English | Telugu

మదర్ తో మహేష్ బాబు

మహేష్‌బాబు లేటెస్ట్ మూవీ ‘శ్రీమంతుడు’.. ప్రస్తుతం చిత్రీకరణ దశలో వున్న ఈ మూవీకి సంబంధించి తాజాగా కొన్ని ఫోటోలు బయటకువచ్చాయి. ఇందులో మహేష్‌బాబుకు మదర్‌గా సుకన్య నటిస్తోంది. వీళ్లిద్దరు ఇంట్లో మాట్లాడుతున్న స్టిల్స్ నెట్టింట్లో హంగామా చేస్తున్నాయి. గత సినిమాల కంటే డిఫరెంట్ లుక్‌లో మహేష్‌బాబు కనిపించాడు. అచ్చం టైటిల్ కు తగ్గట్టే చాలా సింపుల్ గా, డీసెంట్ గా కనువిందు చేస్తున్నాడు. శృతిహాసన్‌తోపాటు బెంగాళీ బ్యూటీ అంగానా రాయ్ ఇందులో నటిస్తోంది. రాజేంద్రప్రసాద్‌, అలీ, వెన్నెల కిషోర్‌, సితార, తులసి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.