English | Telugu

ఆంధ్రావాలా vs కెమెరామెన్ గంగ తో రాంబాబు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ , రాజమౌళి దర్శకత్వలో వచిన్న సూపర్ హిట్ మూవీ "సింహాద్రి" . 2003 విడుదల అయిన ఈ మూవీ కలెక్షన్స్ సునామి సృష్టించింది. తిరుగులేని మాస్ ఇమేజ్ తీసుకొచిన "సింహాద్రి" మూవీ ఎన్టీఆర్ నీ టాప్ పోసిషన్ లో కూర్చోపెటింది. తరువాత వచ్చిన ఆంధ్రావాలా సినిమా ప్రేక్షకులకు నిరాశే మిగిచింది. ఎన్నో హంగు అర్బటాల నడుమ ఈ మూవీ 2004 విడుదల అయింది. ఈ మూవీ ఆడియో ఫంక్షన్ ఎన్టీఆర్ తాత గారు స్వగ్రామం నిమ్మకూరు లో లక్షలాది జనంలో ఈ చిత్రం ఆడియో ఫంక్షన్ జరిగింది . టాలీవుడ్ లో ఇలాంటి ఆడియో ఫంక్షన్ జరగటం మొదటిసారి . అలాంటి ఇమేజ్ ఉన్న మాస్ హీరో , సింహాద్రి లాంటి సూపర్ హిట్ ఉన్న మూవీ , 2004 విడుదల అయిన ఆంధ్రావాలా మూవీ మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది.

టాలీవుడ్ లో నెంబర్ 1 రేస్ లో దూసుకుపోతున్న హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనకంటూ ఒక్క ఇమేజ్ ని సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ ఖుషి తరువాత వచ్చిన సూపర్ హిట్ మూవీ గబ్బర్ సింగ్ . ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ తిసుకోచింది. గబ్బర్ సింగ్ మూవీ అన్ని రికార్డ్స్ అధిగమించినిది. తరువాత వచ్చిన కెమెరామెన్ గంగ తో రాంబాబు ఎలాంటి ఆడియో ఫంక్షన్ లేకుండా సినిమా ను రిలీజ్ చేసారు. తరువాత ఎన్నో వివాదాలు నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ రాలేదు.
అలాంటి ఇండస్ట్రీ హిట్స్ ఉన్న ఈ టాప్ హీరో లు తరువాత వచ్చిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడుతున్నారు . సూపర్ హిట్స్ అయిన ఆ రెండు సినిమాలు రేంజ్ కి ఈ చిత్రాలు వెళ్ళలేక బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. సినిమాలో కథ లేకుండా కేవలం డైలాగ్స్ మరియు టేకింగ్ తో కొన్ని హిట్స్ కొట్టాడు పూరి . ఈ ఇద్దరు అగ్ర హీరోలకు బ్లాక్ బస్టర్ హిట్స్ తరువాత ఫ్లోప్స్ ఇచ్చిన ఘనత పూరి జగన్నాద్ కే చెల్లింది .

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.