English | Telugu
పలువురు టీడీపీ ఎమ్మెల్యేలే కాదు... ముఖ్యనేతలు కూడా పక్కచూపులు చూస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన పలువురు టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్ధులు... వైసీపీ గూటికి చేరేందుకు ప్రయత్నిస్తున్నారు.
దేనికైనా సిద్ధం అంటూ సర్కారు తో తేల్చుకునేందుకు కొంత మంది రైతులు సిద్ధమయ్యారు. జల దీక్షలు చేపట్టారు. తాళ్లాయపాలెం లోని కృష్ణా నదిలో దిగి కొన్ని గంటల పాటు నినాదాలతో హోరెత్తించారు.
ప్రభుత్వ నోటిఫికేషన్ లు విడుదలైయ్యాయి అంటే చాలా యువతలో ఎనలేని ఉత్సాహం నెలకొంటుంది.
రాజధాని పట్ల రోజు రోజుకు ఉత్కంఠత పెరిగిపోతూనే ఉంది.ఎవరి ప్రాంతంలో వారు రాజధాని కాబోతుందన్న అంచనాలతో ఉన్నారు.
సాధారణంగా 11 గంటల సమయం అంటే చాలు సూర్యుడు మనల్నే చూస్తూ ఉంటాడు కానీ ఇవాళ 11 అవుతున్నా బయట వాతావరణం చల్లగా మారిపోయింది.
ఏపీ రాజధాని మార్పు పై అమరావతి ప్రాంత రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఏపీకి 3 రాజధానులు ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ ప్రకటించటంతో..
బీజేపీపై యుద్ధానికి టీఆర్ఎస్ సిద్దమైందా అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పలుచోట్ల ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో..
రాజధాని పై తమకు న్యాయం జరగాలంటూ ధర్నాకి దిగిన రైతులలో కలవరం రేకెత్తుతోంది.
ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేసిన ద్విచక్ర వాహన సంస్థ హీరో మోటార్స్ నుండి తొలి బైక్ ను ఆ సంస్థ విడుదల చేసింది. గత టీడీపీ ప్రభుత్వ హయం లో..
జార్ఖండ్ లో జేఎంఎం కాంగ్రెస్ కూటమి సర్కార్ కొలువుదీరబోతోంది.
3 ఏళ్ల లోనే కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేయనున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలియజేశారు.
టీడీపీ నేత, మాజీ ఎంపీ సబ్బం హరి సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖను రాజధానిగా ప్రకటించడం వెనుక పెద్ద కుట్ర ఉందన్నారు. జగన్ నిర్ణయంతో విశాఖకు పెనుముప్పు రాబోందని హెచ్చరించారు.
ఎన్నికల ముందు వరకు టిడిపిలో ఉన్న తిరుపతి ఎంపి బల్లి దుర్గా ప్రసాద్ ఫలితాలు ఊహించి వైసీపీ లోకి జంప్ చేశారు. ఇలా వచ్చారో లేదో అలా సీటు దక్కడం ఇలా భారీ మెజార్టీతో టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి పై గెలిచి బంపర్ ఆఫర్ కొట్టేశారు.
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి అరుదైన గౌరవం దక్కింది. క్రికెట్ ఆస్ట్రేలియా... ధోనీకి సముచిత స్థానాన్ని కట్టబెట్టింది. ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన వారికి ఇచ్చే గౌరవంలో భాగంగా ఈ దశాబ్దపు ఆస్ట్రేలియా వన్డే జట్టు...
ముఖ్యమంత్రి మారితే రాజధాని మారడం ఇంతవరకూ చరిత్రలో ఎక్కడా జరగలేదని.... జగన్మోహన్ రెడ్డి తన అపరిపక్వతతో పిచ్చి పనికి పూనుకుంటున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.