English | Telugu

విజయ్ కి సెండ్ ఆఫ్ చెప్పిన పూజాహెగ్డే.. అసలు నిజం ఇదే!

అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya)హీరోగా వచ్చిన 'ఒక లైలా కోసం' చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన పూజాహెగ్డే,(Pooja Hegde)అనతి కాలంలోనే టాప్ స్టార్స్ అందరితో నటించి అగ్ర హీరోయిన్ గా కొనసాగింది. కాకపోతే 'అల్లు అర్జున్'(Allu Arjun)తో చేసిన 'అలవైకుంఠ పురం' తర్వాత వరుస ప్లాప్ లని ఎదుర్కోవడంతో కొంత కాలం నుంచి తెలుగు సిల్వర్ స్క్రీన్ పై కనపడటం లేదు. ప్రస్తుతం తమిళ అగ్ర హీరో 'ఇళయ దళపతి విజయ్'(Vijay)తో 'జన నాయగాన్' చేస్తుంది.

సోషల్ మీడియాలో అభిమానులతో ఎప్పుడు టచ్ లో ఉండే పూజా హెగ్డే రీసెంట్ గా జన నాయగాన్ గురించి పోస్ట్ చేస్తూ మూవీలోని తన క్యారక్టర్ కి సంబంధించిన చిత్రీకరణనని పూర్తి చేసుకున్నట్టుగా తెలిపింది. విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో 'జననయగాన్' అయన చివరి మూవీ అనే ప్రచారం జరుగుతుండటంతో, పూజాకి ఈ మూవీ తన కెరీర్ లో ఒక మెమొరీబిల్ మూవీ గా నిలిచే అవకాశం ఉంది.

పూజా లిస్ట్ లో ప్రస్తుతం రాఘవ లారెన్స్ అప్ కమింగ్ మూవీ కాంచన 4 తో పాటు మరో హిందీ మూవీ ఉంది. రజనీకాంత్, నాగార్జున కాంబోలో వస్తున్న 'కూలీ' లో గెస్ట్ రోల్ కూడా చేస్తున్న పూజా గత మే లో సూర్య తో కలిసి 'రెట్రో' తో సందడి చేసింది. ఇక జననయగాన్ లో మమిత బైజు, బాబీ డియోల్, ప్రకాష్ రాజ్, ప్రియమణి కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. కె వి ఎన్ ప్రొడకషన్స్ పై వెంకట్ కె నారాయణ, జగదీష్ పళని స్వామి, లోహిత్ అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తుండగా జనవరి 9 2026 న విడుదల కానుంది. హెచ్ వినోద్(H. Vinoth)దర్శకుడు.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.