సచిన్ సెల్ఫీ తీశాడు. మన వాళ్లు నవ్వారు..!
చిరు, నాగ్, అల్లు అరవింద్, మ్యాట్రిక్స్ ప్రసాద్ లు నలుగురూ కలిసి తిరుపతికి వెళ్లారని, అక్కడ సచిన్ ను కలిశారన్న విషయం తెలిసిందే. తిరుపతి దర్శనం కేవలం యాదృచ్ఛికం కాదంటున్నారు సినీజనాలు. గతంలో చిరు అండ్ నాగ్ కలిసి మాటీవీని మ్యానేజ్ చేశారు. అయితే ఆ తర్వాత