English | Telugu

బిగ్ బాస్ బ్యూటీ బాత్రూం సెల్ఫీ.. వైరల్!

చాలా మంది సెలబ్రిటీలు సోషల్ మీడియాలో హాట్ ఫోటోలు షేర్ చేస్తూ తమ ఫాలోయింగ్ పెంచుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో మందనా కరిమి ఒకరు. బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ బిగ్ బాస్ షోతో మరింత పాపులారిటీ సంపాదించుకుంది. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలు షేర్ చేస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా బాత్రూం లో బట్టలు లేకుండా దిగిన సెల్ఫీని షేర్ చేసింది.

వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ కెరీర్ పరంగా దూసుకుపోతున్న ఈ బ్యూటీ ప్రముఖ వ్యాపారవేత్త గౌరవ్ గుప్తాతో ప్రేమలో పడింది. కొన్నేళ్ల పాటు డేటింగ్ చేసిన ఈ జంట 2017లో వివాహబంధంతో ఒక్కటైంది. అయితే పెళ్లైన నెల రోజులకే భర్త, అత్తమామలపై గృహహింస కేసు పెట్టి షాకిచ్చింది. ఆ తరువాత కేసు వాపసు తీసుకుంది. ఇప్పుడు తన భర్తకు దూరంగానే ఉంటోంది. ఇదిలా ఉండగా.. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ తనకు సంబంధించిన అన్ని విషయాలు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

ఎప్పటికప్పుడు తన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తుంటుంది. ఈ క్రమంలో మరోసారి రెచ్చిపోయింది. ఇప్పుడు ఏకంగా బాత్రూమ్ లో బట్టలు లేకుండా ఉన్న సమయంలో తీసిన ఓ సెల్ఫీను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ ఫోటో బ్లర్ గా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ సెల్ఫీకి నెటిజన్ల నుండి భారీ రెస్పాన్స్ వస్తోంది. ఈ ఫోటో పోస్ట్ చేస్తూ.. 'మీ జీవితాన్ని మార్చగలిగే వ్యక్తి కోసం ఎదురుచూస్తున్నా..? అయితే వెంటనే అద్దంలో చూడండి' అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.