూడు రాజధానులు... అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధి... సెక్రటేరియట్ ఒక చోట... హైకోర్టు మరో చోట... అసెంబ్లీ ఇంకో చోట... ఇలాంటి మాటలు చెప్పడానికి... వినడానికి బాగానే ఉంటాయి.....
ఏపీలో మూడు రాజధానులు ఉండొచ్చన్న సీఎం జగన్ వ్యాఖ్యలపై చంద్రబాబు భగ్గుమన్నారు. కమిటీ నివేదిక రాకముందే రాజధానిపై జగన్ ఎలా ప్రకటన చేస్తారంటూ ప్రశ్నించారు. జగన్ చర్యలు పిచ్చి తుగ్లక్ను తలపిస్తున్నాయంటూ ...
కేజీ ఉల్లి కోసం కిలోమీటర్ల మేర క్యూలైన్లలో గంటల తరబడి నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. బయట మార్కెట్లో ఉల్లి కొనే పరిస్థితి లేకపోవడంతో ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ ఉల్లిపాయల కోసం జనం ఉదయాన్నే కౌంటర్ల దగ్గరకు భారీగా తరలివెళ్తున్నారు.
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల ముగింపు రోజు సీఎం జగన్మోహన్ రెడ్డి... రాజధానిపై ఆటంబాంబు పేల్చారు. చివరి రోజు రాజధానిపై చర్చ చేపట్టడంతో ఏదో కీలక ప్రకటన ఉంటుందని భావించినా.....