English | Telugu

'గీతాంజలి' దర్శకుడికి హార్ట్ ఎటాక్

అంజలి ప్రధాన పాత్త్రలో నటిస్తూ రాజ కిరణ్ డైరెక్టర్ గా పరిచయం అవుతుతున్న చిత్రం 'గీతాంజలి'. ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకు రావాల్సి వుండగా ఈ సినిమా దర్శుకుడు రాజ కిరణ్ ఈరోజు హార్ట్ ఎటాక్ తో హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు. దీంతో యూనిట్‌సభ్యులు కలవరపడుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి సినీ ప్రముఖులు అడిగి తెలుసుకున్నారు. హార‌ర్ కామెడీ నేప‌థ్యంలో సాగే ఈ సినిమాలో శ్రీనివాస్ రెడ్డి హీరోగా కనిపించనున్నాడు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం. సమర్పణ కోనా వెంకట్. ఎంవివి సత్యనారాయణ నిర్మాత.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.