English | Telugu

ప్రభాస్ మిస్టర్ పర్ ఫెక్ట్ ఆడియో రిలీజ్ డేట్ మార్చ్ 19

ప్రభాస్ హీరోగా నటిస్తున్న"మిస్టర్ పర్ ఫెక్ట్" ఆడియో రిలీజ్ డేట్ మార్చ్ 19 గా నిర్ణయించబడింది. ఈ "మిస్టర్ పర్ ఫెక్ట్" చిత్రంలో ప్రభాస్ సరసన కాజల్, తాప్సి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ "మిస్టర్ పర్ ఫెక్ట్" చిత్రానికి దశరథ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ "మిస్టర్ పర్ ఫెక్ట్" చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ప్రభాస్ "మిస్టర్ పర్ ఫెక్ట్" చిత్రం ఆడియో రిలీజ్ డేట్ మార్చ్ 19 గా నిర్ణయించి, ఈ ప్రభాస్ "మిస్టర్ పర్ ఫెక్ట్" ఆడియో రిలీజ్ ను సి.బి.ఐ.టి. కాలేజీలో జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ ప్రభాస్ "మిస్టర్ పర్ ఫెక్ట్" ఆడియోకి ప్రముఖ సంగీత దర్శకులు దేవీశ్రీ ప్రసాద్ చక్కని సంగీతాన్నందించారు. బన్నీ ఆర్య-2 చిత్రంలోని ఒక పాటలోని "మిస్టర్ పర్ ఫెక్ట్" అనే పదాన్నే ఈ చిత్రానికి పేరుగా వాడారు. ఈ ప్రభాస్ "మిస్టర్ పర్ ఫెక్ట్" ఆడియో రిలీజ్ అయిన రెండు వారాలకు ఈ ఈ ప్రభాస్ "మిస్టర్ పర్ ఫెక్ట్" చిత్రాన్ని విడుదల చేయటం ఈ చిత్ర నిర్మాత అభిప్రాయమని తెలిసింది. అంటే ఏప్రెల్ మొదటి వారంలో ప్రభాస్ "మిస్టర్ పర్ ఫెక్ట్" చిత్రాన్ని విడుదల చేసే అవకాశం ఉంది.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.