English | Telugu

బిగ్ బాస్ బ్యూటీ బాత్రూం సెల్ఫీ.. వైరల్!

చాలా మంది సెలబ్రిటీలు సోషల్ మీడియాలో హాట్ ఫోటోలు షేర్ చేస్తూ తమ ఫాలోయింగ్ పెంచుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో మందనా కరిమి ఒకరు. బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ బిగ్ బాస్ షోతో మరింత పాపులారిటీ సంపాదించుకుంది. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలు షేర్ చేస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా బాత్రూం లో బట్టలు లేకుండా దిగిన సెల్ఫీని షేర్ చేసింది.

వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ కెరీర్ పరంగా దూసుకుపోతున్న ఈ బ్యూటీ ప్రముఖ వ్యాపారవేత్త గౌరవ్ గుప్తాతో ప్రేమలో పడింది. కొన్నేళ్ల పాటు డేటింగ్ చేసిన ఈ జంట 2017లో వివాహబంధంతో ఒక్కటైంది. అయితే పెళ్లైన నెల రోజులకే భర్త, అత్తమామలపై గృహహింస కేసు పెట్టి షాకిచ్చింది. ఆ తరువాత కేసు వాపసు తీసుకుంది. ఇప్పుడు తన భర్తకు దూరంగానే ఉంటోంది. ఇదిలా ఉండగా.. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ తనకు సంబంధించిన అన్ని విషయాలు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

ఎప్పటికప్పుడు తన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తుంటుంది. ఈ క్రమంలో మరోసారి రెచ్చిపోయింది. ఇప్పుడు ఏకంగా బాత్రూమ్ లో బట్టలు లేకుండా ఉన్న సమయంలో తీసిన ఓ సెల్ఫీను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ ఫోటో బ్లర్ గా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ సెల్ఫీకి నెటిజన్ల నుండి భారీ రెస్పాన్స్ వస్తోంది. ఈ ఫోటో పోస్ట్ చేస్తూ.. 'మీ జీవితాన్ని మార్చగలిగే వ్యక్తి కోసం ఎదురుచూస్తున్నా..? అయితే వెంటనే అద్దంలో చూడండి' అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.