English | Telugu
మూడు రాజధానుల విషయంలో ఏపీ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది.
ఏపీలో మూడు రాజధానుల రగడ కొనసాగుతోంది . మూడు రాజధానుల ప్రతిపాదన సీఎం నోట వెలువడినప్పటి నుండి అమరావతి ప్రాంత రైతులు ఉద్యమం చేస్తున్నారు.
ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే మాట అక్షరాల వరకే పరిమితం అవ్వకుండా చేశారు ప్రకాశం జిల్లాకు చెందిన ఎస్పీ కౌషల్.
మూడు రాజధానుల విషయంలో టిడిపి చేసే విమర్శలను తిప్పికొట్టేందుకు బాబు లక్ష్యంగా పదునైన వాగ్బాణాలు సంధిస్తున్నారు అధికార పార్టీ నాయకులు.
మాజీ ఎంపీ హర్ష కుమార్ ను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపిస్తున్నారు కుటుంబ సభ్యలు. పోలీస్ అధికారులు చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఓ పోలీస్ అధికారి చెప్పిన మాటలను...
ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డిపై బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి పాజిటివ్ కామెంట్స్ చేశారు. జగన్ ప్రభుత్వంపై విపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో...
ఆంధ్రప్రదేశ్ రాజధాని మార్పు మరియు ఇతర అంశాల పై జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించేందుకు ప్రభుత్వం హైపవర్ కమిటీని ఏర్పాటు చేస్తూ ఆదేశాలిచ్చింది.
హైదరాబాద్ను తలదన్నే నగరాన్ని నిర్మించాలంటే... ఒక్క విశాఖలోనే సాధ్యమని మంత్రి బొత్స అన్నారు.
మున్సిపల్ ఎన్నికలు దెగ్గరలోనే ఉండటంతో అధికార టీఆర్ఎస్ పార్టీ పట్టణ ఓటర్ల జాబితా పెట్టేందుకు ప్రయత్నిస్తొంది.
అమరావతి రైతుల ఆందోళనలు... విపక్షాల విమర్శలతో మూడు రాజధానుల ప్రకటనను తాత్కాలికంగా వాయిదా వేసినా...
తెలంగాణ మున్సిపల్ పోరులో సత్తా చాటేందుకు తెలుగుదేశం సమాయత్తమవుతోంది.
మున్సిపల్ ఎన్నికలు బీజేపీకి అగ్నిపరీక్షగా మారాయి.
2020-21 బడ్జెట్పై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. జనవరి తొమ్మిదిలోగా ప్రతిపాదనలు ఇవ్వాలని అన్ని శాఖలకు సూచించింది.
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐటీ అండ్ మున్సిపల్ మినిస్టర్ కేటీఆర్....
అసలే దొంగబుద్ది దానికి తోడు అమోఘమైన హస్తలాఘవం ఇక ఆగుతాడా అరవై నాలుగు విద్యలలో ఒకటైన చోరకళకి ప్రాణం పోసేలా..