English | Telugu

గోపీచంద్ హీరోగా యేలేటి చంద్రశేఖర్ మూవీ

గోపీచంద్ హీరోగా యేలేటి మూవీ తీసేందుకు సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. గోపీచంద్ హీరోగా గతంలో యేలేటి చంద్ర శేఖర్ దర్శకత్వంలో వచ్చిన "ఒక్కడున్నాడు" మూవీ ఘనవిజయం సాధించింది. ఆ మూవీ తర్వాత మళ్ళీ గోపీచంద్ హీరోగా, యేలేటి చంద్ర శేఖర్ దర్శకత్వంలో వస్తున్న మూవీ ఇదే కావటం విశేషం. గోపీచంద్ హీరోగా, యేలేటి చంద్ర శేఖర్ దర్శకత్వంలో "ఒక్కడున్నాడు" మూవీ కన్నా ప్రస్తుతం రాబోయే గోపీచంద్ హీరోగా, యేలేటి చంద్ర శేఖర్ మూవీ కథ చాలా బాగా వచ్చిందని దర్శకుడు యేలేటి చంద్రశేఖర్ తెలిపారు.

గోపీచంద్ హీరోగా, యేలేటి చంద్ర శేఖర్ దర్శకత్వంలోని ఈ మూవీ త్వరలో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. గోపీచంద్ హీరోగా, యేలేటి చంద్ర శేఖర్ దర్శకత్వంలో రాబోయే ఈ చిత్రం యాక్షన్ బేస్డ్ ఎంటర్ టైనర్ గా ఉంటుందని వినపడుతోంది. గోపీచంద్ ప్రస్తుతం కృష్ణ వంశీ దర్శకత్వంలో "మొగుడు" అనే చిత్రమలో నటిస్తున్నాడు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.