Read more!

English | Telugu

సిద్ధార్థ హీరోగా దిల్ రాజు "ఓ మై ఫ్రెండ్"ప్రారంభం

సిద్ధార్థ హీరోగా, ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న "ఓ మై ఫ్రెండ్" చిత్రం ప్రారంభమయ్యింది. సిద్ధార్థ హీరోగా దిల్ రాజు "ఓ మై ఫ్రెండ్" చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. గతంలో "అనగనగా ఓ ధీరుడు" చిత్రంలో సిద్ధార్థ సరసన హీరోయిన్ గా నటించిన శృతి హాసన్ ఈ సిద్ధార్థ హీరోగా దిల్ రాజు "ఓ మై ఫ్రెండ్" చిత్రంలో కూడా హీరోయిన్ నటిస్తూంది. "అనగనగా ఓ ధీరుడు" ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా, హీరోయిన్ గా శృతి హాసన్ కి మంచి మార్కులే పడ్డాయి.

ఈ సిద్ధార్థ హీరోగా దిల్ రాజు "ఓ మై ఫ్రెండ్" చిత్రంలో యువహీరో నవదీప్ సెకెండ్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సిద్ధార్థ హీరోగా దిల్ రాజు "ఓ మై ఫ్రెండ్" చిత్రాన్ని నిర్మాత దిల్ రాజు రొమాంటిక్ లవ్ స్టోరీగా రూపొందించనున్నారు. ఈ సిద్ధార్థ హీరోగా దిల్ రాజు "ఓ మై ఫ్రెండ్" చిత్రాన్ని ఈ చిత్ర దర్శకుడు వేణు శ్రీరామ్ చాలా బాగా తీర్చిదిద్దుతాడనీ, ఇది తమ బ్యానర్లో మరో "బొమ్మరిల్లు"గా నిలిచిపోతుందని దిల్ రాజు భావిస్తున్నారట.