English | Telugu

మెగా స్టార్ సినిమాలు మిస్సవుతున్నా: విష్ణు

మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు చిరంజీవి సినిమాలు మిస్సవుతున్నా అని తాన ట్విట్టర్ లో ట్విట్ చేసాడు. మంచు విష్ణు ట్విట్టర్ లో చిరంజీవి అంకుల్ ను ఎయిర్ పోర్ట్ లో కలిసాను. ఆయనతో మాట్లాడటం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఆయన సినిమాలకు దూరం అవ్వటంతో ఆయన సినిమాలు మిస్సవుతున్నట్లు ఫీలవుతున్నాం' అంటూ ట్వీట్ చేసారు. చిరంజీవి మూవీస్ కి దూరంగా ఉండటం ఆయన అబిమానులు కూడా చాలా మిస్ అవుతునారు. ఈ మెగా స్టార్ 150 సినిమా కోసం ఆయన అబిమనులే కాదు ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు. ఇటీవల విష్ణు నటించిన ‘దేనికైనా రెడీ' చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించింది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.