English | Telugu
ఏపీ సీఎం జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానుల ప్రకటనతో బిజెపిలో రాజకీయ దుమారం మొదలైంది
రాజధాని కోసం భూములిచ్చిన అమరావతి రైతులకు న్యాయం జరిగేలా తన వంతు ప్రయత్నిస్తానని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. రాజధానిని తరలించొద్దంటూ పెద్దఎత్తున ఆందోళనలు చేస్తోన్న అమరావతి రైతులు...
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి షాకిచ్చాయి. 81 స్థానాలకు గాను జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమికి స్పష్టమైన మెజార్టీ వచ్చింది. 46 సీట్లు గెలుచుకొని ఈ కూటమి మ్యాజిక్ ఫిగర్ను దాటేసింది. బీజేపీ కేవలం 25 సీట్లతో ఎగ్జిట్ పోల్స్...
డిసెంబర్ 31 రాత్రి వచ్చిందంటే చాలు ఎక్కడలేని ఉత్సాహం తన్నుకొస్తుంది. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు భారీగా ఏర్పాట్లు చేసుకుంటారు. కొందరైతే పీకల దాకా తాగి రోడ్ల మీదకు వచ్చి రచ్చ...
దిశ నిందితుల మృతిదేహాల పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపధ్యంలో మృతదేహాలకు రీపోస్టుమార్టం నిర్వహించాలని కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈరోజు దిశ అత్యాచార నిందితుల మృతదేహాల రీపోస్టుమార్టం ముగిసింది.
రాజకీయ నాయకులు ప్రజల్లోకి బలంగా వెళ్లాలంటే వారి ప్రసంగం ఆకట్టుకునేవిధంగా ఉండాలి. ప్రసంగంతో ప్రజల్ని ఉత్తేజపరచాలి.. ఆలోచనలో పడేయాలి.. వారి వెంట నడిచేలా చేసుకోవాలి.. అలాంటి వారే తిరుగులేని శక్తిగా ఎదుగుతారు.
పల్లె ప్రగతి పై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. పల్లె ప్రగతి పని తీరును పరిశీలించేందుకు జనవరి ఒకటి నుంచి గ్రామాల్లో ఫ్లయింగ్ స్క్వాడ్స్ ని రంగంలోకి దించుతున్నట్లు సీఎం తెలిపారు. కార్యక్రమాల పురోగతి నాణ్యతను...
దేశ రాజధాని ఢిల్లీలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు ఘోర అవమానం జరిగింది. ఏపీ భవన్ సిబ్బంది వల్ల ఎదురైన అవమానంతో తమ్మినేని మనస్తాపం చెందారని తెలుస్తోంది. ఓ పర్యటన నిమిత్తం సతీసమేతంగా డెహ్రాడూన్...
జగన్ ప్రభుత్వానికి షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఎన్నో షాకులిచ్చిన కేంద్రం... తాజాగా మరో ఝలక్ ఇచ్చింది. ఏపీకి కొత్తగా మెడికల్ కాలేజీలు కేటాయించబోమని... అవసరమనుకుంటే మీరే
ఏపీలో రాజధాని మార్పు పై రచ్చ మాములుగా లేదు. సీఎం జగన్ అసెంబ్లీ లో మూడు చోట్ల రాజధాని పెట్టవచ్చు అన్నప్పటి నుండి మొదలై ప్రభుత్వం నియమించిన జి ఎస్ రావు కమిటీ రిపోర్ట్ బయటకు రావడంతో నిరసనలు మిన్నంటుతున్నాయి...
ఆళ్ల రామకృష్ణారెడ్డి అలియాస్ ఆర్కే... మంగళగిరి ఎమ్మెల్యే... వైసీపీ నుంచి రెండోసారి గెలిచిన ఎమ్మెల్యే... అంతేకాదు, టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ను ఓడించిన సాధారణ నాయకుడు...
ఏపీకి 3 రాజధానులు అని జగన్ చేసిన ప్రకటన మొదటికే మోసం వచ్చేలా ఉంది. ఎవరికి వారు తమ ప్రాంతంమే రాజధాని అవ్వాలని ఆందోళనలుచేపడుతున్నారు. ఈ నేపధ్యంలోనే ప్రత్యేక జిల్లాల అంశం తెర మీదకు వచ్చింది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్, కర్నూలు పర్యటనలో మాట్లాడిన వీడియో, ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మూడు రాజధానుల రగడ, తాజాగా పవన్ చేస్తున్న ట్వీట్లను కూడా జత చేస్తూ, షేర్ల మీద షేర్లు చేస్తున్నారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అధికార పార్టీ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇప్పటికే ఇద్దరు మంత్రుల మధ్య సయోధ్య లేదని ప్రచారం సాగుతుండగా... ఇక, ఇప్పడు ఎమ్మెల్యేల మధ్య కూడా సఖ్యత లేదన్న మాటలు...
సాయం కోసం 100 కి కాల్ చేయండి.. నిమిషాల్లో మీ ముందుంటాం మీకు సాయం చేస్తామని పోలీసులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. కానీ కొందరు పోలీసులు మాత్రం ప్రచారానికి పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారు.